బెంగళూరు : కర్నాటకలో హిజాబ్ వివాదం ఇంకా కొనసాగుతున్నది. ఉప్పినగండి ప్రభుత్వ ఫస్ట్ గ్రేడ్ కాలేజీ యాజమాన్యం తరగతి గదిలో హిజాబ్ ధరించాలని అనుమతించాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపిన 23 మంది విద్యార్థిను
బెంగళూరు : కర్నాటకలో హిజాబ్ తర్వాత మరో కొత్త వివాదం మొదలైంది. బెంగళూరులోని క్లారెన్స్ హైస్కూల్ తమ వార్డులలో పవిత్ర గ్రంథం బైబిల్ను పాఠశాల ప్రాంగణానికి తీసుకువెళ్లడానికి అభ్యంతరం లేదని తల్లిదండ్రుల న
హిజాబ్ కేసుపై కర్ణాటక హైకోర్టు మంగళవారం తీర్పు వెలువరించనున్నది. ఈ నేపథ్యంలో రాజధాని బెంగళూరులో ప్రజలు పెద్ద ఎత్తున గుమిగూడకుండా వారం పాటు ప్రభుత్వం నిషేధం విధించింది. అలాగే ఉడిపితోపాటు పలు జిల్లాల్ల
బెంగళూరు : కర్నాటకలో హిజాబ్ వివాదం ఇంకా చల్లారడం లేదు. బుధవారం శివమొగ్గలో మళ్లీ ఉద్రిక్తతలు కొనసాగాయి. వాట్సాప్ స్టడీ గ్రూప్లో పాక్కు చెందిన జెండాను పోస్ట్ చేసినందుకు ఓ విద్యార్థిపై చర్యలు తీసుకోవ�
పాట్నా: ప్రస్తుతం హిజాబ్ అంశం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కర్ణాటకలో మొదలైన ఈ వివాదం మెల్లగా ఇతర రాష్ట్రాలకు వ్యాపిస్తున్నది. డబ్బులు డ్రా చేసేందుకు హిజాబ్ ధరించి బ్యాంకుకు వచ్చిన ముస్లిం యువతిని �
బెంగళూరు: కర్ణాటకలో హిజాబ్పై వివాదం కొనసాగుతున్నది. హిజాబ్ ధరించిన ముస్లిం యువతులకు ప్రవేశ నిషేధాన్ని వ్యతిరేకిస్తూ నిరసన చేసిన 58 మంది విద్యార్థినులను కాలేజ్ నుంచి సస్పెండ్ చేశారు. శివమొగ్గ జిల్లా�
బెంగళూరు : హిజాబ్ వివాదంపై కర్ణాటక కాంగ్రెస్ నాయకుడు ముఖరం ఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిజాబ్ను వ్యతిరేకించే వారిని ముక్కలు ముక్కలుగా నరికేస్తానని ఖాన్ హెచ్చరించాడు. ఈ మేరకు కర్ణ
కర్నాటక వేదికగా ప్రారంభమైన హిజబ్ వివాదం ఇంకా రగులుతూనే వుంది. ఇదే విషయంపై ముస్లిం దేశాల ఐక్య సంఘటన తాజాగా స్పందించింది. ఇదే విషయంపై మంగళవారం ఓ ట్వీట్ కూడా చేసింది. ‘భారత్లో ఉన్న ముస్లింల�
శ్రీనగర్: హిజాబ్ అంశంపై ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతున్నది. ఈ నేపథ్యంలో జమ్ముకశ్మీర్కు చెందిన పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ ఈ వివాదంపై తాజాగా స్పందించారు. శ్రీనగర్లో మీడియాతో ఆదివారం ఆమె మా�
హిజబ్ వివాదం నేపథ్యంలో కర్నాటకలోని ఉడుపి అధికారులు కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. ఉన్నత పాఠశాలల పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ విధిస్తున్నట్లు ప్రకటించారు. ఈ 144 సెక్షన్ ఈ నెల 19 వరకూ అమలులో
హిజబ్ వివాదం కాస్త చల్లారిందనే లోపే ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ చేసిన ట్వీట్తో మళ్లీ వార్తల్లోకి ఎక్కింది. హిజబ్పై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ చేసిన ట్వీట్ దుమారం రేపుతోంది. ఇన్షా… ఏదో ఒకరోజ�
న్యూఢిల్లీ: కర్నాటక రాష్ట్రంలో రాజుకున్న హిజబ్ వివాదంపై అమెరికా కామెంట్ చేసింది. ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ అంబాసిడర్ రాషద్ హుస్సేన్ ఆ అంశంపై ఓ ట్వీట్ చేశారు. స్కూళ్లలో హిజబ్ను నిషేధిం
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉమ్మడి పౌర స్మృతి అవసరమని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ అన్నారు. దేశం ఒక్కటే అని, దేశ ప్రజలందరికీ ఒక్కటే చట్టం ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. దేశవ్యాప్తంగా హిజ�