వాతావరణంలో వచ్చిన మార్పులతో ఉమ్మడి జిల్లాలో ఒక్కసారిగా చలితీవ్రత పెరిగింది. మిగ్జాం తుపాను ప్రజలకు వణుకు పుట్టిస్తున్నది. ప్రధానంగా చిన్నారులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చలిగాలులతోపాటు చ�
జనగామ జడ్పీ చైర్మన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు పాగాల సంపత్రెడ్డి (55) సోమవారం సాయంత్రం గుండెపోటుతో కన్నుమూశారు. హనుమకొండలోని తన నివాసంలో చాయ్ తాగిన కొద్దిసేపటికే గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయారు.
Heart Attack | దేశవ్యాప్తంగా ఆకస్మిక గుండెపోటు (Heart Attack) మరణాలు అందరినీ కలచివేస్తున్నాయి. గుజరాత్ (Gujarat) రాష్ట్రంలో గుండెపోటు మరణాలు మరీ అధికంగా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కేవలం ఆరు నెలల వ్యవధిలోనే ఏకంగా వెయ్యికిపై�
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ (TS Assembly Elections 2023) కొనసాగుతోంది. సిద్ధిపేటలో స్వామి (54) అనే వ్యక్తి పోలింగ్ కేంద్రంలో ఓటు వేసి ఇంటికి తిరిగి వెళుతుండగా గుండెపోటుకు గురయ్యాడు.
పొగ తాగేవారికి ఊపిరితిత్తుల సమస్యలు వస్తాయని అందరికీ తెలిసిందే. కానీ.. ధూమపానంతో టైప్-2 డయాబెటిస్ ముప్పు పెరుగుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తున్నది. మధుమేహం వచ్చిన తర్వాత కూడా ధూమపానం కొనసాగిస్
Sushmita Sen | బాలీవుడ్ స్టార్ నటి (Bollywood Star Actress), మాజీ విశ్వసుందరి (former Miss Universe) సుష్మితా సేన్ (Sushmita Sen) ఇటీవలే గుండెపోటుకు గురైన విషయం తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సుష్మితా సేన్.. అప్పటి పరిస్థితుల గురించి వివ
Mansukh Mandaviya | యువతలో గుండె పోటు (Heart Attack) మరణాలు ఇటీవలే పెరుగుతున్నాయి. ఇలా గుండెపోటుతో సంభవిస్తున్న మరణాలపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ (Mansukh Mandaviya) తాజాగా స్పందించారు. ఈ మేరకు కీలక సూచన చేశారు.