ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర ఇంటింటి సర్వేను గత నవంబర్లో ప్రారంభించింది. తొలుత ఎన్యుమరేటర్లతో ఇండ్ల గుర్తింపు ప్రక్రియ చేపట్టింది. ఆ తరువాత స్టిక్కరింగ్ చేసిన ఇం ట్లోని వారి వివరాలను నమోదు చేయి
Telangana | ఇంటింటి సర్వే, బీసీ రిజర్వేషన్ల స్థిరీకరణ అంశం గందరగోళంగా మారింది. ప్రభుత్వం హడావుడిగా తీసుకుంటున్న నిర్ణయాలతో అయోమయ పరిస్థితి నెలకొన్నది. ఇప్పటికే బీసీ రిజర్వేషన్లకు సంబంధించి డెడికేటెడ్ కమిషన�
ఇంటింటి సర్వే నివేదికను ప్రభుత్వం తాజాగా డెడికేటెడ్ కమిషన్కు అందజేసింది. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను స్థిరీకరించాలని నిర్ణయించింది. వాస్తవంగా స్థానిక సంస్థల్లో ఎస్సీ, ఎస్టీలకు మాత్రమే రాజ�
ఇంటింటి సర్వేలో పాల్గొని వివరాలను నమోదు చేసుకునేందుకు నగరంలోని కాలనీవాసులు వెనకడుగు వేస్తున్నారని రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. వివరాలు నమోదు చేసుకోని వారు ఇప్పటికైనా
స్థానిక సంస్థల ఎన్నికల అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. ప్రభుత్వం జనవరిలో ఎన్నికలు నిర్వహిస్తుందని ప్రచారం జోరందుకున్నది. జూన్లో ఎన్నికలు నిర్వహిస్తామం టూ గతంలో ప్రభుత్వం హడావుడి చేసింది. కానీ అదంతా ఉత్త �
ఇంటింటి సర్వే పత్రాలు రోడ్డుపై కనిపించటం ఏంటని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఘటనకు సంబంధించిన సమగ్ర రిపోర్టును అందించాలని అధికారులను ఆదేశించారు.
ఇంటింటి సర్వే వివరాలను పకడ్బందీగా ఆన్లైన్లో నమోదు చేయాలని భద్రాద్రి కలెక్టర్ జితేశ్ వి పాటిల్ డేటా ఎంట్రీ ఆపరేటర్లకు సూచించారు. గురువారం ఐడీవోసీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్లతో గురువారం నిర్వ�
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కుల గణన సర్వేపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా సర్వేల పేరిట కాలయాపన చేస్తున్నదని ప్రజలు వి�
రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటి సర్వేను నిర్వహిస్తున్న తీరు తమ వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించే విధంగా ఉన్నదని ప్రజలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఐచ్ఛికం అని చెప్తూనే ఎన్యూమరేటర్లు దబాయించి వివరాలు సేకరిస�
ఇంటింటి సర్వే సందర్భంగా కాంగ్రెస్ సర్కారుపై ఉన్న వ్యతిరేకత తెలంగాణ వ్యాప్తంగా వెల్లువెత్తుతున్నది. ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న ఆగ్రహం పెల్లుబుకుతున్నది. సర్వే వివరాల సేకరణకు వెళ్లిన ఎన్యుమరేటర్లకే ప్
రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సమగ్ర ఇంటింటి సర్వే అధికారులకు యజమానులు కుటుంబ వివరాలు అందించి సహకరించాలని కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అన్నారు. ఇల్లెందు పట్టణం జేకే కాలనీలో ఇంటింటి సర్వేను కలెక్టర్�
సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేపై విస్తృతంగా ప్రచారం చేయాలని, ప్రతి కుటుంబం వివరాలు పూర్తిస్థాయిలో సేకరించాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. శనివారం నగరంలోని సారథి నగర్లో ఎన్యూమరేటర్లు, అధికారులతో క
ఇంటింటి సర్వేలో ఉద్దేశపూర్వకంగా ఎవరైనా తప్పుడు సమాచారం అందించినా, ఎన్యూమరేటర్లు తప్పుడుగా నమోదు చేసినా క్రిమినల్ చర్యలతోపాటు, కేసులు కూడా నమోదు చేయిస్తామని తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ హెచ�
ఇంటింటి సర్వే చేసి అన్నికులాల సా మాజిక, ఆర్థిక తదితర అంశాలపై కచ్చితమైన లెక్కలు తీసి న్యాయం చేస్తామని కాంగ్రెస్ స ర్కారు ఊదరగొడుతున్నా ఆచరణలో మా త్రం అందుకు భిన్నమైన పరిస్థితులే నెలకొన్నాయి. సర్వేకు ప్ర
దేశానికి రోల్మాడల్గా తెలంగాణలో ఇంటింటి సర్వే చేపడుతున్నామని, రాష్ట్ర ప్రభుత్వం ఓవైపు చెప్తుంటే.. మరోవైపు సర్వే చెల్లుబాటవుతుందా అని బీసీ సం ఘాలు అనుమానం వ్యక్తంచేస్తున్నాయి.