Radio Broadcast | కువైట్లో తొలిసారిగా హిందీలో రేడియో ప్రసారాలు ప్రారంభమయ్యాయి. ఈ విషయాన్ని కువైట్లో భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. ప్రతి ఆదివారం రాత్రి 8.30 నుంచి 9 గంటల వరకు ఎఫ్ఎం 93.3, ఎఫ్ఎం 96.3 ఫ్రీక్వెన్సీల్లో �
Udhayanidhi Stalin | కేవలం నాలుగైదు రాష్ట్రాల్లో మాట్లాడే హిందీ భాష భారత దేశాన్ని ఏకం చేయలేదని తమిళనాడు మంత్రి, సీఎం ఎంకే స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi Stalin) అన్నారు. గురువారం హిందీ దివస్ సందర్భంగా కేంద్ర హ�
ఆంగ్ల భాషకు తాను ఎంతమాత్రం వ్యతిరేకిని కాదని, అయితే ప్రతి విద్యార్థి మాతృ భాషతో పాటు హిందీని కూడా నేర్చుకోవాలని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పేర్కొన్నారు.
MK Stalin-Amit Shah | హిందీని ప్రధాన భాషగా అంగీకరించే ప్రసక్తే లేదని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తేల్చి చెప్పారు. ఆ దిశగా కేంద్రం ఎటువంటి అనాలోచిత నిర్ణయం చేసినా 1965 నాటి హిందీ వ్యతిరేక ఉద్యమానికి బీజం వేయడమేనని స్పష్�
AR Rahman | ఏఆర్ రెహమాన్ (AR Rahman).. ఈ పేరు తెలియని సంగీత ప్రియులు ఉండరు. దాదాపు మూడు దశాబ్దాలుగా సంగీత ప్రపంచాన్ని ఏలుతున్నారు ఆయన. అయితే, రెహమాన్కు తమిళ (Tamil) భాషపై మక్కువ ఎక్కువ. ముస్లిమ్గా కన్వర్ట్ అయిన రెహమాన్.. బయట �
సీఆర్పీఎఫ్ రిక్రూట్మెంట్ పరీక్షను తమిళం సహా ప్రాంతీయ భాషల్లో నిర్వహించకపోవడంపై తమిళనాడు సీఎం స్టాలిన్ నిరసన వ్యక్తం చేశారు. ఈ పరీక్షను కేవలం ఇంగ్లిష్, హిందీ భాషల్లో నిర్వహించడం ఏకపక్షంగా ఉందని, ఇ�
Meghalaya గవర్నర్ ఫాగు చౌహాన్ హిందీలో ప్రసగించడంపై వాయిస్ ఆఫ్ పీపుల్స్ పార్టీ (వీపీపీ) ఎమ్మెల్యే అభ్యంతరం వ్యక్తం చేశారు. సీఎం కాన్రాడ్ సంగ్మాతో వీపీపీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే అర్డెంట్ మిల్లర్ బసాయావ్మోయిట�
ఇంటర్ వార్షిక పరీక్షలు ప్రారంభమయ్యాయి. బుధవారం ఫస్టియర్ విద్యార్థులకు సంస్కృతం, హిందీ, తెలుగు, ఉర్దూ, అరబిక్ భాషలకు పరీక్షలు నిర్వహించారు. మొదటిరోజు 95శాతానికిపైగా విద్యార్థులు పరీక్ష రాసినట్టు ఇంటర్
పదో తరగతి వార్షిక పరీక్షల నూతన విధానంపై అవగాహన కలిగి ఉండాలని డిస్ట్రిక్ట్ కామన్ ఎగ్జామినేషన్ బోర్డు(డీసీఈబీ) కార్యదర్శి గారె కృష్ణమూర్తి ఉపాధ్యాయులకు సూచించారు.
బహు భాషలపై పట్టు సాధించడం ఎలా? అని రంగారెడ్డి జిల్లా శేరి లింగంపల్లికి చెందిన విద్యార్థిని అక్షర ప్రధాని మోదీని ప్రశ్నించింది. శేరిలింగంపల్లికి చెందిన వెంకట దుర్గాప్రసాద్, పద్మజ కుమార్తె అక్షర శేరిలి�
ఉత్తర, దక్షిణ భాషా వివాదాల నేపథ్యంలో తమిళనాడులో ఘోరం జరిగింది. కేంద్రం దేశంపై హిందీని బలవంతంగా రుద్దేందుకు చేస్తున్న ప్రయత్నాలతో కలత చెందిన ఓ వృద్ధుడు శనివారం ఆత్మాహుతికి పాల్పడ్డాడు