Meghalaya గవర్నర్ ఫాగు చౌహాన్ హిందీలో ప్రసగించడంపై వాయిస్ ఆఫ్ పీపుల్స్ పార్టీ (వీపీపీ) ఎమ్మెల్యే అభ్యంతరం వ్యక్తం చేశారు. సీఎం కాన్రాడ్ సంగ్మాతో వీపీపీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే అర్డెంట్ మిల్లర్ బసాయావ్మోయిట�
ఇంటర్ వార్షిక పరీక్షలు ప్రారంభమయ్యాయి. బుధవారం ఫస్టియర్ విద్యార్థులకు సంస్కృతం, హిందీ, తెలుగు, ఉర్దూ, అరబిక్ భాషలకు పరీక్షలు నిర్వహించారు. మొదటిరోజు 95శాతానికిపైగా విద్యార్థులు పరీక్ష రాసినట్టు ఇంటర్
పదో తరగతి వార్షిక పరీక్షల నూతన విధానంపై అవగాహన కలిగి ఉండాలని డిస్ట్రిక్ట్ కామన్ ఎగ్జామినేషన్ బోర్డు(డీసీఈబీ) కార్యదర్శి గారె కృష్ణమూర్తి ఉపాధ్యాయులకు సూచించారు.
బహు భాషలపై పట్టు సాధించడం ఎలా? అని రంగారెడ్డి జిల్లా శేరి లింగంపల్లికి చెందిన విద్యార్థిని అక్షర ప్రధాని మోదీని ప్రశ్నించింది. శేరిలింగంపల్లికి చెందిన వెంకట దుర్గాప్రసాద్, పద్మజ కుమార్తె అక్షర శేరిలి�
ఉత్తర, దక్షిణ భాషా వివాదాల నేపథ్యంలో తమిళనాడులో ఘోరం జరిగింది. కేంద్రం దేశంపై హిందీని బలవంతంగా రుద్దేందుకు చేస్తున్న ప్రయత్నాలతో కలత చెందిన ఓ వృద్ధుడు శనివారం ఆత్మాహుతికి పాల్పడ్డాడు
Rishab Shetty | ఇటీవల విడుదలైన కన్నడ చిత్రం ‘కాంతార’ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. డివోషనల్ యాక్షన్ థ్రిల్లర్గా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచుతూ అన్ని భాషల్లో భారీ వసూళ్లను రాబడుతోంది. కేజీఎఫ్ తర్�
ఉన్నత విద్యాసంస్థల్లో హిందీని బోధన భాషగా చేయటంపై కేంద్రప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తున్నది. దేశంలో తొలిసారి మధ్యప్రదేశ్లో ఎంబీబీఎస్ పాఠ్యపుస్తకాలను హిందీలో ముద్రించారు. వీటిని కేంద్ర హోంమంత్రి అమ
రాజ్యాంగంలోని 345వ అధికరణం ప్రకారం అధికారిక భాష రాష్ర్టాల విషయం. హిందీని బలవంతంగా రుద్దడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్షల ప్రశ్నపత్రాలు ఇంగ్లిష్, హిందీ భాషల్లో ఉండటం బ్రిటిష
Minister KTR | భాషను ఎంచుకునే హక్కు ప్రజలకే ఉండాలని మంత్రి కేటీఆర్ అన్నారు. ఐఐటీలు, కేంద్రప్రభుత్వ ఉద్యోగాల్లో హిందీని తప్పనిసరి చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం ప్రజాస్వామ్య
MP Kanimozhi | ఉద్యోగ నియామక పరీక్షలను హిందీ, ఇంగ్లిష్ మాధ్యమాల్లో మాత్రమే నిర్వహించడంపై డీఎంకే ఎంపీ కనిమోళి ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎస్సెస్సీ సీజీఎల్ పరీక్ష పేపర్ ఇంగ్లిష్, హిందీలో మాత్రమే ఉంటుందని
మాటలకు చేతలకు పొంతన ఉండాలంటారు పెద్దలు. కానీ, కేంద్రంలోని బీజేపీ పాలకులు ఈ రెండింటి మధ్య ఏనాడూ సమతూకాన్ని పాటించే హుందాతనాన్ని ప్రదర్శించలేదు. కేంద్ర హోంమంత్రి అమిత్షా హిందీ భాష ప్రాధాన్యాన్ని గురించ�
సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘యశోద’. హరి-హరీష్ దర్శకులు. శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్నారు. శుక్రవారం ఈ చిత్ర టీజర్ను విడుదల చేశారు. గర్భవతిగా ఉన్న సమంతకు డాక్టర
గౌతమ్ కృష్ణ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన సినిమా ‘ఆకాశ వీధుల్లో’. ఈ చిత్రంలో పూజిత పొన్నాడ నాయికగా నటించింది. జీకే ఫిలిం ఫ్యాక్టరీ, మనోజ్ ఆర్ట్ క్రియేషన్స్ పతాకాలపై మనోజ్ డీకే, డాక్టర్ మణికంఠ ని�