హిమాచల్ ప్రదేశ్లోని నాలుగు లోక్సభ స్థానాలను బీజేపీ మ రోసారి క్లీన్ స్వీప్ చేసింది. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ వరుసగా ఐదోసారి హమీర్పురి లోక్సభ నుంచి విజయం సాధించారు. 2009లో ఇక్కడ మూడు సీట్లు గెల�
Lok Sabha Elections | లోక్సభ ఎన్నికలకు తుది దశ పోలింగ్ (Lok Sabha Elections)కొనసాగుతోంది. మధ్యాహ్నం 3 గంటల వరకూ 49.68 శాతం మేర పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.
Lok Sabha Elections | లోక్సభ ఎన్నికలకు తుది దశ పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం 1 గంట వరకూ 40.09 శాతం మేర పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.
Lok Sabha Elections | లోక్సభ ఎన్నికలు ముగింపు దశకు చేరాయి. ఏడో విడతలో భాగంగా చివరి దశ పోలింగ్ (Lok Sabha Elections) శనివారం కొనసాగుతోంది. ఉదయం 11 గంటల వరకూ 26.3 శాతం మేర పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.
Lok Sabha Elections | లోక్సభ ఎన్నికలకు చివరి దశ పోలింగ్ (Lok Sabha Elections) శనివారం ఉదయం ప్రారంభమైంది. ఓటింగ్ ప్రారంభమైన తొలి రెండు గంటల్లోనే 11.31 శాతం మేర పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.
హిమాచల్ప్రదేశ్లో ఎన్నికల వేడి సెగలు పుట్టిస్తున్నది. లోక్సభ ఎన్నికల చివరి విడతలో భాగంగా జూన్ 1న రాష్ట్రంలోని నాలుగు స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన ఆరుగురు ఎమ్మెల్
ముగ్గురు స్వతంత్ర శాసనసభ్యుల రాజీనామా, ఫిరాయింపుల నిరోధక చట్టం కింద వారిపై చర్యలు తీసుకునే అంశాలపై మే నెలాఖరు లేదా జూన్ తొలి వారంలో తుది నిర్ణయం తీసుకుంటానని హిమాచల్ ప్రదేశ్ స్పీకర్ కుల్దీప్ సిం�
హిమాచల్ప్రదేశ్లోని మండి లోక్సభ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి, ‘క్వీన్' కంగనా రనౌత్పై కాంగ్రెస్ తరఫున రాజవంశీకుడు, మంత్రి రాజా విక్రమాదిత్య సింగ్ పోటీ చేయనున్నారు. విక్రమాదిత్య తండ్రి వీరభద్ర సి
Kangana Ranaut | బాలీవుడ్కు చెందిన ప్రముఖ నటి, మండి లోక్సభ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి కంగనా రనౌత్.. కాంగ్రెస్ పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కంగనా గో మాంసం తిన్నదంటూ కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఆరోపణలపై మండిపడ�