రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే’ సమస్తం సందేహాలమయంగా మారింది. ఇంటింటికీ వెళ్లి సిబ్బంది సవాలక్ష ప్రశ్నలు సంధిస్తుండడంతో జనం భయపడుతున్నారు. ప్రశ్నావళిలో రూపొందించిన ప్రశ్నలకు జ�
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేకు అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ కోరారు. సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి,
గ్రేటర్ హైదరాబాద్లో బుధవారం ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వేను రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి, హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో సర్వేను లాం�
జిల్లాలో ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లాలోని తహసీల్దార్లు, ఎంప�
జిల్లాలో ఈ నెల 6 నుంచి ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను పక్కాగా నిర్వహించేలా అన్ని చర్యలు చేపట్టాలని ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఆదేశించారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో �
ఇంటింటి సర్వేను పక్కాగా చేపట్టాలని కలెక్టర్ వల్లూరి క్రాంతి ఎన్యూమరేటర్లను సూచించారు. మండలంలోని ఇరిగిపల్లి, సంగారెడ్డి పట్టణంలోని 4వ వార్డు శివాజీ నగర్లో జరుగుతున్న ఇంటింటి సర్వేను శుక్రవారం ఆమె పరి
సమగ్ర ఇంటిం టి కుటుంబ సర్వే, సామాజిక, ఆర్థిక, రాజకీయ, కుల సర్వేపై అధికారులు సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ రాహుల్ రాజ్ పేరొన్నారు. శుక్రవారం కలెక్టరేట్ కార్యాలయం నుంచి ఆర్డీవోలు, తహసీల్దార్లు, �
సీజనల్ వ్యాధుల నివారణకు సత్వరమే ఇంటింటి జ్వర సర్వేను చేపట్టాలని రాష్ట్ర వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్లకు ఆదేశాలు జా�
మిషన్ భగీరథ పథకంపై ప్రభుత్వం ఇంటింటి సర్వేను చేపట్టింది. గ్రామీణ ప్రాంతాల్లో సోమవారం నుంచి ప్రారంభమైన సర్వే క్షేత్రస్థాయిలో పది రోజులపాటు కొనసాగనున్నది.
దీర్ఘకాలిక వ్యాధుల నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. వ్యాధుల నివారణే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నది. ఈ మేరకు కుష్ఠు వ్యాధిగ్రస్తులను గుర్తించడానికి ప్రత్యేక కార్యాచరణ ర�