హిమాచల్ప్రదేశ్లోని మండి లోక్సభ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి, ‘క్వీన్' కంగనా రనౌత్పై కాంగ్రెస్ తరఫున రాజవంశీకుడు, మంత్రి రాజా విక్రమాదిత్య సింగ్ పోటీ చేయనున్నారు. విక్రమాదిత్య తండ్రి వీరభద్ర సి
Kangana Ranaut | బాలీవుడ్కు చెందిన ప్రముఖ నటి, మండి లోక్సభ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి కంగనా రనౌత్.. కాంగ్రెస్ పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కంగనా గో మాంసం తిన్నదంటూ కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఆరోపణలపై మండిపడ�
Youth Gets Knocked Down By Car | ఒక యువకుడు మొబైల్ ఫోన్ చూస్తూ రోడ్డుపై నడిచి వెళ్తున్నాడు. ఎదురు నుంచి వేగంగా వచ్చిన కారు అతడ్ని ఢీకొట్టింది. దీంతో ఆ యువకుడు గాల్లోకి ఎగిరిపడ్డాడు. అక్కడికక్కడే మరణించాడు. ఈ వీడియో క్లిప్
Kangana Ranaut | ప్రముఖ నటి, బీజేపీ నాయకురాలు కంగనా రనౌత్ హిమాచల్ప్రదేశ్ రాష్ట్రం మండి జిల్లాలోని భీమకాళీ ఆలయంలో సోమవారం ఉదయం ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారికి అర్చన చేయించారు. అనంతరం అర్చకుల నుంచి తీర్థ ప్రసా�
Professor Rapes Student | యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థినిపై ఒక ప్రొఫెసర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. (Professor Rapes Student) బాధితురాలి ఫిర్యాదుతో ఆ ప్రొఫెసర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టులో హాజరుపర్చి తమ కస్టడీలోకి త�
Stampede At Shrine Due To Landslide | కొండచరియలు విరిగి పడటంతో పుణ్యక్షేత్రంలో తొక్కిసలాట జరిగింది. ఇద్దరు భక్తులు మరణించగా పలువురు గాయపడ్డారు. గాయపడిన వారిని ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
Holi celebrations | దేశమంతటా ఒక రోజు ముందుగానే హోలీ సందడి మొదలైంది. పలు రాష్ట్రాల్లో జనం అప్పుడే హోలీ వేడుకలు జరుపుకుంటున్నారు. ఉత్తరాఖండ్లో ముఖ్యమంత్రి పుష్కర్సింగ్ ధామి తన కుటుంబసభ్యులు, సన్నిహితులతో కలిసి హో�
హిమాచల్ ప్రదేశ్లో రాజకీయ సంక్షోభం ముదురుతున్నది. ఆరుగురు కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యేలు శనివారం బీజేపీలో చేరారు. సుఖు నేతృత్వంలోని ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి స్తంభించిందని వారు ఆరోపించారు.
disqualified Congress MLAs | అనర్హత వేటు పడిన హిమాచల్ ప్రదేశ్కు చెందిన ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. శనివారం ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్, హిమాచల్ మాజీ సీఎం జై రామ్ ఠాకూర్ �