నిజాం కళాశాల విద్యార్థులు శనివారం హోలీ వేడుకల్లో మునిగితేలారు. హోలీ పండుగ సోమవారం కావడం, ఆదివారం కళాశాలకు సెలవు దినం కాగా, ముందస్తుగానే ఉత్సవానికి తెరలేపారు. విద్యార్థులు రంగులు చల్లుకుంటూ వేడుకను ఎంతో
Banke Bihari Temple | ఈ నెల 23న హోలీ పండుగ కోసం దేశం సిద్ధమవుతున్నది. రంగుల పండుగ కోసం ఉత్తరప్రదేశ్ బృందావనంలోని బాంకే బిహారీ ఆలయం సైతం సిద్ధమవుతున్నది. ఆలయంలో హోలీ వేడుకల కోసం ప్రపంచవ్యాప్తంగా భక్తులు తరలివస్తుంటార�
Special Trains | ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. హోలీ పండుగ నేపథ్యంలో ఇప్పటికే 18 ప్రత్యేక రైళ్లను ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే తాజాగా మరో 38 ప్రత్యేక రైళ్లను నడపించనున్నట్లు ప్రకటించింది.
SCR Special Trains | ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. హోళీ పండుగ నేపథ్యంలో సికింద్రాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు 12 ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు తెలిపింది. పండుగ నేపథ్యంలో రద్దీని తగ్గించేంద
MP Santosh Kumar | హైదరాబాద్ : ఢిల్లీ హైకోర్టు వినూత్న తీర్పు ఇచ్చింది. 2017లో హోళీ సందర్భంగా గొడవకు కారణమైన వ్యక్తికి ఢిల్లీ కోర్టు ఆసక్తికరమైన శిక్ష విధించింది. ఇది చారిత్రాత్మక తీర్పని గ్రీన్ ఇండియా చా
Swati Maliwal | ఢిల్లీ మహిళా కమిషన్ అధ్యక్షురాలు స్వాతి మాలివాల్.. తన జీవితంలో చోటుచేసుకున్న ఓ చేదు జ్ఞాపకాన్ని గురించి వెల్లడించారు. తాను చిన్నపిల్లగా ఉన్నప్పుడు తన తండ్రే తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆమె చ
రంగుల హరివిల్లు భువి నుంచి దివికి దిగొచ్చినట్లు పల్లె,పట్నం రంగుల శోభితమైంది. మంగళవారం ఉమ్మడి జిల్లాలో కలర్ఫుల్ పండుగైన హోలీ వేడుకలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకొన్నారు.
అప్పటిదాక హోలీ వేడుకలు జరుపుకొన్న ముగ్గురు బాలురు.. స్నానం చేయడానికి వాగులోకి వెళ్లి నీట మునిగి మృత్యువాత పడ్డారు. కరీంనగర్ శివారులోని మానేరు వాగులో మంగళవారం జరిగిన ఈ ఘటనతో ముగ్గురి కుటుంబాల్లో విషాదఛ�
సాలూరా మండలం హున్సా గ్రామంలో హోలీ పండుగను పురస్కరించుకొని మంగళవారం సాయంత్రం పిడిగుద్దులాట నిర్వహించారు. సోమవారం రాత్రి కామదానం చేసిన గ్రామస్తులు ఉదయం హోలీ సంబురాలు జరుపుకొన్నారు.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో హోలీ సంబురాలు అంబరాన్నంటాయి. సోమవారం రాత్రి కామ దహనం కాగా, మంగళవారం తెల్లవారు జామునుంచే రంగుల కేళీ ప్రారంభమైంది. చిన్నాపెద్ద వయోభేదం లేకుండా కలర్ఫుల్ వేడుకల్లో మునిగితేలార
Holi Festival | రాజస్థాన్లో హోలీ సంబురాలను ఘనంగా జరుపుకున్నారు. రాజస్థాన్ రాజధాని జైపూర్లో కలర్ఫుల్గా హోలీ వేడుకలు జరిగాయి. విదేశీ పర్యాటకులు సైతం స్థానికులతో కలిసి ఈ హోలీ వేడుకల్లో పాల్గొన్నారు.