హిల్ట్ పాలసీ పేరుతో రూ.లక్షల కోట్ల విలువైన భూములను అగ్గువకు కట్టబెట్టే ప్రయత్నంపై మంత్రులు, అధికారుల నుంచి వచ్చిన వ్యతిరేకతను తప్పించుకోవడానికి ప్రభుత్వం కొన్ని కమిటీలు వేసి డైవర్షన్ చేయాలని చూస్తు�
తెలంగాణలోని కాంగ్రెస్ సర్కారు హిల్ట్ పాలసీ పేరిట రూ.5 లక్షల కోట్ల కుంభకోణానికి పాల్పడుతుంటే ఆ పార్టీ అగ్రనేత రాహుల్గాంధీ మౌనమెందుకు వహిస్తున్నారు? స్పందించకపోవడంలోని ఆంతర్యమేమిటి? అని బీఆర్ఎస్ వర
HILT Policy | సాధారణంగా పరిశ్రమల శాఖ కార్యకలాపాలు, పరిశ్రమల స్థాపన, పెట్టుబడుల ఆకర్షణ, రాయితీలు, భూముల కేటాయింపులు, టీజీఐఐసీ తదితర వ్యవహారాలు పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి ఆధీనంలో ఉంటాయి. అయితే కాంగ్రెస్ అధికార�
హిల్ట్ పాలసీలో భూముల కన్వర్షన్ పారిశ్రామికవేత్తల ఐచ్ఛికమని పరిశ్రమలశాఖ మంత్రి ఇటీవల ప్రకటించారు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉన్నది.
Jagadish Reddy | తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు చిత్ర, విచిత్రాలు చూడాల్సిన పరిస్థితి వస్తుందని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. పాలసీల పేరు మీద స్కాములు చేస్తున్నారని మండిపడ్డార�
హిల్ట్ పాలసీపై పెద్ద ఎత్తున దుమారం రేగడం, అన్ని వైపుల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తడం, స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో పరిస్థితి ఇబ్బందికరంగా మారడంతో ప్రభుత్వ పెద్దల్లో అంతర్మథనం మొదలైనట్టు విశ్వసనీ
ఐదు లక్షల కోట్ల రూపాయలు దోచుకోవటమే లక్ష్యంగా అమల్లోకి తీసుకొచ్చిన హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ (హిల్ట్) పాలసీని రేవంత్రెడ్డి ప్రభుత్వం మభ్యపెట్టి మారేడు కాయ అని చెప్పే ప్�
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రూ.5 లక్షల కోట్ల భూ స్కామ్ కోసమే హైదరాబాద్ ఇండస్ట్రియల్ లాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ (హెచ్ఐఎల్టీపీ)ని తెచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్�
పారిశ్రామిక భూములను మల్టిపుల్ జోన్లుగా మార్చితే పర్యావరణ, ఆర్థిక, సామాజిక విధ్వంసం తప్పదని ప్రముఖ పర్యావరణవేత్త, కన్సల్టెంట్ ఇన్ వాటర్ రిసోర్సెస్ అండ్ ైక్లెమేట్ చేంజ్ బీవీ సుబ్బారావు హెచ్చరిం�
KTR | రేవంత్ రెడ్డి అవినీతి కోసమే హిల్ట్ పాలసీ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. 9,292 ఎకరాలు ధారాదత్తం చేసేందుకు హిల్ట్ పాలసీ అని అన్నారు. విద్యార్థులు, రాష్ట్ర ప్రజల భవిష్యత్తున