రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. సాధారణ ఉష్ణోగ్రతల కంటే 10 డిగ్రీలు అత్యధికంగా నమోదవుతున్నాయి. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా బేలలో 44.7 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది.
ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు మండి పోతున్నాయి. సీజన్ ప్రారంభం నుంచి భానుడు ప్రతాపం చూపుతుండగా.. శనివారం సీజన్లోనే అధికంగా 43.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన ఎండ తీవ్రత సాయంత్రం 6 గంటల వరక
అత్యధిక ఉష్టోగ్రత నమోదు కావడంతో డంపింగ్ యార్డులు మంటలో చెలరేగిన ఘటన బోధన్ పట్టణ శివారులో శనివారం చోటుచేసుకున్నది. వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణ శివారులోని పాండుఫారంలో సుమారు 22 ఎకరాల స్థలంలో డంపింగ్ యార�
ఢిల్లీలో దేశ చరిత్రలోనే అత్యధిక ఉష్ణోగ్రత బుధవారం నమోదయ్యింది. నగరంలోని మంగేశ్పూర్ ప్రాంతంలో సాయంత్రం 4.14 గంటలకు 52.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత రికార్డయ్యిందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది.
నల్లగొండ జిల్లా మాడ్గులపల్లి మండల కేంద్రంలో మాడు పగిలేంతగా ఎండప్రభావం కనిపించింది. గురువారం రాష్ట్రంలోనే అత్యధింకగా 45.2డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని వాతావరణశాఖ వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధజి�
కందనూలు జిల్లాలో ఎండలు మండుతున్నాయి. ఎప్పుడూ లేనంతగా ఈ సారి అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. జిల్లాలో 43 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదు కావడం తొలిసారని చెప్పుకోవచ్చు. దీంతో ఉద యం నుంచే ఉక్కపోత ప్రారంభం క
దేశవ్యాప్తంగా వర్షాలు భారీగా కురుస్తున్నాయి. హిమాచల్ప్రదేశ్, ఉత్తరాఖండ్, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో వర్షాల్లో వానలు దంచికొడుతున్నాయి. అయితే రాజస్థాన్లోని ఓ ప్రాంతంలో మాత్రంలో సూర్యుడు తన ప్రతాపం చ�
TS Weather | రాష్ట్రం నిప్పుల కొలిమిని తలపిస్తున్నది. వారం రోజుల వ్యవధిలోనే ఎండ తీవ్రత అమాంతం పెరి గింది. మంచిర్యాల జిల్లా కొండాపూర్లో ఆదివారం అత్యధికంగా 45.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
హైదరాబాద్ : ప్రపంచంలోనే ఈ ఏడాది అత్యధిక ఉష్ణోగ్రత ఎక్కడ నమోదైందో తెలుసా..? ఆ విషయాన్ని తెలుసుకోవాలంటే ఇరాన్ వెళ్లాల్సిందే. ఇరాన్లోని అబదాన్లో జూన్ 21న 52.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు �