ఎల్లారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థి సమీర్ అరుదైన ఘనత సాధించాడు. హిమాచల్ప్రదేశ్లోని ధర్మశాలలో ఈ నెల 2 నుంచి 12వ తేదీ వరకు నిర్వహించిన జాతీయ ఎన్ఎస్ఎస్ శిబిరంలో పాల్గొన్నాడు.
Lyme Disease | హిమాచల్ప్రదేశ్లో తొలిసారిగా అరుదైన లైమ్ వ్యాధిని గుర్తించారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ప్రాజెక్ట్ భాగంగా సిమ్లాలోని ఇందిరా గాంధీ మెడికల్ కాలేజ్ (IGMC) నిపుణులు 232 మంది వ్యక్తుల న�
చలికి ఉత్తర భారతం గజగజ వణుకుతున్నది. జమ్ము, కశ్మీర్, హిమాచల్ప్రదేశ్లలో భారీగా మంచు కురుస్తున్నది. దీంతో పంజాబ్, హర్యానా సహా ఉత్తర భారతంలో చలి తీవ్రత పెరిగింది.
Paragliding On E-Scooter | ఒక పైలట్ అసాధారణ విన్యాసం చేశాడు. తొలిసారి ఎలక్ట్రిక్ స్కూటర్పై పారాగ్లైడింగ్ చేశాడు. (Paragliding On E-Scooter) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
దేశ రాజధాని ఢిల్లీని (Delhi) చలి వణికిస్తున్నది. ఉష్ణోగ్రతలు కనిష్ఠానికి పడిపోవడంతో హిమాచల్ప్రదేశ్ రాజధాని షిమ్లా (Shimla) కంటే ఢిల్లీలో వాతావరణం చల్లగా మారింది.
Fresh Snowfall | ఉత్తరాదిని మంచు దుప్పటి కప్పేసింది. శీతాకాలం ప్రారంభం కావడంతో జమ్మూకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్లోని చాలా ప్రాంతాల్లో ఫ్రెష్గా మంచు వర్షం (Fresh Snowfall) కురుస్తోంది.
క్రిప్టో కరెన్సీ స్కామ్లో (Cryptocurrency Fraud) పోలీసులు బాధితులుగా మారడం కలకలం రేపింది. మండి జిల్లాలో క్రిప్టోకరెన్సీ స్కీమ్లో వేయి మందికిపైగా పోలీసులు చేతులు కాల్చుకున్నారు.
Fresh Snowfall | కశ్మీర్ (Jammu and Kashmir) లోయలో భారీగా మంచు కురుస్తోంది. దీంతో కశ్మీర్లోని పలు ప్రాంతాలు పూర్తిగా మంచుతో కప్పుకుపోయాయి. సెంట్రల్ కాశ్మీర్ (Central Kashmir)లోని గందర్బాల్ (Ganderbal) జిల్లాలో జోజిలా (Zojila) ఎగువ ప్రాంతాలు హిమ
ప్రముఖ ఎలక్ట్రిక్ పరికరాల తయారీ సంస్థ ష్నైడర్...భారత్లో భారీ పెట్టుబడులు పెట్టబోతున్నట్టు ప్రకటించింది. వచ్చే మూడేండ్లకాలంలో దేశవ్యాప్తంగా ఉన్న తొమ్మిది ప్లాంట్ల కెపాసిటీని, ఆధునీకరించడానికి రూ.3,200 �
హిమాలయ రాష్ట్రం హిమాచల్ప్రదేశ్లో (Himachal Pradesh) వర్షాలు విళయం సృష్టించాయి. కుండపోతగా కురిసిన వర్షాలతో ఆకస్మిక వరదలు పోటెత్తడంతో రాష్ట్రం మొత్తం అలాకుతలమైంది. వర్షాలు, వరదలతో వందలాది మంది మరణించగా, వేల సంఖ్య�
రైతుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ఈ నెల 22న దేశ వ్యాప్త ఆందోళన నిర్వహించాలని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) శనివారం పిలుపునిచ్చింది.