ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో ఈశాన్య రాష్ట్రమైన అస్సాంలో రాజకీయ సందడి ప్రారంభమైంది. 126 సీట్లున్న అస్సాం అసెంబ్లీకి ఏప్రిల్ 9న ఒకే విడతలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. హిమంత బిశ్వ శర్మ నేతృత్వంలో వరుసగా �
Assam elections : అసోంలోని అధికార ఎన్డీయే కూటమికి సంబంధించి సీట్ల పంపకంపై సీఎం హిమంత బిశ్వ శర్మ క్లారిటీ ఇచ్చారు. ఎన్డీయే కూటమిలో బీజేపీ 89 సీట్లలో పోటీ చేస్తుందని శర్మ మంగళవారం తెలిపారు.
Assam | అస్సాం (Assam) లో అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission of India) షెడ్యూల్ విడుదల చేయడంతో ఆ రాష్ట్రంలో ఒక్కసారిగా ఎన్నికల సందడి మొదలైంది. అస్సాంలోని మొత్తం 126 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 9న పోలింగ్ జర�
Biren Singh Engti : కాంగ్రెస్ వెటరన్ లీడర్, కేంద్ర మాజీ మంత్రి బిరేన్ సింగ్ ఎంగ్టి (81) కన్నుమూశారు. అసోం రాజధాని గుహవటిలో మంగళవారం ఉదయం స్థానిక ఆస్పత్రిలో ఆయన తుదిశ్వాస విడిచారని కాంగ్రెస్ ప్రతినిధి ఒకరు వెల్లడించార�
Gaurav Gogoi | అస్సాం (Assam) రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ (Himanta Biswasharma) పై కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గౌరవ్ గొగోయ్ (Gaurav Gogoi) తీవ్ర విమర్శలు గుప్పించారు. హిమంతను ‘అస్సాం జిన్నా’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Supreme Court: అస్సాం సీఎం బిశ్వశర్మపై పోలీసు కేసు పెట్టాలని, సిట్తో దర్యాప్తు చేపట్టాలని దాఖలైన పిటీషన్లను సుప్రీంకోర్టు తిరస్కరించింది. కమ్యూనిస్టు పార్టీ నేతలు అన్నే రాజా, డాక్టర్ హీరన్ గో
Himanta Biswa Sarma : అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ గురువారం సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ కాంట్రాక్టర్లు.. పనులు చేసేందుకు మియా ముస్లింలను కాకుండా స్థానిక ప్రజల్ని కార్మికులుగా తీసుకోవాలని సూచించారు.
Assam : అసోంలోని కోక్రాఝార్ జిల్లాలో రెండు తెగల మధ్య మంగళవారం ఘర్షణ తలెత్తింది. బోడో, ఆదివాసి తెగల మధ్య ఘర్షణ హింసకు దారితీసింది. దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ ప్రాంతంలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ఆర్ఏఎఫ్) సి�
Zubeen Garg | అస్సాం ప్రముఖ గాయకుడు జుబీన్ గార్గ్ (Zubeen Garg) ఇటీవలే మరణించిన విషయం తెలిసిందే. సింగపూర్ వెళ్లిన జుబీన్ అక్కడ ప్రమాదవశాత్తూ ప్రాణాలు కోల్పోయారు.
Himanta Sarma | అస్సాంలో సుమారు 5000 విదేశీ ఫేస్బుక్ ఖాతాలు అకస్మాత్తుగా యాక్టివ్ అయ్యాయని సీఎం హిమంత బిశ్వ శర్మ తెలిపారు. రాష్ట్రంలో త్వరలో జరుగనున్న ఎన్నికలకు ముందు విదేశీ ఫేస్బుక్ ఖాతాలు వెలుగులోకి రావడంపై �
టోక్యో ఒలింపిక్స్లో పతకం గెలిచి జాతీయ, అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటుతున్న అసోం అమ్మాయి లవ్లీనా బోర్గో హెయిన్ తన కల సాకారం దిశగా కీలక ముందడుగు వేసింది. తమ ప్రాంతంలో యువ బాక్సర్లకు అంతర్జాతీయ వసతులతో క�
మారుమూల ప్రాంతాల్లో అభద్రతా భావంతో నివసిస్తున్న స్థానికులకు ఆయుధ లైసెన్స్లు ఇవ్వాలని నిర్ణయించినట్టు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మారుమూల, ముప్పు ఉన్�