కేరళలోని పతనంతిట్ట జిల్లా తిరువల్లకు చెందిన రంజిత గోపకుమార్ (39) ఇద్దరు పిల్లల తల్లి. బ్రిటన్లో నర్సుగా పనిచేస్తున్న ఆమె.. గతంలో కేరళ ప్రభుత్వ ఆరోగ్య సేవల విభాగంలో పనిచేశారు.
Ayushman Bharat | ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య సేవలు ఎస్పల్లి సబ్సెంటర్లో బాగా నిర్వహిస్తున్నారని జాతీయ నాణ్యతా ప్రమాణాల సంస్థ కితాబునిచ్చింది. ఎస్బీపల్లి సబ్సెంటర్ను బుధవారం వర్చువల్గా జాతీయ నాణ్యతా ప్రమా�
మూసీ సుందరీకరణపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వాన్ని అభాసుపాలు చేస్తోంది. రూ. 50వేల కోట్లతో లండన్లోని థేమ్స్ తరహాలో అభివృద్ధి చేస్తామని చెప్పిన మూడు నెలల్లోనే రూ. లక్ష కోట్లు పెంచిన నయా అం
మారుమూల ప్రాంతాల్లోని ఆస్పత్రుల్లో కూడా మానసిక ఆరోగ్య సేవలు అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని తెలంగాణ డీఎంఈ డైరెక్టర్ డాక్టర్ రమేశ్ రెడ్డి అభిప్రాయపడ్డారు.
ప్రభుత్వం అందించే వైద్య సేవలు సద్వినియోగం చేసుకోవాలని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డా.పుట్ల శ్రీనివాస్ అన్నారు. ఉప్పల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం తనిఖీ చేశారు. �
రాష్ట్ర ప్రభుత్వం ‘టెలి-మెంటల్ హెల్త్ సర్వీసెస్'ను ప్రారంభించింది. మానసిక సమస్యలతో సతమతమవుతున్న వారు, ఒత్తిడికి గురవుతున్న వారు టోల్ ఫ్రీ నంబర్ 14166 లేదా 18009 14416ను సంప్రదించాలని సూచించింది.
పల్లె దవాఖానలకు ఎంబీబీఎస్, బీఏఎంఎస్ డాక్టర్ల నియామకాన్ని ప్రభుత్వం చేపట్టింది. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే హెల్త్ సబ్ సెంటర్లలో ఆరోగ్య సేవలు మెరుగుపర్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నది.
మహిళల ఆరోగ్య సంరక్షణే ధ్యేయంగా ప్రభుత్వం మహిళా ఆరోగ్య కేంద్రాలకు శ్రీకారం చుట్టింది. మహిళా దినోత్సవం సందర్బంగా జిల్లాలో మొదటి దశలో 12 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఒక బస్తీ దవాఖానలో ఆరోగ్య మహిళా క్లినిక్ల�
వైద్యారోగ్య శాఖలో 950 అసిస్టెంట్ సివిల్ సర్జన్ పోస్టుల నియామకాలు పూర్తయ్యాయి. ఇందులో డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ (డీపీహెచ్& ఎఫ్డబ్ల్యూ) పరిధిలో 734 పోస్టులు, తెలంగాణ వైద
ఆరోగ్య సేవల్లో రాష్ర్టాన్ని దేశంలో అగ్రభాగాన నిలిపేందుకు కృషిచేస్తామని తెలంగాణ పబ్లిక్ హెల్త్ డాక్టర్స్ అసోసియేషన్ (టీపీహెచ్డీఏ) అధ్యక్షుడు డాక్టర్ కత్తి జనార్దన్ అన్నారు.
ఎనిమిదేండ్లలో విప్లవాత్మక సంస్కరణలు అందరికీ అందుబాటులో వైద్యసేవలు హైదరాబాద్, జూన్ 1 (నమస్తే తెలంగాణ): గతంలో హైదరాబాద్కు పోతే తప్ప కనీస వైద్యం అందని పరిస్థితి నుంచి సీఎం కేసీఆర్ పాలనలో ప్రజలు సొంతూరు�
ఆపదలో ఉన్న వ్యక్తుల కోసం ‘108’ ద్వారా వైద్యసేవలందించిన తరహాలోనే రోగాలు, ప్రమాదాల్లో గాయపడిన మూగజీవాలకు వైద్యం అందించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంచార పశువైద్యశాలలు సత్ఫలితాలనిస్తున్నాయి. మారుమూల పల�
అన్ని ఏరియా దవాఖానల్లో కాటరాక్ట్ ఆపరేషన్లు నిర్వహించాలని వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు ఆదేశించారు. శనివారం ఆయన తెలంగాణ వైద్య విధాన పరిషత్తు (టీవీవీపీ) దవాఖానల పనితీరుపై నెలవారీ సమీక్ష నిర్