Bhumana Karunakar reddy | ఏపీలో కూటమి పాలనలో హిందూ దేవాలయాలకు రక్షణ కరువయ్యిందని టీటీడీ మాజీ చైర్మన్ , వైసీపీ నాయకుడు భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు.
బంగ్లాదేశ్లో హిందూ ఆలయాలపై దాడులు ఆగడం లేదు. మైమెన్సింగ్, దినాజ్పూర్ జిల్లాల్లో గురు, శుక్రవారాల్లో మూడు ఆలయాలపై దుండగులు దాడికి తెగబడి, ఎనిమిది విగ్రహాలను ధ్వంసం చేశారు. అలాలుద్దిన్ అనే నిందితుడ�
దేవాలయంలోని విగ్రహాలను ధ్వంసం చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని వీహెచ్పీ, అఖిలపక్షం డిమాండ్ చేసింది. బుధవారం శంషాబాద్లో వీహెచ్పీ, అఖిలపక్షం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు.
రాష్ట్రంలో హిందూ ఆలయాలపై కాంగ్రెస్ సర్కారు కక్షపూరిత వైఖరి అవలంబిస్తున్నది. 9 నెలల్లో ఒక్క ఆలయానికీ నయాపైసా కేటాయించని ప్రభుత్వం.. గత కేసీఆర్ సర్కారు చేపట్టిన పనులను ఒక్క కలం పోటుతో రద్దుచేసింది. ఇప్ప�
కెనడాలో హిందూ దేవాలయాలపై లక్షిత దాడులు మళ్లీ మొదలయ్యాయి. ఇక్కడి ఎడ్మాంటన్లోని ‘బీఏపీఎస్' స్వామి నారాయణ్ మందిరంలో కొంతమంది దుండగులు మళ్లీ విధ్వంసానికి పాల్పడ్డారు. దేవాలయం గోడలపై రంగులు జల్లారు.
రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధికి ప్రభు త్వం నడుంబిగించింది. ఆయా ఆలయాల వారీగా భక్తులు ఎదుర్కొంటున్న ఇబ్బందు లు, కల్పించాల్సిన సౌకర్యాలపై సమగ్ర అ ధ్యయనం చేసి వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని నిర్ణయించిం
Hindu Temples | హిందూ ఆలయాల్లోకి (Hindu Temples) ఇతర మతస్థుల (non Hindus) ప్రవేశంపై మద్రాసు హైకోర్టు ( Madras High Court) కీలక వ్యాఖ్యలు చేసింది. ఏ మతస్తులైనా వచ్చి పోయేందుకు హిందూ ఆలయాలేమీ పిక్నిక్, టూరిస్ట్ స్పాట్స్ కావంటూ సంచలన వ్యాఖ్యల�
అశోకుని తదనంతరం వచ్చిన అనేక రాజులు సైతం హిందూ దేవాలయాలతోపాటుగా బౌద్ధ ఆరామాలను కట్టించారు. మహాయాన బౌద్ధ సిద్ధాంతాన్ని బోధించిన నాలుగవ బౌద్ధ మహా పరిషత్ నిర్వహించిన కుషాణ మహారాజు కనిష్కుడు (క్రీస్తుశకం 78
Canada | కెనడా (Canada )లో గత కొన్ని రోజులుగా హిందూ ఆలయాల (Hindu temples)పై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఓంటారియో (Ontario) లోని ఓ హిందూ దేవాలయం ప్రహరీగోడపై ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు భారత్కు వ్యతిరేకంగా అమర్యాదకర �
శివ్వంపేట మండలం సికింద్లాపూర్లోని ప్రసిద్ధ్ద పుణ్యక్షేత్రం లక్ష్మీనర్సింహాస్వామి ఆలయం ఆదివారం భక్తులతో కిక్కిరిసింది. భారీగా భక్తులు తరలివచ్చి, స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు
సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దేవాలయాలను మూసివేశారు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంతోపాటు అనుబంధ పాతగుట్ట, ఉపాలయాలను మంగళవారం అర్చకులు, అధికారులు ద్వార బంధనం చేశారు
న్యూఢిల్లీ : దాయాది పాక్లో హిందూ దేవాలయాలపై దాడులు కొనసాగుతున్నాయి. కరాచీ నగరంలోని హిందూ దేవాలయంలోని దేవతా విగ్రహాలను ధ్వంసం చేశారు. ఈ ఘటన కరాచీలోని కోరంగి నెంబర్-5 ప్రాంతంలో జరిగింది. శ్రీమరిమాత ఆలయంల�
తిరుపతి : టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో 18 ప్రముఖ ఆలయాల్లో 18 మంది ప్రముఖ పండితులు 18 రోజుల పాటు భగవద్గీతలోని 18 అధ్యాయాలను ప్రవచనం, పారాయణం చేయనున్నారని టీటీడీ అధికారులు తెలిపారు. ఇందులో