సల్కం చెరువు ఒవైసీ ఆక్రమణపై కోర్టు ఆదేశాల ప్రకారమే ముందుకెళ్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. శనివారం ఆయన బుద్ధభవన్లోని హైడ్రా కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..
Fee Reimbursement | ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, దివ్యాంగులకు చెల్లించాల్సిన ఫీజులను వారి ఖాతాలో ప్రభుత్వం నేరుగా జమ చేశాక వసూలు చేసుకోవాలని, అంతవరకు అడ్మిషన్ల సమయంలో ఫీజు చెల్లింపునకు ఒత్తిడి తీసుకురావద్దన్న ప్రభ�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ నల్గొండ జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర హైకోర్టు శుక్రవారం ఉత్తర్వులు విడుదల చేసింది. మొదటి అదనపు జిల్లా న్యాయమ�
వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తున్నారనే ఆరోపణల మీద ఇంటిని సీజ్ చేయాలని ఉత్తర్వులు జారీచేసే అధికారం మేజిస్ట్రేట్కు మాత్రమే ఉంటుందని హైకోర్టు తేల్చిచెప్పింది. పోలీసులకు ఆ అధికారం ఉండదని స్పష్టంచేస�
గ్రూప్-1 పరీక్షల్లో అవకతవకలపై పిటిషన్ దాఖలు చేసిన వ్యక్తికి బెదిరింపులు వస్తున్నాయా? అని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. పిటిషనర్కు రక్షణ కల్పించే అంశంపై వివరణ ఇవ్వాలంటూ సోమవారం ఆదేశాలు జారీ �
High Court | సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు కోసం లష్కర్ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో చేపట్టనున్న శాంతి ర్యాలీకి అనుమతించాలని హైకోర్టు పోలీసు శాఖను సోమవారం ఆదేశించింది.
కొందరు ట్రాఫిక్ పోలీసులు పెండింగ్ చలాన్ల విషయంలో హైకోర్టు ఆదేశాలను పట్టించుకోవడం లేదు. పెండింగ్చలాన్ల వసూళ్ల విషయంలో తెలంగాణ హైకోర్టు మంగళవారం కీలక తీర్పు వెలువరించింది. హైకోర్టు ఆదేశాలు వెలువడి ఇ�
తెలంగాణ యూనివర్సిటీలో వివాదాస్పద 2012 నోటిఫికేషన్ల రద్దును హైకోర్టు తాత్కాలికంగా నిలిపి వేసింది. ఈ మేరకు ద్విసభ్య ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. అక్టోబర్ 31న ఏకసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును నిలుపుదల �
హైడ్రా అధికారులు చట్టవిరుద్ధంగా చేపడుతున్న చర్యల వల్ల అనేక మంది పేద ప్రజలు రోడ్డున పడ్డారని హైడ్రా బాధితులు పేర్కొన్నారు. మాదాపూర్లోని సియేట్ మారుతి హిల్స్ కాలనీలోని సర్వే నంబర్ 12, 12ఏ, 13 లో 15.4 ఎకరాల స్�
సదర్ పండుగ వేళ జంతువులపై హింసను నిరోధించేందుకు చేపట్టిన చర్యలేమిటో వివరించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. సదర్ వేడుకలకు అనుమతులు ఇచ్చేముందు జంతు హింస నివారణకు చర్యలు చేపట్టాలని ఈ న�
వికారాబాద్ జిల్లా దామగుండం ఈఎల్ఎఫ్ రాడార్ కేంద్రానికి 2,900 ఎకరాల అటవీ భూములను ఇవ్వడంపై అదనపు వివరాలు సమర్పించాలని, బయోడైవర్సిటీ చట్టం కింద ఏర్పాటైన కమిటీ ఉన్నదో లేదో చెప్పాలని హైకోర్టు కేంద్ర, రాష్ట్