కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన హిల్ట్ పాలసీ దేశంలోనే అతిపెద్ద భూ కుంభకోణమని, సమగ్ర విచారణ జరిపి నిజాలు తేల్చాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య కోరారు. ఈ మేరకు ప్రధాని మోదీకి లేఖ రా�
కాంగ్రెస్ చెప్తున్నట్టు రెండళ్లలో ‘తెలంగాణ రైజింగ్' కాదని, భూములు అమ్మడంలో సీఎం రేవంత్రెడ్డి రైజింగ్లో ఉన్నారని మాజీ మంత్రి జగదీశ్రెడ్డి విమర్శించారు. హైడ్రా నుంచి హిల్ట్ వరకు అన్నీ భూ దందాలే తప�
హిల్ట్ పాలసీలో ప్రభుత్వం చెప్పేదొకటి.. చేసేదొకటి అనేలా వ్యవహరిస్తున్నది. పారిశ్రామికవాడల నుంచి అన్ని పరిశ్రమల తొలగింపు పూర్తయ్యేవరకు ల్యాండ్ కన్వర్షన్ చేపట్టబోమని ప్రభుత్వం హైకోర్టుకు హామీ ఇవ్వడం
హైదరాబాద్లోని వేలాది ఎకరాల భూములను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించేందుకు కాంగ్రెస్ సర్కార్ తీసుకొచ్చిన హిల్ట్ పాలసీని తక్షణమే రద్దు చేయకుంటే తెలంగాణ ఉద్యమం తరహాలోనే మరో ఉద్యమం చేపడతామని బీఆర్ఎస్�
హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ (హిల్ట్) పాలసీపై రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన జీవో 27ను హైకోర్టు తప్పుపట్టింది. ప్రస్తుతం నివాస ప్రాంతాల్లో ఉన్న పరిశ్రమలను నగరం వెలుపలికి తరలించాల
Gellu Srinivas Yadav | ఓఆర్ఆర్ పరిధిలోని పరిశ్రమల యజమానులతోని ఒప్పందం కుదుర్చుకొని రూ. 5 లక్షల కోట్ల విలువైన భూములను SRO ధరల్లో 30%కి మల్టీపుల్ జోన్ గా మార్చే హక్కు ఈ ప్రభుత్వానికి లేదని బీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్ర�
హిల్ట్ పాలసీపై ప్రభుత్వ పెద్దలు, అధికారుల్లో తర్జనభర్జన జరుగుతున్నట్టు తెలుస్తున్నది. ఇప్పటికే మంత్రి వర్గంలోని కొంతమందికి ఈ పాలసీ తీసుకురావడం ఇష్టంలేకపోవడంతో దీనిపై స్పందించడానికి విముఖత చూపుతున్�
హిల్ట్ పాలసీపై తక్షణమే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి, శాసనసభలో చర్చించి నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ డిమాండ్ చేశారు.
పరిశ్రమల భూములను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడానికే ప్రభుత్వం హిల్ట్ పాలసీ తీసుకొచ్చిందని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్యాదవ్ విమర్శించారు.
హిల్ట్ పాలసీపై ప్రభుత్వం దిగి వచ్చేలా ఈ నెల 7న ప్రజా వంచన పేరుతో ఇందిరాపార్క్ వద్ద మహాధర్నా చేపడుతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు వెల్లడించారు.
లక్షలాది మంది పేద కార్మికుల పొట్టగొట్టేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం హిల్ట్ పాలసీ తీసుకొచ్చిందని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పట్లోళ్ల సబితాఇంద్రారెడ్డి విమర్శించారు. రియల్ఎస్టేట్ వ్యాపారం చేసే వ
హిల్ట్ పాలసీ ముసుగులో ఐదు లక్షల కోట్ల రూపాయల కుంభకోణం చేస్తామంటే ఊరుకునే ప్రసక్తేలేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి హెచ్చరించారు. గురువారం ఆయన మేడ్చల్ పారిశ్రామికవాడలో మేడ్చల్-మల్కాజి�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తన రియల్ఎస్టేట్ వ్యాపారాన్ని విస్తరించుకొనేందుకే హిల్ట్ పాలసీ తీసుకొచ్చారని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. గురువారం ఆయన బీఆర్ఎస్ పార్టీ న�
హిల్ట్ పేరుతో రేవంత్రెడ్డి ప్రభుత్వం తెలంగాణలోని పరిశ్రమలను అమరావతికి తరలించేందుకు కుట్ర పన్నుతున్నదని మాజీ మంత్రి గంగుల కమలాకర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. గురువారం ఆయన ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, ఎ�