సదర్ పండుగ వేళ జంతువులపై హింసను నిరోధించేందుకు చేపట్టిన చర్యలేమిటో వివరించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. సదర్ వేడుకలకు అనుమతులు ఇచ్చేముందు జంతు హింస నివారణకు చర్యలు చేపట్టాలని ఈ న�
వికారాబాద్ జిల్లా దామగుండం ఈఎల్ఎఫ్ రాడార్ కేంద్రానికి 2,900 ఎకరాల అటవీ భూములను ఇవ్వడంపై అదనపు వివరాలు సమర్పించాలని, బయోడైవర్సిటీ చట్టం కింద ఏర్పాటైన కమిటీ ఉన్నదో లేదో చెప్పాలని హైకోర్టు కేంద్ర, రాష్ట్
‘హైకోర్టు ఆర్డర్లను హైడ్రా అధికారులు ధిక్కరించారు. చెత్తను తొలగిస్తామని చెప్పి గోతులు తీశారు. పట్టా భూముల్లో ప్లాట్లను చిందరవందర చేశారు. అసలు ఎలాంటి హద్దుల నిర్ధారణ లేకుండా మాపై జులుం చూపిస్తున్నారు’..
కేబీఆర్ పారు చుట్టూ కూడళ్ల అభివృద్ధిలో భాగంగా మల్టీలెవల్ ఫ్లై ఓవర్లు, అండర్ పాస్ నిర్మాణాలకు సంబంధించి కౌంటరు దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సోమవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
జీహెచ్ఎంసీ పరిధిలో వార్డుల పునర్విభజన ప్రక్రియ గురించి వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. కౌంటర్లు దాఖలు చేయాలంది. విచారణను 3 వారాలకు వాయిదా వేసింది. జీహెచ్ఎంసీ పరిధిలో 1996లో జారీ అయిన �
రాజీవ్ రహదారి వెంబడి ఆస్తుల కూల్చివేతలపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. దీంతో జేబీఎస్ నుంచి శామీర్పేట్ వరకు నిర్మించనున్న ఎలివేటెడ్ నిర్మాణ పనులకు బ్రేక్ పడినట్లు అయ్యింది.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన చిన్నస్వామి స్టేడియం తొక్కిసలాట ఘటనపై కర్నాటక హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) తొలిసారి ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన సందర్భంగా చో�
Valmiki Scam | కర్ణాటకతోపాటు తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు సృష్టించిన వాల్మీకి కుంభకోణంలో కీలక పరిణామం చోటు చేసుకొన్నది. ఈ కుంభకోణాన్ని విస్తృత స్థాయిలో దర్యాప్తు చేయాలంటూ కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కు కర్ణాటక
చెరువుల పరిరక్షణలో జీహెచ్ఎంసీ అధికారుల వైఖరి మారడం లేదు..చివరకు హైకోర్టు ఆక్షింతలు వేసిన పనితీరులో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. ఫలితంగా చెరువుల ఆక్రమణలు పెరిగిపోతున్నాయి. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే ము�
GHMC | మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశం బాహాబాహీగా జరిగింది. స్టాండింగ్ కమిటీ సభ్యుల మధ్య జరిగిన వాడీవేడి చర్చలో ఎంఐఎం ఒత్తిడికి మేయర్ తలొగ్గారు.
అమ్రాబాద్ మండలం దోమలపెంటలో గత నెల 11వ తేదీన పంచాయతీ కార్యదర్శి జేసీబీని పెట్టి బస్టాండ్ పక్కన ఉన్న కటకం నాగలక్ష్మి, దర్గా ఎదురుగా ఉన్న బీఆర్ఎస్ మాజీ ఉపసర్పంచ్ కటకం మహేశ్ దుకాణాలు కూల్చివేశారు.
అమెరికా నుంచి అక్రమంగా తీసుకొచ్చిన కుమారుడిని అకడే ఉన్న తల్లికి అప్పగించాలని హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. బాలుడి ప్రయోజనాలను, విదేశీ కోర్టు ఉత్తర్వులను పరిగణనలోకి తీసుకున్నది.
సంగెం శివారులో గ్రీన్ఫీల్డ్ హైవే సర్వేను సోమవారం రైతులు అడ్డుకున్నారు. అధికారులు ప్రశ్నించడంతో తమ విలువైన భూములను కోల్పోతున్నామని, ప్రభుత్వం సరైన నష్టపరిహారం ఇవ్వడం లేదని తా ము హైకోర్టును ఆశ్రయించి�
అంగబలం, అర్ధ బలానికి, రాజకీయ ప్రాబల్యం తోడైతే అక్రమ వ్యాపారానికి అడ్డే ఉండదు. నిబంధనలను తోసిపుచ్చి, అనుమతుల అవసరం లేకుండా యథేచ్ఛగా నిర్మాణాలు చేపట్టవచ్చు. ఆపై వ్యాపారాలు చేసుకోవచ్చు. ‘ఆమ్యామ్యాలు అందితే