ప్రకృతి అందాలకు కొత్తందం తీసుకొచ్చే వసంత రుతువు ప్రవేశించిన తర్వాత జరుపుకునే తొలి పండుగ హోలీ. రంగుల పండుగ వచ్చిందంటే ప్రతి ఒక్కరిలో ఉత్సాహం ఉరకలేస్తుంది. చిన్నా పెద్దా, ఊరువాడా ఏకమై రంగుల్లో తడిసిముద్ద�
చిన్నాపెద్ద తేడా లేకుండా అందరూ కలిసి నిర్వహించుకునే పండుగ హోలీ అందరి జీవితాల్లో రంగులు నింపాలని ప్రజలకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక కేసీఆర్ నాయకత్
Holi | రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమ, ఆప్యాయత సంతోషాల హరివిల్లుగా, శాంతి సౌభ్రాతృత్వానికి ప్రతీకగా నిలిచే హోలీ రంగుల పండుగను అందరూ ఆనందంగా జరుపుకోవాలని �
Wine Shops | మందుబాబులకు పోలీసులు చేదువార్త చెప్పారు. రేపు (సోమవారం) వైన్ షాప్లు తెరుచుకోవు. హోలీ పండుగ సందర్భంగా బార్ అండ్ రెస్టారెంట్లు, కల్లు దుకాణాలు బంద్ పెట్టాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్, �
Uttarakhand CM | హోలీ పండుగ సందర్భంగా దేశవ్యాప్తంగా సంబురాలు మొదలయ్యాయి. అసలు హోలీ పండుగ రేపు జరగాల్సి ఉన్నా.. వివిధ రాష్ట్రాల్లో జనం అప్పుడే సెలెబ్రేషన్స్ షురూ చేశారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్సింగ్ ధామ
మనదేశంలో పండుగలను ఒక్కో ప్రాంతంలో ఒక్కో మతం, కులం వారు విభిన్న రీతిలో జరుపుకొంటుంటారు. ఈ విధంగా జరుపుకొనే పండుగలు వారి ఆచార సంప్రదాయాలను ప్రతిబింబిస్తాయి.
జిల్లాలో హోలీ వేడుకలు శనివారమే ప్రారంభయ్యాయి. విద్యాసంస్థల్లో చిన్నారులు రంగులు చల్లుకొని సరదాగా గడిపారు. మరోవైపు సార్గమ్మ ఉండే గ్రామాల్లో శనివారం రాత్రి కామదహనం చేశారు.
నిజాం కళాశాల విద్యార్థులు శనివారం హోలీ వేడుకల్లో మునిగితేలారు. హోలీ పండుగ సోమవారం కావడం, ఆదివారం కళాశాలకు సెలవు దినం కాగా, ముందస్తుగానే ఉత్సవానికి తెరలేపారు. విద్యార్థులు రంగులు చల్లుకుంటూ వేడుకను ఎంతో
Banke Bihari Temple | ఈ నెల 23న హోలీ పండుగ కోసం దేశం సిద్ధమవుతున్నది. రంగుల పండుగ కోసం ఉత్తరప్రదేశ్ బృందావనంలోని బాంకే బిహారీ ఆలయం సైతం సిద్ధమవుతున్నది. ఆలయంలో హోలీ వేడుకల కోసం ప్రపంచవ్యాప్తంగా భక్తులు తరలివస్తుంటార�
Special Trains | ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. హోలీ పండుగ నేపథ్యంలో ఇప్పటికే 18 ప్రత్యేక రైళ్లను ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే తాజాగా మరో 38 ప్రత్యేక రైళ్లను నడపించనున్నట్లు ప్రకటించింది.
SCR Special Trains | ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. హోళీ పండుగ నేపథ్యంలో సికింద్రాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు 12 ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు తెలిపింది. పండుగ నేపథ్యంలో రద్దీని తగ్గించేంద
MP Santosh Kumar | హైదరాబాద్ : ఢిల్లీ హైకోర్టు వినూత్న తీర్పు ఇచ్చింది. 2017లో హోళీ సందర్భంగా గొడవకు కారణమైన వ్యక్తికి ఢిల్లీ కోర్టు ఆసక్తికరమైన శిక్ష విధించింది. ఇది చారిత్రాత్మక తీర్పని గ్రీన్ ఇండియా చా