చక్కటి ప్రభుత్వ ఉద్యోగం... చక్కనైన జీతం.. ఇది చాలదనుకున్నాడో ఏమో గానీ.. మరో మార్గం ఎంచుకున్నాడు. అదే ఫైనాన్స్ బిజినెస్. ఇందులో తక్కువ కాలంలో ఎక్కువ సంపాదించవచ్చని ఆశపడ్డాడు. తన భార్యనే బినామీగా పెట్టుకొని త�
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) బుధవారం ముగిసిన ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్షలో కీలక వడ్డీరేట్లను యథాతథంగానే ఉంచింది. ఈ ఏడాది మొదలు జరిగిన ద్రవ్య సమీక్షల్లో రెపోరేటును వరుసగా తగ్గిస్తూ వచ్చ�
ఆదిలాబాద్ జిల్లాలో వడ్డీ వ్యాపారుల ఆగడాలు మితి మీరుతున్నాయి. పేదల అవకాశాలను ఆసరా చేసుకుని ఫైనాన్స్ వ్యాపారులు అధిక వడ్డీలు వసూలు చేస్తూ పేదల నడ్డి విరుస్తున్నారు. ఆంధ్ర ప్రాంతానికి చెందిన వడ్డీ వ్యా�
ఈ ఏడాది మొదలు ఇప్పటిదాకా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రతీ ద్రవ్యసమీక్షలోనూ వడ్డీరేట్లను తగ్గిస్తూనే ఉన్నది. గత మూడు ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్షల్లో రెపో రేటును 100 బేసిస్ పాయింట్లు (1 శా
నిజామాబాద్ జి ల్లాలో వడ్డీ వ్యాపారుల ఇండ్లపై పోలీసుల దాడులు కలకలం సృష్టించింది. నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్లలోని పలువురు వ్యాపారుల ఇండ్లపై గురువారం దాడులు చేశా రు. అధిక వడ్డీలతో సామాన్యులను వ
అమెరికా అధ్యక్షుడి పోకడ.. ఆయా దేశాల్లో పెద్ద ఎత్తునే ఉద్యోగుల ఉసురు తీసేలా ఉన్నది. ఆ జాబితాలో భారత్ కూడా కనిపిస్తుండటం ఆందోళన కలిగిస్తున్న అంశం. అవును.. ఇప్పటికే ద్రవ్యోల్బణం, తయారీసహా కీలక రంగాల్లో నిస్�
ఈ ఏడాది ప్రథమార్ధం (జనవరి-జూన్)లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక వడ్డీరేట్లను తగ్గించే వీలుందన్న అంచనాలు గట్టిగా వినిపిస్తున్నాయిప్పుడు. దీంతో రాబోయే మూడు ద్రవ్యసమీక్షలు అత్యంత ప్రాధాన్యా�
గుజరాత్లో బ్యాంకుల కంటే అధిక వడ్డీ ఇస్తామంటూ ఆశచూపి, మోసం చేసిన భారీ కుంభకోణంలో ప్రధాన నిందితుడు భూపేంద్రసింగ్ ఝలాను పోలీసులు అరెస్ట్ చేశారు. బీజే ఫైనాన్షియల్ సర్వీసెస్, బీజే గ్రూప్ పేరుతో వేలాది
అధిక వడ్డీలు ఇస్తానంటూ మహిళలకు బురిడీ.. వ్యాపారంలో పెట్టుబడి పెడితే భారీగా లాభాలంటూ అనేకమందిని మోసం చేసిన కిలాడీ లేడీతో పాటు ఆమెకు సహకరించిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలంటూ బాధితులు బంజారాహిల్స్ పోలీస
పొదుపునకు, దీర్ఘకాలిక మదుపునకు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) చక్కని సాధనం. పన్ను ప్రయోజనాలను కల్పిస్తూ వ్యక్తుల ఆదాయ వృద్ధికి దోహదం చేస్తుంది.
తాము జారీ చేసిన నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తూ కొన్ని బ్యాంకులు విచ్చలవిడిగా అధిక వడ్డీ రేట్లను వసూలు చేస్తున్నా దేశ కేంద్ర బ్యాంకైన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మౌన ప్రేక్షకుడిలా చూస్తూ ఉంద�
ఫిక్స్డ్ డిపాజిట్ (ఎఫ్డీ)ను ఎంచుకునే ముందు డిపాజిట్ చేసే మొత్తం, వడ్డీరేట్లతోపాటు దాని కాలపరిమితి కూడా ప్రాధాన్యతాంశమే. స్వల్పకాలిక, దీర్ఘకాలిక ఎఫ్డీలు.. మీ రాబడులపైనేగాక, మీ ఆర్థిక లక్ష్యాలపైనా ప�
అధిక వడ్డీ రేట్ల వ్యవస్థ దీర్ఘకాలం కొనసాగుతుందన్న భయాల నడుమ.. గత వారం ప్రథమార్ధంలో నిలువునా పతనమైన ఈక్విటీ మార్కెట్ ద్వితీయార్ధంలో అంతేవేగంగా కోలుకున్నది. తొలుత 19,333 పాయింట్ల కనిష్ఠస్థాయికి తగ్గిన ఎన్�
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికిగాను రూ.3,300. 65 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది టాటా మోటర్స్. బ్రిటన్కు చెందిన జేఎల్ఆర్, కమర్షియల్ వాహన విభాగం రాణించడం వల్లనే మళ్లీ లాభాల్లోక