ప్రస్తుతం అందుబాటులో ఉన్న క్యాన్సర్ చికిత్సలో ఆరోగ్యకర కణాలు కూడా చనిపోతుంటాయి. దానివల్ల మనుషులు మరింత బలహీనంగా మారుతున్నారు. అయితే, క్యాన్సర్ కణాలను మాత్రమే చంపే అత్యాధునిక పద్ధతిని అమెరికా
బాలింతకు మొదటి కొద్దిరోజుల పాటు వచ్చే ముర్రుపాలను బిడ్డకు పట్టించడం చాలా మంచిది. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. భవిష్యత్తులో వివిధ వ్యాధుల నుంచి రక్షిస్తాయి. ఆరు నెలల వరకు అసలు తల్లిపాలే తాగించకపోవడం
మిద్దెతోటలు ఆరోగ్యానికి పెద్దపీట వేస్తున్నాయని.. వీటిద్వారా పలువురు ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఇంటి
పరిశుభ్రమైన పట్టణాల నిర్మాణంలో స్వచ్ఛకార్మికుల పాత్ర కీలకమని సీడీఎంఏ కమిషనర్ సత్యనారాయణ ఐఏఎస్ అన్నారు. బుధవారం పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో
చారు.. దక్షిణ భారతీయ భోజనంలో తప్పనిసరి. తమలపాకులను కలిపి కూడా చారు చేస్తారనే విషయం చాలామందికి తెలియదు. ఇది ఆరోగ్యకరమైంది కూడా. జలుబు, దగ్గు తదితర సమస్యలను తగ్గిస్తుంది. జీవక్రియలను మెరుగుపరుస్తుంది. దీన్న
తమ హక్కులు, గౌరవానికి గుర్తింపు, రక్షణ ఉన్నదని ప్రజలు భావించడం ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి తప్పనిసరి అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు. వివాదాలను త్వరితగతిన పరిష్�
ప్రకృతి సిద్ధ పానీయాలను ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ సూచించారు. యువతీ యువకులు కూల్డ్రింక్స్కు అలవాటుపడి తమ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారని వాపోయా
హైదరాబాద్లో మిద్దె తోటల పెంపకం ఎక్కువవుతున్నది. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహం, మరోవైపు పలు సంస్థల సహకారంతో నగరంలోని దాదాపు 25 వేల గృహాల్లో మిద్దె తోటలను సాగు చేస్తున్నారు. ఇందులో ‘సిటీ ఆఫ్ టెర్రస్�
ఆరోగ్య తెలంగాణ కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ పేర్కొన్నారు. శనివారం శంషాబాద్ మున్సిపల్ పరిధిలోని మధురానగర్ కాలనీకి చెందిన పట్లోళ్ల సుదర్శన్రెడ్డి అనారోగ్యంతో బాధ�