అకాల వర్షాలతో నష్టపోయిన రైతులు ధైర్యంగా ఉండాలని, పంట నష్టాలను సీఎం కేసీఆర్కు నివేదిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. వికారాబాద్ జిల్లాలోని మర్పల్లి, మోమిన్పేట మండలాల్లో అకాల వ
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా గురువారం రాత్రి, శుక్రవారం ఉదయం అక్కడక్కడా వర్షం కురిసింది. కొన్ని చోట్ల మోస్తరు వాన పడగా, మరికొన్ని చోట్ల చిరు జల్లులు కురిశాయి. మహబూబాబాద్ జిల్లాలో పిడుగు పడి నాలుగు మేకలు మృత�
వడగండ్లతో నష్ట పోయిన బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. మండలంలోని మంథన్గౌరెల్లి గ్రామంలో ఊరంతా తిరిగి వడగళ్ల వానతో నష్టపోయిన ప్రతి ఇల్లు, వ్యవసాయ పంటలు, క�
మర్పల్లి, మోమిన్పేట మండలాల్లోని 13 గ్రామాల్లో సుమారు 2వేల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేశామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు.
Hailstorm | ఉపరితల ద్రోణి ప్రభావంతో గురువారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అకాల వర్షం కురిసింది. సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో రాళ్ల వాన దంచికొట్టింది. పంటలు నేల మట్టమవగా, చెట్లు విరిగిపడ్డాయి. వికారాబాద్ �
మర్పల్లి మండల కేంద్రంతోపాటు పలు గ్రామాల్లో గురువారం వడగండ్ల వర్షం కురిసింది. రోడ్లు, ఇండ్లపై వడగండ్లు పడడంతో తెల్లని మంచుతో కప్పుకుపోయినట్లు, విదేశాల్లో ఉన్న మాదిరిగా ప్రజలకు ఆనందాన్ని కలిగించాయి. వర్�
ఉపరితల ద్రోణి ప్రభావంతో గురువారం గ్రేటర్లోని పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి చల్లబడిన వాతావరణం మధ్యాహ్నానికి ఒక్కసారిగా మబ్బులు కమ్ముకొని
జార్ఖండ్ నుంచి ఛత్తీస్గఢ్ మీదుగా తెలంగాణ వరకు ఏర్పడి ఉన్న ద్రోణి ప్రభావంతో గురు, శుక్ర, శనివారాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వడగండ్ల వాన కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్ర�
Heavy rain | రాష్ట్ర రాజధాని హైదరాబాద్ వ్యాప్తంగా మంగళవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. గత నాలుగైదు రోజుల నుంచి నగర వ్యాప్తంగా చల్లని గాలులు వీస్తున్న సంగతి తెలిసిందే. ఆదివారం రాత్రి, సోమ,
Cyclone Mandous | బంగాళాఖాతంలో ఏర్పడిన మాండూస్ తుఫాను ఇవాళ తెల్లవారుజామున తీవ్ర తుఫాన్గా రూపు మార్చుకుని తీరం వైపు దూసుకొస్తోంది. దాంతో భారత వాతావరణ కేంద్రం అధికారులు తమిళనాడులోని మూడు జిల్లాలకు రెడ్ అలర్ట్ జా�
పంట చేన్లలో జలపుష్పాలు వచ్చి చేరాయి. వరి కోస్తుండగా రైతుల కంటపడిన ఈ చేపలు బురద నీటిలో ఎగురుతూ మెరిసిపోయాయి. అటు గోదావరి జలాలు.. మరోవైపు ఎడతెరపి లేకుండా కురిసిన మొన్నటి వానలకు అన్ని చెరువులు, కుంటలు అలుగుప�
తిరుమలలో మూడురోజులుగా కురుస్తున్న వర్షాలతో భక్తులు తీవ్ర ఇబ్బందిపడుతున్నారు. వానలకుతోడు చలితీవ్రత పెరగడంతో గజగజ వణుకుతున్నారు. శని, ఆదివారాలు కావడంతో తిరుమల భక్తులతో కిటకిటలాడింది.
చెన్నై పులియంతోప్ ప్రాంతంలోని ఆంజనేయర్ ఆలయంలో శుక్రవారం ఐదు పెళ్లిళ్లకు ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే భారీ వర్షం కురియడంతో ఆ వివాహాలు కాస్త ఆలస్యంగా జరిగాయి.