న్యూఢిల్లీ: కాలేజీకి వెళ్తున్న విద్యార్థులు ధార్మిక వస్త్రాలు ధరించవద్దు అని హిజబ్ వివాదంలో కర్నాటక హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ ఆదేశాలను సవాల్ చేస్తూ ఇవాళ స
హిజబ్ వివాదం ముదురుతున్న నేపథ్యంలో రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ అనుబంధ విభాగమైన రాష్ట్రీయ ముస్లిం విచార్ మంచ్ కీలక ప్రకటన చేసింది. హిజబ్ అయినా, పర్దా అయిన భారతీయ సంస్కృతిలో భాగమేనని సంచలన �
చెన్నై: దేశంలో చోటుచేసుకుంటున్న పరిణామాలపై మద్రాస్ హైకోర్టు తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. కర్నాటకలో హిజబ్ వివాదం చెలరేగుతున్న నేపథ్యంలో .. ఇవాళ ఓ పిల్పై హైకోర్టు యాక్టింగ్ సీజే ఎంఎన్ భండారి స
హిజబ్ వివాదంలో పాకిస్తాన్ తలదూర్చింది. భారత్కు హితవచనాలు చెప్పింది. ఈ నేపథ్యంలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ పాక్కు కౌంటర్ ఇచ్చారు. బాలికల విద్యపై భారత్కు పాకిస్తాన్ పాఠాలు నేర్పాల్స�
హిజబ్ వ్యవహారం కర్నాటకను కుదుపేస్తోంది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర మంత్రి ఆదిత్య థాకరే హిజబ్ వ్యవహారంపై స్పందించారు. పాఠశాలల్లో యూనిఫారం కచ్చితంగా ఉండాల్సిందేనని అభిప్రాయపడ్డారు. ఆయా వి
కర్నాటకలోని హిజబ్ వివాదం రోజు రోజుకీ ముదురుతోంది. ఈ వివాదం ఇప్పుడు దేశం దాటింది. పాకిస్తాన్ కూడా స్పందించింది. పాక్ విదేశాంగ మంత్రి మహ్మద్ ఖురేషీ ట్విట్టర్ వేదికగా తీవ్రంగా స్పందించారు. హిజబ్ ధ
ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ మెళ్లి మెళ్లిగా యాక్టివ్ అవుతున్నారు. అనారోగ్య కారణాల రీత్యా ఆయన కొన్ని రోజుల పాటు రాజకీయాలకు దూరంగా వుంటున్నారు. తాజాగా… మళ్లీ యాక్టివ్ అవుతున్నారు. దేశంలో జ
కర్నాటకలోని కొన్ని విద్యా సంస్థల్లో హిజబ్ వివాదం ఇంకా కొనసాగుతూనే వుంది. ఓ వర్గం హిజబ్ ధరించి విద్యా సంస్థలకు వస్తే, మరో వర్గం కాషాయ కండువాలతో విద్యా సంస్థలకు హాజరయ్యారు. ఈ వివాదం నడు
హిజబ్ వివాదం నానుతుండగానే.. షిమోగాలో మరో కొత్త వివాదం రాజుకుంది. షిమోగాలోని ఓ కాలేజీలో ఓ విద్యార్థి త్రివర్ణపతాకం ఎగరేసే స్తంభం పైకి ఎక్కి, కాషాయ జెండాను ఎగరేశాడు. త్రివర్ణ పతాకం స్థానంలో ఆ విద్�
హిజబ్ వివాదం కొనసాగుతూనే వుంది. కాలేజీలకు హిజబ్ ధరించి ముస్లిం విద్యార్థులు రావడంపై నిరసన వ్యక్తమవుతోంది. కాలేజీ యాజమాన్యం కూడా విద్యార్థులకు అనుమతి నిరాకరించింది. ఇక ముస్లింలు హిజబ్ �