స్వగ్రామంపై మమకారం తో మాజీ జడ్పీటీసీ చెన్నమనేని శ్రీకుమార్ రూ.లక్ష విలువ గల శవపెటిక (ఫీజర్ బాక్స్)ను తన తల్లి చెన్నమనేని పద్మావతి, వదిన చెన్నమనేని రమాదేవి జ్ఞాపకర్థం అందజేశారు.
ఇండియాలో మృతిచెందిన అమెరికా ఆర్మీ అధికారి అస్థికలు ఆయన స్వస్థలానికి చేరేందుకు 58 ఏండ్లు పట్టింది. దాదాపు ఆరు దశాబ్దాల తర్వాత ఇంటికి చేరిన ఆయన అస్థికలను చూసి కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు.
అమరావతి : సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీరమణ నాలుగు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా తొలిరోజు రేపు ( శుక్రవారం) సొంత గ్రామానికి రానున్నారు. సీజేఐ బాధ్యతలు చేపట్ట�
బెంగళూరు: కర్ణాటక సీఎం పదవికి బీఎస్ యెడియూరప్ప సోమవారం రాజీనామా చేయడంతో ఆయన సొంతూరు ప్రజలు నిరాశ చెందారు. శివమొగ్గ జిల్లాలోని షికారిపురలో యెడియూరప్ప మద్దతుదారులు సోమవారం స్వచ్ఛందంగా షాపులు మూసి బంద్
మంత్రి కేటీఆర్ | సౌదీలో ఆత్మహత్య చేసుకున్న సిరిసిల్ల జిల్లాలోని తంగళ్లపల్లి మండలం చీర్లవంచకు చెందిన గంగు కనుకయ్య(40) మృతదేహం మంత్రి కేటీఆర్ చొరవ తీసుకోవడంతో గురువారం స్వగ్రామానికి చేరింది.
క్రైం న్యూస్ | జిల్లాలోని మల్యాల మండలం మ్యాడంపెల్లి గ్రామానికి చెందిన తడగొండ గంగయ్య 20 రోజుల క్రితం సౌదీలో మృతిచెందగా.. ఆయన మృతదేహం మంత్రి కేటీఆర్ కృషితో ఆదివారం స్వగ్రామానికి చేరుకున్నది.