Lok Sabha Elections | లోక్సభ ఎన్నికలకు చివరి దశ పోలింగ్ (Lok Sabha Elections) శనివారం ఉదయం ప్రారంభమైంది. ఓటింగ్ ప్రారంభమైన తొలి రెండు గంటల్లోనే 11.31 శాతం మేర పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.
హిమాచల్ప్రదేశ్లో ఎన్నికల వేడి సెగలు పుట్టిస్తున్నది. లోక్సభ ఎన్నికల చివరి విడతలో భాగంగా జూన్ 1న రాష్ట్రంలోని నాలుగు స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన ఆరుగురు ఎమ్మెల్
ముగ్గురు స్వతంత్ర శాసనసభ్యుల రాజీనామా, ఫిరాయింపుల నిరోధక చట్టం కింద వారిపై చర్యలు తీసుకునే అంశాలపై మే నెలాఖరు లేదా జూన్ తొలి వారంలో తుది నిర్ణయం తీసుకుంటానని హిమాచల్ ప్రదేశ్ స్పీకర్ కుల్దీప్ సిం�
హిమాచల్ప్రదేశ్లోని మండి లోక్సభ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి, ‘క్వీన్' కంగనా రనౌత్పై కాంగ్రెస్ తరఫున రాజవంశీకుడు, మంత్రి రాజా విక్రమాదిత్య సింగ్ పోటీ చేయనున్నారు. విక్రమాదిత్య తండ్రి వీరభద్ర సి
Kangana Ranaut | బాలీవుడ్కు చెందిన ప్రముఖ నటి, మండి లోక్సభ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి కంగనా రనౌత్.. కాంగ్రెస్ పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కంగనా గో మాంసం తిన్నదంటూ కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఆరోపణలపై మండిపడ�
Youth Gets Knocked Down By Car | ఒక యువకుడు మొబైల్ ఫోన్ చూస్తూ రోడ్డుపై నడిచి వెళ్తున్నాడు. ఎదురు నుంచి వేగంగా వచ్చిన కారు అతడ్ని ఢీకొట్టింది. దీంతో ఆ యువకుడు గాల్లోకి ఎగిరిపడ్డాడు. అక్కడికక్కడే మరణించాడు. ఈ వీడియో క్లిప్
Kangana Ranaut | ప్రముఖ నటి, బీజేపీ నాయకురాలు కంగనా రనౌత్ హిమాచల్ప్రదేశ్ రాష్ట్రం మండి జిల్లాలోని భీమకాళీ ఆలయంలో సోమవారం ఉదయం ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారికి అర్చన చేయించారు. అనంతరం అర్చకుల నుంచి తీర్థ ప్రసా�
Professor Rapes Student | యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థినిపై ఒక ప్రొఫెసర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. (Professor Rapes Student) బాధితురాలి ఫిర్యాదుతో ఆ ప్రొఫెసర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టులో హాజరుపర్చి తమ కస్టడీలోకి త�