ఎరిథ్రిటాల్ కృత్రిమ స్వీట్నర్ వల్ల గుండె పోటు వచ్చే ప్రమాదం పెరుగుతుందని క్లీవ్ల్యాండ్ క్లినిక్ పరిశోధనలో తేలింది. అమెరికా, యూరప్లోని 4 వేల మందిని అధ్యయనం చేసిన తర్వాత పరిశోధకులు ఈ నిర్ధారణకు వచ�
కొవిడ్ వల్లే గుండె పోటు వచ్చే ప్రమాదం 4-5 శాతం ఎక్కువని ప్రపంచ ఆరోగ్య సంస్థ మాజీ ముఖ్య శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్ అన్నారు. కొవిడ్ ఇన్ఫెక్షన్ సోకడమే గుండె పోటుకు ప్రధాన కారణమని ఆమె తెలిపారు. నాడీ వ�
Minister KTR | హైదరాబాద్ : హైదరాబాద్ మహా నగరంలో లక్ష మందికి సీపీఆర్( Cardiopulmonary resuscitation ) శిక్షణ ఇవ్వాలని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్( Minister KTR ) సూచించారు. జిల్లాల్లో వందల మందికి ఈ శిక్షణ ఇవ్వాలన్నారు. �
Heart Attack | నాణ్యత లేని ఆహారంతో శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోతుంది. వ్యాయామం లేకపోవడం వల్ల మంచి కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఆ మేరకు చెడు కొలెస్ట్రాల్ అధికమైపోయి గుండెపై భారం పడుతుంది. గుండె పోటు వస్తుంద�
Heart Attack | మీరు ఫిట్గా ఉన్నారా..? ప్రతిరోజు జిమ్ చేస్తున్నారా...? అయితే మీకు హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశం లేదని అనుకుంటే పొరపాటే! అదే ధీమాతో ఎక్కువ కసరత్తు చేసేవారు అధికంగా గుండెపోటుకు గురవుతున్న ఘటనలు జరుగుతు�
Heart Attack | రోజుకో గుండె పోటు.. అది కూడా యువతకే ఎక్కువ.. ఈ రెండు, మూడేండ్లలో నిత్యం ఇలాంటి ఘటనలే.. ముఖ్యం గా కరోనా తర్వాత యువ గుం డెకూ గాయాల పోటు తగులుతున్నది. 40 ఏండ్లలోపు వారు గుండెపోటు బారిన పడటం గత రెండు దశాబ్దాలు�
పచ్చని పందిరి. భాజాభజంత్రీల చప్పుళ్లు. బంధుమిత్రుల కోలాహలం. ఇల్లంతా పెండ్లి సందడి. మరో మూడు గంటల్లో వివాహ తంతు మొదలవుతుందనగా ఆ ఇంటా విషాదం అలుముకున్నది.
Viral News | మరో 3 గంటల్లో వివాహతంతు మొదలు కావాల్సి ఉండగా.. వరుడి తండ్రి గుండెపోటుతో ప్రాణాలు విడిచాడు. ఈ విషాదకర ఘటన జగిత్యాల జిల్లా కోరుట్లలో చోటుచేసుకున్నది.
Tragedy News | ఉదయం 10 గంటలకు పెండ్లి ముహూర్తం ఉండటంతో ఏడు గంటలకు మైలపోలు తంతు నిర్వహిస్తున్నారు. సరిగ్గా అప్పుడే ఆ ఇంట్లో విషాదం నెలకొన్నది. సంతోషంగా కొడుకు మైలపోలు వేడుక చూస్తున్న తండ్రికి ఒక్కసారిగా గుండెపోటు �
ఖమ్మం జిల్లా వైరా మండలం స్నానాల లక్ష్మీపురం గ్రామంలో నిర్వహిస్తున్న జాతరలో శనివారం అపశృతి చోటు చేసుకుంది. పిండ ప్రదానాల పూజలు చేస్తున్న అర్చకుడు గుండెపోటుతో అక్కడికక్కడే మృతి చెందాడు.
ప్రముఖ అష్టావధాని, వాస్తు, జ్యోతిష పండితుడు, భూగర్భ జల నిపుణుడు, అనంతసాగర్ సరస్వతీ దేవాలయ నిర్మాణకర్త సిద్దిపేట పట్టణానికి చెందిన అష్టకాల నరసింహరామశర్మ (80) బుధవారం రాత్రి గుండెపోటుతో కన్నుమూశారు.