Benefits of Nuts | బాదం, పిస్తా, జీడిపప్పు, వాల్నట్స్, పల్లీలు మొదలైన గింజలు తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుందని మనకు తెలుసు. అయితే, ఈ గింజలపై చేసిన ఓ అధ్యయనంలో మరిన్ని కొత్త విషయాలు వెల్లడయ్యాయి. వీటిని ఎక్కువగా తిన
ఈ మధ్యకాలంలో చాలామంది షుగర్తో బాధపడుతున్నారు. ఇందులో ఎక్కువమందికి ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో అవగాహన ఉండదు. దీంతో ఏంచేయాలో తెలియక సతమతమవుతుంటారు. అయితే, డయాబెటిస్తో బాధపడే వాళ్లు �
పెరుగంటే అందరికీ ఇష్టమే..అందుకే అందరూ దానితోనే భోజనాన్ని ముగిస్తారు. వేసవికాలంలో అయితే పెరుగే ఓ డ్రింక్. మజ్జిగ, లస్సీ రూపంలో తీసుకుంటారు. పెరుగులో ప్రోబయోటిక్స్ ఉంటాయి. ఇవి జీర్ణశక్తిని పెం
కరోనా నేపథ్యంలో గత రెండేళ్లుగా చాలామంది ఇళ్లకే పరిమితమైపోయారు. ఇప్పటికీ చాలామంది వర్క్ ఫ్రం హోం చేస్తున్నారు. దీంతో చాలామంది ఉండాల్సిన బరువును మించిపోయారు. అధిక బరువుతో సతమతమవుతున్నారు.
ఇప్పుడు చాలామందిని వేధిస్తున్న సమస్య అధిక బరువు. ఆహారపు అలవాట్లు, జీవనశైలిలో మార్పులు, ఆందోళన, నిద్రలేమి ఇందుకు ప్రధాన కారణమవుతున్నాయి. చాలామంది నిత్యం వ్యాయామం చేసినా బరువు తగ్గడం లే�
milk | పాలను వేడి చేయడం ద్వారా అవి కల్తీ పాలా… స్వచ్ఛమైన పాలా.. అన్నది తెలుసుకోవచ్చని బెంగళూరు ఐఐఎస్సీ శాస్త్రవేత్తలు గుర్తించారు. పాలను వేడి చేసినప్పుడు అవి ఆవిరయ్యే విధానాన్ని బట్టి ఎంత మేర నీళ్లు/యూరియా �
Late night hungry | రాత్రి ఎనిమిది గంటలకే భోంచేసి, తొమ్మిదింటికంతా నిద్రపోవడం దాదాపుగా అసాధ్యమైపోయింది ఈ రోజుల్లో. అర్ధరాత్రి వరకూ టీవీలు, స్మార్ట్ఫోన్లలో మునిగిపోతున్నారు. మధ్యలో ఆకలేస్తే ఏదిపడితే అది తింటున్నా
మనం మునక్కాయలను విరివిగా వాడుతాం. సాంబారులో కచ్చితంగా వేస్తాం. అయితే.. మునగ కాయలే కాదు, వాటి ఆకులు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కారణం మునగలో విటమిన్లు, ఐరన్, ఫైబర్ పుష్కలంగా ఉండటమే. సూపర్ ఫుడ్ : న�
కావలసిన పదార్థాలుఓట్స్ పిండి: ఒక కప్పు, నూనె: ఒక టేబుల్ స్పూన్, ఉప్పు: తగినంత. తయారీ విధానంముందుగా స్టవ్మీద అర కప్పు నీళ్లు వేడిచేసి దాంట్లో నూనె, తగినంత ఉప్పు జోడించి.. ఓట్స్ పిండి వేసి బాగా కలిపి మూతపె
మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లాను మాతా, శిశు మరణ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్ పిలుపునిచ్చారు. బుధవారం స్థానిక యశోద గార్డెన్లో పోషణ్ అభియ