రాజనగరిలో చక్రవర్తి బంధువులు, జ్ఞాతులు.. ఎందరో ఉన్నారు. వారంతా నారాంబను, జాయపుణ్ని కలవడానికి ఉత్సుకత చూపుతున్నారు. ఇటు నారాంబ కూడా తనకు దక్కిన మహారాణి హోదాను అపురూపంగా భావిస్తూ.. అందరినీ కలుపుకొని పోతున్న
తమిళజం పాలకుడు చోళరాజు.. మనుమసిద్ధిని సింహాసన భ్రష్టుణ్ని చేసి, నల్లసిద్ధిని, తమ్మసిద్ధిని విక్రమసింహపురం పాలకులను చేసినట్లు చక్రవర్తికి తెలిసింది. దాంతో ఆఘమేఘాల మీద కాకతీయ సైన్యం నెల్లూరును చుట్టుముట
జరిగిన కథ : వివాహానంతరం.. అత్తవారింట మూడేళ్లు గడిపాడు గణపతిదేవుడు. ఇద్దరు భార్యలతో సుఖ సంతోష విహార విలాసాదులతో పరవశించాడు. ఆ సమయంలోనే.. మళ్లీ యుద్ధభేరి మోగించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. నెల్లూరిసీమ నుం
మూడేళ్ల తర్వాత చక్రవర్తి కొలువుదీరాడు. గణపతి దేవుడు సింహాసనంపై కూర్చొని ఉండగా.. జాయప ఆ పక్కనే నిలబడి ఉన్నాడు. ఒకే వేదికపై ఉన్న రెండు కొదమ సింహాల్లాంటి ఆ ఇద్దరు మహావీరులను సభ యావత్తూ చేష్టలుడిగి చూసింది.
యుద్ధభూమిలో చొచ్చుకుపోతున్నాడు జాయప. పృథ్వీశ్వరుణ్ని ఎదుర్కోవడానికి కావాల్సిన వ్యూహాన్ని సిద్ధం చేశాడు.
ఒకానొక దుర్ముహూర్తాన యుద్ధరంగంలో గణపతిదేవుడు - పృథ్వీశ్వరుడు ఎదురుపడ్డారు. ఇద్దరూ విల్లు ఎక్క�