సొంతింటి కల నెరవేర్చలేకపోవడం, ఇన్కం ట్యాక్స్ రద్దు చేయించక పోవడం, మారు పేర్ల సమస్యను తీర్చలేకపోవడం ఇలా ఒక్కటేమిటి అన్ని సమస్యల పరిష్కారంలో గుర్తింపు ప్రాతినిథ్యం వహిస్తున్న సింగరేణి కార్మిక సంఘా�
ఎన్నికల సమయంలో గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలు దాదాపు 50 రకాల వాగ్దానాలు చేశాయని, కానీ నేటి వరకు కూడా ఏ ఒక్క వాగ్దానాన్ని నెరవేర్చలేకపోయాయని హెచ్ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు, జేబీసీసీ మెంబర్ రియాజ్ అన్నా�
Super Bazaar | గోదావరి కాలనీలో ఏర్పాటుచేసి మూసివేసిన సింగరేణి సూపర్ బజార్ను వెంటనే ప్రారంభించాలని హెచ్ఎంఎస్ కేంద్ర కమిటీ సభ్యుడు తిప్పారపు సారయ్య, శ్రీరాంపూర్ ఏరియా ఉపాధ్యక్షుడు అనిల్ రెడ్డి డిమాండ్ చేశారు.
ఏండ్ల తరబడిగా నిలిచిపోయిన ఉపా ధ్యాయుల బదిలీల్లో కదలిక రావడంతో రంగారెడ్డి జిల్లాలోని ఉపాధ్యాయుల్లో సంతోషం వ్యక్తమవుతుండగా.. బదిలీల ప్రక్రియ నిర్వహణపై మాత్రం వారిలో అసంతృప్తి వ్యక్తమవుతున్నది.
రాష్ట్రంలో నిలిచిపోయిన ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ మళ్లీ ప్రారంభంకానున్నది. వీటిపై ఉన్న కేసులో సోమవారం హైకోర్టు తుది తీర్పు వెలువరించింది. దీంతో మల్టిజోన్2లోని హెచ్ఎం పదోన్నతులపై స్టేను హైక
వ్యక్తిగత పనుల కోసం తరగతి గదుల్లో సెల్ఫోన్ వినియోగించడం పూర్తిగా నిషేధం. అందుకు సంబంధించి స్పష్టమైన ఉత్తర్వులున్నా పట్టించుకునే వారు లేరు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మెజార్టీ ఉపాధ్యాయులు విచ్చలవి�
బొగ్గు ఉత్పత్తిలో అగ్రగామి సంస్థయైన కోల్ ఇండియాలో మళ్లీ సమ్మె సైరన్ మోగింది. ఈ నెల 16న ఒక్కరోజుపాటు మెరుపు సమ్మె చేస్తున్నట్లు ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి.
జిల్లా విద్యాశాఖాధికారులు, పంతుళ్ల మధ్య సాగుతున్న పంతాలు ప్రధానోపాధ్యాయులకు శాపంగా మారుతున్నాయి. సర్దుబాటు, డిప్యూటేషన్లు, బదిలీలు చేసినా పలువురు ఉపాధ్యాయులు విధుల్లో చేరకపోవడంతో ఆయా పాఠశాలల్లో పోస్�
సింగరేణిలో గని ప్రమాదాలకు మైనింగ్ సిబ్బందిని బాధ్యులుగా చేస్తూ యాజమాన్యం తీసుకున్న క్రమశిక్షణ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు అఖిల పక్ష కమిటీ స్పష్టం చేసింది. ఆదివారం మైనింగ్ స్టాఫ్ ఆధ్వర్యంలో గ�
3వ లోక్సభ (1962-67) అంచనాల కమిటీ కేంద్రీకృత సమన్వయ విభాగాన్ని ఏర్పాటు చేయాలని సూచించింది. ప్రభుత్వ సంస్థల పనితీరును నిరంతరం అంచనా వేయడానికి ఆర్థ్ధిక మంత్రిత్వశాఖ 1965 లో బ్యూరో ఆఫ్ పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్ (బ�
తొలిమెట్టు కార్యక్రమంలో అమలు ప్రతి రోజూ కథల పుస్తకాల పఠనం హైదరాబాద్, జూలై 26 (నమస్తే తెలంగాణ): ఇక ప్రభుత్వ పాఠశాలల్లో వీక్లీ టెస్టులు నిర్వహించనున్నారు. వారంలో ఐదు రోజులు పాఠ్యాంశాలను బోధించి, ఆరోరోజు విద�