హిమాలయ శ్రేణుల్లోని ఘాట్ ప్రాంతాలకు భూకంపాల ప్రమాదం పొంచి ఉన్నదని హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థ (ఎన్జీఆర్ఐ) వెల్లడించింది.
Fire accident | హిమాచల్ప్రదేశ్ రాష్ట్రం సోలన్ జిల్లాలోని బడ్డి పారిశ్రామిక వాడలోగల ఓ కాస్మెటిక్ ఫ్యాక్టరీలో శుక్రవారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో మహిళలు సహా పలువ�
Shimla snow: ఈ ఏడాది షిమ్లాలో తొలి మంచు కురిసింది. చాలా స్వల్ప స్థాయిలో ఇవాళ ఉదయం షిమ్లా వీధుల్లో మంచు పడింది. దీంతో స్థానిక రైతులు సంతోషం వ్యక్తం చేశారు.
Snow Fall | ఉత్తరాదిని మంచు దుప్పటి (Snow Fall) కప్పేసింది. జమ్మూకశ్మీర్, హిమాచల్ప్రదేశ్, ఉత్తరాఖండ్లోని చాలా ప్రాంతాల్లో మంచు వర్షం కురుస్తోంది. ఆయా ప్రాంతాలు కనుచూపు మేర శ్వేత వర్ణంతో ఆకట్టుకుంటున్నాయి.
Atal Tunnel | కొండ ప్రాంతమైన హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh)లో మంచు వర్షం (Snowfall) కనువిందు చేస్తోంది. మంచు వాతావరణాన్ని ఆస్వాదించేందుకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు హిమాచల్కు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో భారీ మంచు కారణంగా మం�
Republic Day 2024 | ఏటా జనవరి 26న భారతదేశం గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నది. స్వతంత్ర భారత చరిత్రలో ఇది ఎంతో కీలకమైంది. భారత రాజ్యాంగం అధికారికంగా 1950, జనవరి 26న అమలులోకి వచ్చింది. అప్పటి నుంచి భారతదేశం ప్రజాస్వామ్�
Pran Pratishtha : అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామాలయంలో శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి ఆహ్వానాన్ని కాంగ్రెస్ నిరాకరించిన క్రమంలో ఆ పార్టీ నేత, హిమాచల్ ప్రదేశ్ మంత్రి విక్రమాదిత్య �
building collapses | ఐదంతస్తుల బిల్డింగ్ ఒక్కసారిగా కుప్పకూలింది. (building collapses ) ఆ భవనం సమీపంలోని రహదారి పాక్షికంగా దెబ్బతిన్నది. సమీపంలోని మరో బిల్డింగ్ కూడా పగుళ్లిచ్చింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యి
ఎల్లారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థి సమీర్ అరుదైన ఘనత సాధించాడు. హిమాచల్ప్రదేశ్లోని ధర్మశాలలో ఈ నెల 2 నుంచి 12వ తేదీ వరకు నిర్వహించిన జాతీయ ఎన్ఎస్ఎస్ శిబిరంలో పాల్గొన్నాడు.
Lyme Disease | హిమాచల్ప్రదేశ్లో తొలిసారిగా అరుదైన లైమ్ వ్యాధిని గుర్తించారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ప్రాజెక్ట్ భాగంగా సిమ్లాలోని ఇందిరా గాంధీ మెడికల్ కాలేజ్ (IGMC) నిపుణులు 232 మంది వ్యక్తుల న�
చలికి ఉత్తర భారతం గజగజ వణుకుతున్నది. జమ్ము, కశ్మీర్, హిమాచల్ప్రదేశ్లలో భారీగా మంచు కురుస్తున్నది. దీంతో పంజాబ్, హర్యానా సహా ఉత్తర భారతంలో చలి తీవ్రత పెరిగింది.
Paragliding On E-Scooter | ఒక పైలట్ అసాధారణ విన్యాసం చేశాడు. తొలిసారి ఎలక్ట్రిక్ స్కూటర్పై పారాగ్లైడింగ్ చేశాడు. (Paragliding On E-Scooter) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
దేశ రాజధాని ఢిల్లీని (Delhi) చలి వణికిస్తున్నది. ఉష్ణోగ్రతలు కనిష్ఠానికి పడిపోవడంతో హిమాచల్ప్రదేశ్ రాజధాని షిమ్లా (Shimla) కంటే ఢిల్లీలో వాతావరణం చల్లగా మారింది.