పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో వర్తక, వాణిజ్య సైన్బోర్డులు, హోర్డింగ్లపై బెంగాల్ భాషను తప్పనిసరి చేశారు. ఈ మేరకు కోల్తా మున్సిపల్ కార్పొరేషన్ ఉత్తర్వులు జారీ చేస్తూ..
ప్రధాన రహదారి మధ్యలో ఏర్పాటు చేసిన ప్రచార బోర్డులు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. కొంపల్లి 44వ నెంబర్ జాతీయ రహదారికి ఆనుకొని దూలపల్లి నుంచి నర్సాపూర్ రాష్ట్ర రహదారికి వెళ్లే ప్రధాన దారిలో అనధికారికంగా
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కాళేశ్వరంలో సరస్వతీ పుష్కరాలు (Saraswathi Pushkaralu) మరికొన్ని గంటల్లో ప్రారంభంకానున్నారు. ఈ నేపథ్యంలో దేవాదాయ శాఖ అధికారుల ఏర్పాటు చేసిన హోర్డింగ్లు వివాదానికి దారితీశాయి.
బీజేపీ, కాంగ్రెస్ నాయకులు హోర్డింగ్లకే పరిమితం కాకుండా ప్రజా సంక్షేమంపై దృష్టి సారించాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి జోగు రామన్న హితువు పిలికారు.
రాజకీయ, వాణిజ్య ప్రకటనల్లో కనకవర్షాన్ని కురిపించే హోర్డింగ్ల వెనక ఇదో భారీ కుట్ర. రాష్ట్రవ్యాప్తంగా, ప్రధానంగా హైదరాబాద్ చుట్టూ ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఏటా కోట్లాది రూపాయల ఆదాయానికే కాదు
అధికార కాంగ్రెస్ నేతలు (Congress) తమ హోదాను చాటుకునేందుకు పార్టీ అధినేతల ఫొటోలతో కూడిన ఫ్లెక్సీల బోర్డులను విచ్చలవిడిగా ఏర్పాటు చేయడంతో అవి కాస్త ప్రయాణికులకు, వాహనదారులకు ఇబ్బందికరంగా మారుతున్నాయని మండిప�
Need A Wife | తనకు భార్య కావాలంటూ ఒక వ్యక్తి సొంతంగా ప్రచారం చేసుకుంటున్నాడు. తన వివరాలతో కూడిన హోర్డింగ్ను ఆటోకు ఉంచాడు. వినూత్న ప్రకటన ద్వారా వధువు కోసం అన్వేషిస్తున్నాడు.
ఎత్తైన ఇంటిపై హోర్డింగ్ ఉంది. గాలి వాన వచ్చినప్పుడల్లా ఆ ఇంటికి సమీపంలో నివాసం ఉంటున్న స్థానికులు ఆ హోర్డింగ్ పడుతుందేమోనని ఆందోళన వారిని వెంటాడుతునే ఉంటుంది. ఇలాంటి ఘటనలు బోర్డు పరిధిలోని పలు ప్రాంత�
ఏపీలోని కృష్ణా జిల్లా తిరువూరులో బీఆర్ఎస్ ఫ్లెక్సీలు ఆదివారం దర్శనమిచ్చాయి. బీఆర్ఎస్ తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ కేసీఆర్ చిత్రపటాలతో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. కృష్ణా జిల్లా గొర్ర�
లక్నో: దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 ఏళ్లైన నేపథ్యంలో ఉత్తర పద్రేశ్ వ్యాప్తంగా ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ పేరుతో భారీగా హోర్డింగ్లను ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రధాని మోదీ, యూపీ సీఎం య�
తమిళనాడులో వివాదం రేపిన బీజేపీ చెన్నై, జూలై 27: తమిళనాడులోని చెన్నైలో గురువారం నుంచి ప్రారంభం కానున్న 44వ ఎడిషన్ చెస్ ఒలింపియాడ్ పోటీలపై బీజేపీ నేతలు వివాదం రేపారు. ఈ పోటీలకు సంబంధించి రాష్ట్రప్రభుత్వం �
PM Modi | వచ్చే నెల 2న ప్రధాని మోదీ హైదరాబాద్ రానున్నారు. జూలై 2, 3 తేదీల్లో జరుగనున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ప్రధాని పాల్గొంటారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీకి వ్యతిరేకంగా హైదరాబాద్లో హోర్డింగ్లు, ఫ�
సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా, రాష్ట్రాల హక్కులను కాలరాస్తూ ప్రతీకార రాజకీయాలు చేస్తున్న బీజేపీపై యద్ధ ప్రకటన చేసిన సీఎం కేసీఆర్, దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారారు. కేంద్రప్రభుత్వంపై పోరాటంలో మద్