ఉద్యాన శాఖ మునుగోడు ఆధ్వర్యంలో ఉద్యాన పంటలు - సాగు యాజమాన్యంపై ఒక్కరోజు శిక్షణ కార్యక్రమం జూన్ 3వ తేదీన మునుగోడు మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహిస్తున్నట్లు హార్టికల్చర్ ఆఫీసర్ రావుల విద్యాసాగర్ గ�
ఉద్యాన పంటల సాగు రైతులకు లాభాలు తెచ్చిపెడుతున్నది. దీంతో వరి సాగు తర్వాత అధిక శాతం ఈ పంటల వైపే మొగ్గు చూపుతూ ఆదాయం పొందుతున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 16,504 మంది రైతులు 25,700 ఎకరాల్లో వీటినే సాగు చేస్తు
వ్యవసాయ యూనివర్సిటీ, డిసెంబర్ 02 : ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఫెంగల్ తుఫాను, మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులు ఉద్యాన పంటల్లో తగు జాగ్రత్తలు పాటిస్తే అధిక దిగుబడులు పొందవచ్చని కొండా లక్
ఉద్యానపంటల సాగులో నూతన ఆవిషరణలతో నల్లగొండ జిల్లా చందంపేట మండలం పోలేపల్లి రైతు లోకసాని పద్మారెడ్డి ఆదర్శంగా నిలుస్తున్నాడు. కుంకుడు చెట్టును తోటపంటగా చేపడుతూ అద్భుతాలు సృష్టిస్తున్నాడు. ప్రత్యేకంగా న�
ఉద్యాన పంటలు సాగు చేస్తూ రైతులు అధిక లాభాలు పొందేలా అధికారులు కృషి చేయాలని కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద
యేటేటా పెరుగుతున్న పెట్టుబడులతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్న రైతులను ఉద్యానవన పంటల వైపు మళ్లించేందుకు ఉద్యానవనశాఖ కృషి చేస్తున్నది. ఇప్పటికే జిల్లాలో 1520 ఎకరాల్లో వివిధ పండ్ల తోటలు సాగవుతుండగా, ఈ ఏడాది మరో
కొండాలక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం, అర్బన్ కిసాన్ ఫామ్స్ ప్రైవేటు లిమిటెడ్ హైదరాబాద్తో ఉప కులపతి డాక్టర్ బి.నీరజాప్రభాకర్ ఆధ్వర్యంలో బుధవారం అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పం�
వ్యవసాయం లాభసాటిగా మారాలంటే పెట్టుబడులు తగ్గాలి. దిగుబడులు పెరగాలి. నాణ్యంగా ఉండాలి. పంటకు మార్కెట్లో మంచి ధర రావాలి. అప్పుడే రైతన్న ఆరుగాలం కష్టానికి ఫలితం ఉంటుంది.
పండించే పంటలు రైతులకు లాభాలు తెచ్చిపెట్టాలి.. తక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ లాభాలు పొందాలి.. రైతులు ఆర్థికంగా ఎదగాలి.. అన్న ఆలోచనతో ఆ గ్రామ కర్షకులు వినూత్న సాగుకు శ్రీకారం చుట్టారు. దీంతో నేడు కూరగాయలు, ప
ఇతర పంటల సాగుకు రైతుల మొగ్గు ప్రధాన పంటగా మక్క పుష్కలంగా ఉద్యాన పంటల సాగు గణనీయంగా తగ్గిన వరి సాగు విస్తీర్ణం అవసరాలకు తగ్గట్టుగా ఎరువులు, విత్తనాలు సకాలంలో చేతికందిన పెట్టుబడి సాయం ఖమ్మం, ఫిబ్రవరి7 (నమస్
బొప్పాయి : జనవరిలో బొప్పాయి చెట్లలో కాండం కుళ్లు తెగులు ఆశించే అవకాశం ఉన్నది. మొక్కల మొదళ్ల దగ్గర నీరు నిల్వ ఉండకుండా చూసుకోవడం ద్వారా ఈ తెగులును నివారించవచ్చు. లీటర్ నీటిలో 10 గ్రా. బోర్డో మిశ్రమం కలిపి, వ�