అధికారుల నిర్లక్ష్యం, అనాలోచిత నిర్ణయాలు సామాన్య ప్రజలను ఏ విధంగా ఇకట్లకు గురిచేస్తాయో చెప్పడానికి ట్రై కార్పొరేషన్లో నూతనంగా ఏర్పడిన సరిళ్ల విభజనే నిదర్శనం. క్షేత్రస్థాయి పరిశీలన లేకుండా, కేవలం కాగి
నూతనంగా నిర్మించిన ఇంటికి లక్షల్లో పన్ను వచ్చిన ఘటన బయ్యారం పంచాయతీ పరిధిలో చర్చనీయాంశంగా మారింది. బయ్యారం మెయిన్ రోడ్ సెంటర్ వద్ద వై నరసింహారావు నూతనంగా ఇంటిని నిర్మించుకున్నాడు. ఈ క్రమంలో ఇంటి నంబ�
House Tax | ఈ నెల 25వ తేదీలోపు గ్రామ పంచాయతీల్లో వంద శాతం ఇంటి పన్నులు వసూలు చేసి పంచాయతీ ఖాతాలో జమ చేయాలని బెల్లంపల్లి డివిజనల్ పంచాయతీ అధికారి కే సతీష్ కుమార్ ఆదేశించారు.
కుత్బుల్లాపూర్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఇటీవల ఇంటి పన్ను రసీదుల ఆధారంగా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నట్లు , ఒక్కొక్క రిజిస్ట్రేషన్ చేసేందుకు లక్షల్లో ముడుపులు చేతులు మారుతున్నట్లు ‘నమస్తే తెలంగాణ�
మీ ఇల్లు రిజిస్ట్రేషన్ కాలేదా..? ప్రభుత్వ భూముల్లో ఆవాసం ఏర్పాటు చేసుకొని..ఇంటి టాక్స్ చెల్లిస్తూ రిజిస్ట్రేషన్ కావాలని భావిస్తున్నారా..? అయితే కుత్బుల్లాపూర్ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం పరిధిలోన�
2025-2026 సంవత్సరానికి సంబంధించి ముందస్తు ఆస్తి పన్ను చెల్లించి ఎర్లీ బర్డ్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని జీహెచ్ఎంసీ కాప్రా సర్కిల్ డిప్యూటీ కమిషనర్ డి.జగన్ కోరారు. శుక్రవారం సర్కిల్ కార్యాలయంలో ఆయన మాట్
Achiever Award | తెలంగాణ రాష్ర్ట మున్సిపల్ కమిషనర్ల సమావేశంలో భాగంగా 2024-25 ఆర్థిక సంవత్సరం 80 శాతం ఇంటి పన్నులు వసూలు చేసినందుకు నాగారం మున్సిపల్ కమిషనర్ ఎస్. భాస్కర్ రెడ్డికి అచీవర్ అవార్డు అందుకున్నారు.
House Tax | నల్లగొండ పట్టణంలోని గొల్లగూడలో మున్సిపాలిటీ అధికారులు ఓ కుటుంబంపై దౌర్జన్యానికి దిగారు. ఇంటి పన్ను కట్టలేదని ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే గేటు ఎత్తుకెళ్లారు.
House Tax | మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సున్నంబట్టి వాడలలో ఇంటి పన్ను చెల్లించని లేదని కార్పొరేషన్ అధికారులు ఓ ఇంటికి తాళం వేశారు.
Aziz Nagar | ఇంటి యాజమానులు మార్చి చివరి నాటికి ఇంటి పన్నులు చెల్లించకుంటే పెనాల్టితో చెల్లించాల్సి వస్తుందని మున్సిపల్ కమిషనర్ ఖాజామొయిజూద్దీన్ హెచ్చరించారు.
Nizampet | నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో విధించిన అదనపు పన్ను సమస్యను పరిష్కరించాలని 18వ డివిజన్ మాజీ కార్పొరేటర్ కొలను వీరేందర్ రెడ్డి పేర్కొన్నారు.
వృద్ధులు, వితంతువులు, దివ్యాంగుల ఆసరా పింఛన్ డబ్బులను ఇంటి ట్యాక్స్ కింద పంచాయతీ కార్యదర్శి వసూలు చేసిన ఘటన మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ మండలం కొత్తమొల్గరలో చోటుచేసుకున్నది.
పింఛన్ సొమ్మును రెండింతలు పెంచుతరని ఆసరా పింఛన్ లబ్ధిదారులు ఓటేస్తే అసలే పెంచకపోగా, వచ్చే పింఛన్ సొమ్మును ఇంటి పన్ను కింద జమ చేసుకుంటూ పంచాయతీ అధికారులు దౌర్జన్యానికి దిగుతున్నారు. కొడుకుల ఇంటి పన్�