గ్రేటర్లో భారీ వర్షాలు కురుస్తున్న దరిమిలా ప్రజల రక్షణే మా ప్రాధాన్యం.. వాతావరణ సూచనలకు అనుగుణంగా క్షేత్రస్థాయి పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం.. ఇదీ జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్ వీ కర్ణన
రాష్ట్రవ్యాప్తంగా రెండ్రోజులపాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ శాఖ బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నది. చక్రవాత ఆవర్తనం, క్యుమిలోనింబస్ మేఘాల వల్ల గురు, శుక్రవారాల్లో పలు జిల్లాల్లో వర్
కొద్దిరోజుల నుంచి భానుడి భగభగతో అల్లాడి పోతున్న ప్రజలు బుధవారం సాయంత్రం కురిసిన వర్షంతో ఉపిరి పీల్చుకున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వారం నుంచి దాదాపు 40 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండగా..
నగరంలో బుధవారం రాత్రి వరుణుడు తన ప్రతాపాన్ని చూపించాడు. ఉన్నట్టుండి రాత్రి పదిన్నర గంటల నుంచి వర్షం దంచికొట్టింది. బంజారాహిల్స్, హైటెక్సిటీ, బేగంపేట, మెహిదీపట్నం, కోఠి, సికింద్రాబాద్, దిల్సుక్నగర్
సీరోలు సెక్షన్లో లైన్మెన్గా విధులు నిర్వర్తించే మూడు నరేందర్ ద్వారానే ఆకేరు వాగు నీటి ఉధృతిలో మరిపెడ మండలం సీతారాంతండా మునిగిపోతుందని బయట ప్రపంచానికి తెలిసింది. సీరోలులో విద్యుత్ శాఖలో పనిచేస్త�
భారీ వర్షాల నేపథ్యంలో గోదావరి ఉగ్రరూపం దాల్చుతుండగా, మంచిర్యాల పట్టణ ప్రజలకు వరద టెన్షన్ పట్టుకున్నది. కడెం ప్రాజెక్టుకు ఆదివారం అర్ధరాత్రి 12 గంటల వరకు 50 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా, సోమవారం ఉదయానిక�
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఆయా పంటలు నీట మునగగా పలు ఇండ్లు దెబ్బతిన్నాయి. చెరువులు, కుంటలతోపాటు మూసీ, ఈసీ వాగులు పొంగిపొర్లుతున్నాయి. లోతట్�
వాన కుండపోత పోస్తున్నది. రెండో రోజూ పలు చోట్ల దంచికొట్టింది. భారీ వర్షాలతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా అతలాకుతలమైంది. వరదలు పోటెత్తడంతో జనజీవనం స్తంభించిపోయింది. రోడ్లకు గండ్లు పడడం, వంతెనలు, కల్వర్టులు కొట�
రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో వరదలు పోటెత్తుతుండడంతో గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. చెరువులు మత్తడి దుంకాయి. కొన్నిచోట్ల రోడ్లపైకి నీరు రావడంతో జనం రాకపోకలకు ఇబ్బందులు పడ్డారు.
వికారాబాద్ జిల్లావ్యాప్తంగా గత రెండు రోజులుగా మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తున్నది. కులకచర్ల, మోమిన్పేట, తాండూరు, బషీరాబాద్, యాలాల, కొడంగల్, దౌల్తాబాద్ మండలాల్లో 100 మి.మీటర్లకుపైగా వర్షపాతం నమోదైం�
మహానగరంపై మబ్బు దుప్పటి కమ్ముకున్నది. బంగాళాఖాతంతో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఆదివారం సైతం ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి నగరం తడిసిముద్దయింది. జనజీవనం స్తంభించింది.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని రకాల ముందస్తు చర్యలు చేపట్టాలని, ఈఆర్టీ బృందాలు అప్రమత్తంగా ఉండాలని జలమండలి ఎండీ అశోక్రెడ్డి అధికారులను ఆదేశించారు.