Cracks in walls | ఉత్తరాది రాష్ట్రం హిమాచల్ప్రదేశ్లోని రాంపూర్ పట్టణంలో ఇటీవల కురిసిన ఎడతెరపిలేని వర్షాలు స్థానికులకు కన్నీటి వ్యథనే మిగిల్చాయి. పట్టణంలోని దాదాపు 100కు పైగా ఇళ్లకు పగుళ్లు వచ్చాయి.
దేశవ్యాప్తంగా చాలా మంది విద్యార్థులు పదో తరగతిలోపే చదువుల నుంచి నిష్క్రమిస్తున్నారు. ప్రాథమిక విద్యలో డ్రాపౌట్ రేటు తక్కువగా ఉన్నా, సెకండరీ విద్యలో మాత్రం గణనీయంగా పెరుగుతున్నది.
దేశరాజధాని ఢిల్లీలో (Delhi) యమునా నది (Yamuna river) ఉధృతి కొనసాగుతూనే ఉన్నది. ఎగువ నుంచి వరద (Floods) పోటెత్తడంతో ప్రమాద స్థాయిని (Danger level) మించి ప్రవహిస్తున్నది. నగరంలోని పాత రైల్వే బ్రిడ్జి (Old Railway Bridge) వద్ద 206.42 మీటర్ల ఎత్తులో ప్ర�
యమునా నది (Yamuna) మరోసారి ఉగ్రరూపం దాల్చింది. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో ప్రమాద స్థాయిని (Danger level) దాటి ప్రవహిస్తున్నది. ఢిల్లీలోని (Delhi) పాత రైల్వే బ్రిడ్జి వద్ద (Old Railway Bridge) యమునా నది ప్రవాహం 205.75 మీటర్లకు చేరింది
Himachal Pradesh | హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh) లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రెండు వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.
Heavy Rains | రుతుపవనాల ప్రభావంతో దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఉత్తర భారతంపై వరుణుడు బీభత్సం సృష్టిస్తున్నాడు. భారీ వర్షాలు, వరద సంబంధిత ఘటనల్లో ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 145 �
Himachal Pradesh | ఉత్తరాదిని వరదలు ముంచెత్తాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఉత్తర భారతదేశంలోని ప్రధాన నదులన్నీ పొంగిపొర్లుతున్నాయి. ముఖ్యంగా హిమాచల్ప్రదేశ్లోని బియాస్ నది ఉప్పొంగి ప్రవహించింది.
Marriage | సిమ్లా : ప్రతీ జంట తమ పెళ్లిని ఘనంగా నిర్వహించుకోవాలని కలలు కంటారు. మంగళ స్నానాల నుంచి మొదలుకుంటే.. మంగళవాయిద్యాలు, వేదమంత్రాల సాక్షిగా వివాహం జరగాలని కోరుకుంటారు. కానీ ఓ పెళ్లి మాత్రం
Himachal Pradesh Floods: తాజా వర్షాలతో బియాస్ నది ఉప్పొంగిపోయింది. ఉగ్రరూపం దాల్చిన ఆ నది ప్రవాహ ధాటికి అన్నీ కొట్టుకుపోయాయి. కులు, మనాలీ మధ్య ఉన్న మూడవ నెంబర్ జాతీయ రహదారి కూడా ఆనవాళ్లు లేకుండాపోయింది. ఆ డ
Heavy Rains | దేశ వ్యాప్తంగా (India) గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో వరుణుడు బీభత్సం సృష్టిస్తున్నాడు. ఢిల్లీ (Delhi) సహా హర్యానా, హిమాచల్ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్ము�
విహారయాత్రకు వెళ్లిన ఉస్మానియా మెడికల్ కాలేజీకి చెందిన ముగ్గురు పీజీ వైద్య విద్యార్థులు హిమాచల్ప్రదేశ్లోని మనాలిలో వరదల్లో చిక్కుకున్నారు. ఇటీవల థర్డ్ ఇయర్ పరీక్షలు రాసిన రోహిత్ సూరి, బానోత కమల�