మఠియవాడలో మురారి దేవుడు, అతని మిత్రులు చేసిన గొడవ గురించి జాయ సేనానితో చెబుతున్నాడు శుక్ర. మిత్రులను, కొందరు సైనికులు, గూఢచారులను కూడగట్టి ఆ మఠియదారుడి కుటుంబం కోసం వెదికిస్తున్నాడు మురారి. అనుమకొండ మొత�
ఒకనాటి ప్రత్యూషవేళ.. వ్యాయామశాలకు వెళ్లాడు జాయపుడు. ఆశ్చర్యం! అక్కడ గణపతిదేవుడు మరొకరితో కుస్తీపట్లు పోటాపోటీగా పడుతున్నాడు. ఆ వ్యక్తికున్న కేశాలంకరణ వల్ల మహిళ అని తెలుస్తోంది. దగ్గరికి వెళితే అబ్బురంగ�
రాజధానిలో పుట్టిన ఓ వార్త.. రాజ్యపు పెద్దలను భయవిహ్వలులను చేసింది. గణపతిదేవుని పెద్ద కుమారుడు.. యువరాజు రుద్రమదేవుడు ఆడామగా కానీ నపుంసకుడు!! ఆ మాట.. ఆ నోటా, ఈ నోటా రాజనగరికి చేరిపోయింది. జాయచోడుని చెవినపడింద�
‘పండుగ అని కూడా లేదు. ఎప్పుడూ నట్టింట్లో నిద్రపోవడమేనా?’ మిట్ట మధ్యాహ్నం సోఫాలో పడుకున్న నిశితతో కోపంగా అన్నాడు మిథేశ్. ‘నిద్రాదేవి రమ్మన్నప్పుడు రాదు. వచ్చినప్పుడే పడుకోవాలి’ అని కసిరింది నిశిత. ‘ఈ మధ�
జాయపుణ్ని అనుమకొండకు రావాల్సిందిగా మహామండలేశ్వరుడుగణపతిదేవుడి నుంచి ఆదేశాలు వచ్చినట్లు చెప్పాడు పృథ్వీశ్వరుడు. తను చెప్పేది పూర్తిగా వినకుండానే.. ‘బయల్దేరతాను అన్నా..’ అంటూ వెనుదిరిగాడు జాయపుడు. లోలో�
కూసెనపూండి కళాకేంద్రం. జాయపుని కళల కళాక్షేత్రం! అత్యున్నత ప్రమాణాలతో నాట్యప్రదర్శన కేంద్రం,దేశి విదేశీ నాట్య పరిశోధన కేంద్రం, గ్రంథాలయం, నాట్యారామం, భోజనశాల, దూరంనుంచి వచ్చేవారికి నివాస సముదాయం.. అన్ని స�
సాధారణ పౌరుడిగా వెలనాడు వీధుల్లో సంచరిస్తున్నాడు జాయపుడు. తన రాజ్యంలోని ప్రముఖ దేవాలయాల వద్దే కాదు, అతిచిన్న గ్రామాలలో కూడా ఏదో ఒక నృత్త ప్రదర్శన జరుగుతుండటం జాయపుణ్ని ఆనందపరచింది.
కాకతీయ సైన్యం యుద్ధభేరి మోగించింది. చక్రవర్తి గణపతిదేవుని ఆలోచనతో.. నాట్యంతోనే మళ్లీ మామూలు మనిషయ్యాడు జాయపుడు. కొలనిపురం యుద్ధం ప్రారంభమయ్యిందని.. చాలా నిస్పృహగా సాగుతున్నదని తెలుసుకున్నాడు. మళ్లీ మహా�
కాకతి.. అటు అయ్యనవోలు వెళ్లలేదు. ఇక్కడ రేణుక ఇంటికీ చేరలేదు. ఆమెకోసం వెతకసాగాడు జాయపుడు. కానీ, ఆమె వార్త తెలియరాలేదు. కాకతీయ వేగులు, సైనికులు ఆమెకోసం వెతకని చోటులేదు. తిరగని ఊరులేదు. కాకతి కనిపించక పోవడంతో జ�
మిథునశిల్పాలకు ప్రతీకలుగా నిలబడుతున్నారు. జాయపుని కోసం ఏమైనా చేస్తుంది కాకతి. జాయపుడు కళ కోసం నిలబడితే.. ఆమె జాయపుని కోసం నిలబడింది. ఇటు జాయపుని ఆలోచనలూ అలాగే ఉన్నాయి. తనకోసం ఇంత చేస్తున్న కాకతికి ఏమివ్వగ
పుళిందపుడితో కలిసి నడుస్తున్న జాయపుణ్ని ఓ పదిమంది బలాఢ్యులు చుట్టుముట్టి.. కళ్లకు గంతలు కట్టి, తెలియని ప్రదేశానికి తీసుకెళ్లారు. అయితే, తనను అక్కడికి తీసుకొచ్చింది ముమ్మడినాయకుడేననీ, అందుకు పుళిందపుడు �
కొత్త పాటలు, నాట్యాలు, వాయిద్యాల గురించి తెలుసుకోవడానికి ఉత్సాహం చూపుతాడు జాయపుడు. ఓ మహిళ..
జానపదాలను అద్భుతంగా ఆలపిస్తుందని ఎవరో చెప్పాడు. దాంతో ఆమెను వెతుక్కుంటూ.. పల్లె బాట పట్టాడు జాయప.
రాత్రివేళ మౌనంగా ఉండే రాజనగరులో.. ఓరోజు హఠాత్తుగా ఓ రాగాలాపన! ఎవరో స్త్రీ.. మధురంగా గానం
చేస్తున్నది. అది విన్న జాయపుడు.. విస్మయంతో బయటికి వచ్చాడు. ఆ గానం వినవస్తున్న వైపుగా నడుస్తూ.. ఓ భవనపు మొదటి అంతర్వుపై న