కుత్బుల్లాపూర్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఇటీవల ఇంటి పన్ను రసీదుల ఆధారంగా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నట్లు , ఒక్కొక్క రిజిస్ట్రేషన్ చేసేందుకు లక్షల్లో ముడుపులు చేతులు మారుతున్నట్లు ‘నమస్తే తెలంగాణ�
మీ ఇల్లు రిజిస్ట్రేషన్ కాలేదా..? ప్రభుత్వ భూముల్లో ఆవాసం ఏర్పాటు చేసుకొని..ఇంటి టాక్స్ చెల్లిస్తూ రిజిస్ట్రేషన్ కావాలని భావిస్తున్నారా..? అయితే కుత్బుల్లాపూర్ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం పరిధిలోన�
2025-2026 సంవత్సరానికి సంబంధించి ముందస్తు ఆస్తి పన్ను చెల్లించి ఎర్లీ బర్డ్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని జీహెచ్ఎంసీ కాప్రా సర్కిల్ డిప్యూటీ కమిషనర్ డి.జగన్ కోరారు. శుక్రవారం సర్కిల్ కార్యాలయంలో ఆయన మాట్
Achiever Award | తెలంగాణ రాష్ర్ట మున్సిపల్ కమిషనర్ల సమావేశంలో భాగంగా 2024-25 ఆర్థిక సంవత్సరం 80 శాతం ఇంటి పన్నులు వసూలు చేసినందుకు నాగారం మున్సిపల్ కమిషనర్ ఎస్. భాస్కర్ రెడ్డికి అచీవర్ అవార్డు అందుకున్నారు.
House Tax | నల్లగొండ పట్టణంలోని గొల్లగూడలో మున్సిపాలిటీ అధికారులు ఓ కుటుంబంపై దౌర్జన్యానికి దిగారు. ఇంటి పన్ను కట్టలేదని ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే గేటు ఎత్తుకెళ్లారు.
House Tax | మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సున్నంబట్టి వాడలలో ఇంటి పన్ను చెల్లించని లేదని కార్పొరేషన్ అధికారులు ఓ ఇంటికి తాళం వేశారు.
Aziz Nagar | ఇంటి యాజమానులు మార్చి చివరి నాటికి ఇంటి పన్నులు చెల్లించకుంటే పెనాల్టితో చెల్లించాల్సి వస్తుందని మున్సిపల్ కమిషనర్ ఖాజామొయిజూద్దీన్ హెచ్చరించారు.
Nizampet | నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో విధించిన అదనపు పన్ను సమస్యను పరిష్కరించాలని 18వ డివిజన్ మాజీ కార్పొరేటర్ కొలను వీరేందర్ రెడ్డి పేర్కొన్నారు.
వృద్ధులు, వితంతువులు, దివ్యాంగుల ఆసరా పింఛన్ డబ్బులను ఇంటి ట్యాక్స్ కింద పంచాయతీ కార్యదర్శి వసూలు చేసిన ఘటన మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ మండలం కొత్తమొల్గరలో చోటుచేసుకున్నది.
పింఛన్ సొమ్మును రెండింతలు పెంచుతరని ఆసరా పింఛన్ లబ్ధిదారులు ఓటేస్తే అసలే పెంచకపోగా, వచ్చే పింఛన్ సొమ్మును ఇంటి పన్ను కింద జమ చేసుకుంటూ పంచాయతీ అధికారులు దౌర్జన్యానికి దిగుతున్నారు. కొడుకుల ఇంటి పన్�
ఇంటి పన్ను బకాయిలున్నాయని చెప్పి వాటి కింద వృద్ధాప్య పింఛన్లు గుంజుకుంటరా? అని మాజీ మంత్రి హరీశ్రావు (Harish Rao) ఆగ్రహం వ్యక్తంచేశారు. కొడుకు ఇంటి పన్ను కట్టకుంటే తల్లికి వచ్చే వృద్ధాప్య పింఛన్ లాక్కుంటరా? ఇ
రంగారెడ్డి జిల్లాలోని 558 గ్రామపంచాయతీల్లో ఇంటి పన్ను వసూళ్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇప్పటి వరకు రూ.19.99కోట్లు(61.75 శాతం) ఇంటి పన్ను వసూలు కాగా, రాష్ట్రంలోనే జిల్లా నాల్గో స్థానంలో నిలిచింది. ఇంకా రూ.12,38,94,269 బకాయ�
ఇంటి పన్ను చెల్లించటంలో గ్రామ పంచాయతీల్లోని ఇంటి యజమానులు సరికొత్త రికార్డును సృష్టించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 8 జిల్లాల్లో వందకు వంద శాతం పన్ను చెల్లించి గ్రామాల అభివృద్ధికి తమ వంతు సహకారం అందించా
మున్సిపాలిటీలు సకాలంలో పన్ను వసూళ్లను రాబట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘ఎర్లీబర్డ్' మున్సిపాలిటీల్లో సత్ఫలితాలనిస్తున్నది. ఈ ఏడాది మార్చి 31 వరకు పన్ను చెల్లించిన ఇంటి యజమానులు 5 శాతం రాయి