కాంగ్రెస్ సర్కారు కొత్తగా తీసుకొచ్చిన హిల్ట్ పాలసీ, మంత్రి పొంగులేటికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీ భూ కబ్జాలపై ‘నమస్తే తెలంగాణ’ ప్రచురిస్తున్న కథనాలు ప్రభుత్వంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
బీఆర్ఎస్ ప్రభుత్వం రాగానే హిల్ట్ పాలసీని రద్దు చేస్తామని, అవసరమైతే దీనికోసం ఒక చట్టాన్ని కూడా తీసుకొస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ప్రకటించారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డ
Gangula Kamalakar | తెలంగాణ ప్రభుత్వం ఇండస్ట్రియల్ పాలసీ పేరుతో ఐదు లక్షల కుంభకోణం చేసినందుకు ప్రయత్నం చేస్తుందని రాష్ట్ర మాజీ మంత్రి గంగుల కమలాకర్ ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 27 జారీ జేసి భూములను ఖాళీ
హిల్డ్ పాలసీ (HILTP) పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం రూ.5 లక్షల కోట్ల భారీ భూమి కుంభకోణానికి పాల్పడుతున్నది బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ (KTR) ఆరోపించారు. ఒకప్పుడు ప్రభుత్వాలు ప్రజలు పరిశ్రమల కోసం, ఉద్యోగ ఉపాధి కల�
రేవంత్ సర్కార్ అంటే అప్పులు చేయడం, ప్రభుత్వ భూములు అమ్మడం అని శాసనమండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి విమర్శించారు. తెలంగాణ ప్రాంత ప్రయోజనాలకు కాంగ్రెస్ విఘాతం కలిగిస్తోందని ఆరోపించారు.
IDA Bollaram | ఢిల్లీ తరహా కాలుష్యం బాధ హైదరాబాద్కు ఉండొద్దని హిల్ట్ పాలసీ తెచ్చామనే ప్రభుత్వ వాదన డొల్లేనని ఒక్కో ఘటన నిరూపిస్తున్నది. కాలుష్య కారక పరిశ్రమలను ఔటర్ అవతలికి తరలిస్తామని ప్రభుత్వం చెప్తున్న మ
ఫ్యూచర్సిటీకి నిధులు ఇవ్వకపోతే బీజేపీని భూస్థాపితం చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అంటున్నారని, విద్య, వైద్యం, అభివృద్ధి.. ఇలా అన్నిరంగాల్లో విఫలమైన కాంగ్రెస్ సర్కారును ప్రజలే భూస్థాపితం చేస్తా�
Banda Prakash | దాదాపు 10 వేల ఎకరాల ప్రభుత్వ భూములను కారు చౌకగా కట్టబెట్టేందుకే హిల్ట్ పి పాలసీ తీసుకొచ్చారని శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్ ఆరోపించారు. కేవలం 45 రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేసి డబ్బులు దం
గ్రేటర్ పరిధిలోని రూ.5లక్షల కోట్ల విలువైన పారిశ్రామిక భూములను హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ (HILT) పేరుతో ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్
పారిశ్రామికవాడలను మల్టీ యూజ్ జోన్లుగా మార్చేందుకు ఉద్దేశించిన హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫార్మేషన్(హిల్ట్) పాలసీతో పారిశ్రామికరంగం కుదేలవడమే కాకుండా రాష్ట్ర ఆదాయం తలకిందులయ్య�
హైదరాబాద్ మహా నగర పరిధిలోని 22 పారిశ్రామికవాడల్లో ఉన్న వేలాది పరిశ్రమలు ఒక్క రాత్రిలో ఏర్పాటు కాలేదు. ఏ ఒక్క ప్రభుత్వమో ఈ స్థాయి పారిశ్రామికాభివృద్ధిని సాధించలేదు. దాదాపు ఆరేడు దశాబ్దాలుగా అనేక ప్రభుత్
హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫార్మేషన్(హిల్ట్) పాలసీపై మంత్రి శ్రీధర్బాబు మాట మార్చారు. గాంధీభవన్లో సోమవారం విలేకరులతో మాట్లాడుతూ సేల్డీడ్ ఉన్న భూములకు మాత్రమే హిల్ట్ ద్వారా మ
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన హైదరాబాద్ ఇండస్ట్రీయల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్(హిల్ట్) పాలసీని తక్షణమే నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వాలని బీజేపీ నేతల బృందం గవర్నర్ను కోరింది.