Meta Feature | సోషల్ మీడియా యూజర్లకు మెటా కంపెనీ గుడ్న్యూస్ చెప్పింది. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో వివిధ దేశాలకు చెందిన రీల్స్ వస్తుంటాయి. దాంతో భాష అర్థం కాక ఇబ్బందిపడుతుంటారు. తాజాగా ఈ సమస్యకు మెటా కంపెన�
కాలేజీలో నేను ఎదుర్కొన్న అతిపెద్ద సమస్య.. ఇంగ్లీషులో మాట్లాడ్డం. అప్పటిదాకా బడిలో ‘ఏందోయ్.. ఎట్లనోయ్' అనుకుంటూ దిల్ ఖుషీగా తిరిగిన నాకు.. కాలేజీలో పెద్ద చిక్కే వచ్చి పడింది. ఇంగ్లీషు, హిందీనే కాదు.. ఆ్ంరధ�
హిందీని జాతీయ భాషగా చేస్తే దేశంలో సమైక్యత ఏర్పడుతుందని ఆ భాష సమర్థకులు అంటుంటారు. కానీ, ఇప్పుడు దేశంలో అనైక్యతకు హిందీ కారణమవుతున్నది. భాషపై ఆవేశకావేశాలు రగులుతున్నాయి. మరోసారి దేశంలో హిందీ వ్యతిరేక పవన
Pawan Kalyan | జనసేన అధినేత, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ ఒకప్పుడు “ప్రశ్నించడానికే రాజకీయాల్లోకి వచ్చాను” అని ప్రకటించగా, ఇప్పుడు ఆయన్ని ప్రశ్నించడానికీ ముందుండే వ్యక్తిగా నటుడు ప్ర�
Pawan- Prakash Raj | ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన హిందీ భాషపై చేసిన వ్యాఖ్యలు వివాదానికి కేంద్రబిందువయ్యాయి. హైదరాబాద్ గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో జరిగిన రాజ్య భాషా విభాగం గోల్డెన్ �
Tamil Nadu | కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న భాషా విధానం, విద్యా నిధులపై తమిళనాడు విద్యా శాఖ మంత్రి అన్బిల్ మహేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందీని బలవంతంగా రుద్దడం వల్ల బోర్డు పరీక్షల్లో 90,000 మంది విద్యార్థులు ఫెయిల
హిందీ భాషను బలవంతంగా రుద్దుతున్నారనే వివాదం తమిళనాడు, కర్ణాటకల నుంచి మహారాష్ట్రకు వ్యాపించింది. మహారాష్ట్రలో మరాఠీ, ఇంగ్లిష్ మీడియం పాఠశాలల్లో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు మూడో భాషగా హిందీని తప్పనిసరిగా �
Hindi names to English textbooks | ఎన్సీఈఆర్టీ ముద్రించిన కొత్త ఇంగ్లీష్ పాఠ్య పుస్తకాలకు హిందీ పేర్లు పెట్టారు. ఒకటి నుంచి ఆరో తరగతి టెక్ట్ బుక్స్కు గతంలో ఉన్న ఇంగ్లీష్ పేర్లను మార్చారు. హిందీ పేర్ల శీర్షికతో వాటిని ముద
ఒక ప్రశ్నపత్రానికి బదులు మరో ప్రశ్నపత్రం పంపిణీ చేయడంతో పదో తరగతి తెలుగు పరీక్ష రెండు గంటలు ఆలస్యంగా జరిగిన ఘటన మంచిర్యాల జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో శుక్రవారం చోటుచేసుకుంది.
Pawan Kalyan|జనసేనాని పవన్ కళ్యాణ్ చిత్రాడలో జరిగిన జనసేన పార్టీ ఆవిర్భావ సభలో పలు విషయాల గురించి మాట్లాడారు. ఈ క్రమంలోనే తమిళనాట హిందీని తమపై రు
దేశంలో హిందీని బలవంతంగా రుద్దే ప్రయత్నానికి కేంద్రం తెరతీసిందా?. అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది. వచ్చే ఏడాది నుంచి ఏడాదికి రెండు సార్లు పదో తరగతి బోర్డు పరీక్షలు నిర్వహించనున్నట్టు సీబీఎస్ఈ ఇటీవ�
నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారుల కారణంగా అర్హత లేని వారికి ఉద్యోగాలు వచ్చాయి. దీంతో అర్హత కలిగిన అభ్యర్థులు పోరాడారు. ఫలితంగా విచారణ జరగడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో అనర్హుల ఉద్యోగాలు పో�
మరికొన్ని గంటల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు (US Election) ప్రారంభం కానున్నాయి. అమెరికా మొదటి మహిళా అధ్యక్షురాలిగా కమలహారిస్ చరిత్ర సృష్టిస్తారా? మరోసారి అధ్యక్షుడిగా ఎన్నికై శ్వేతసౌధంలో అడుగిడాలన్న డొనాల్డ్�