Dengue | మండలంలోని లక్ష్మీపూర్ గ్రామంలో డెంగ్యూ కేసు నమోదైంది. దీంతో వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు. డాక్టర్ స్రవంతి ఆధ్వర్యంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించారు.
Maharastra | ఆరోగ్య (Health), విపత్తు నిర్వహణ (Disaster Management) సహా పలు కీలక శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగుల సెలవులను మహారాష్ట్ర ప్రభుత్వం (Maharastra Government) రద్దు చేసింది.
కుష్టు వ్యాధి రోగులను గుర్తించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా రెండు సార్లు ఆశా కార్యకర్తలు చేసిన సర్వే కోసం ఇవ్వాల్సిన నిధుల విషయంలో రగడ నడుస్తోంది. వీటిని జిల్లాలకు విడుదల చేశామని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక�
కాసుల కక్కుర్తితో అనవసరపు సిజేరియన్లు చేస్తున్నారన్న ఫిర్యాదుల నేపథ్యంలో సిరిసిల్ల జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు ప్రైవేట్ దవాఖానలపై నజర్ పెట్టారు.
నగరంలో ఎలాంటి అనుమతి లేకుండా మేకప్, కాస్మోటిక్ పేరుతో క్లినిక్లను నిర్వహించడమే కాకుండా.. డీసీఏ అనుమతి లేకుండా సంబంధిత ఔషధాలను విక్రయిస్తున్న క్లినిక్లపై రంగారెడ్డి జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారుల
నగరం నడిబొడ్డున అడ్డూ అదుపూ లేకుండా కొనసాగుతున్న పలు దవా(గా)ఖానాలపై బుధవారం జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులు కొరఢా ఝుళిపించారు. లింగ నిర్ధారణ అనేది చట్టవిరుద్ధమని తెలిసి కూడా అక్రమాలకు తెరలేపిన వైరా రో�
నిండు జీవితానికి రెండు చుక్కలు నినాదంతో పోలియో మహమ్మారి నుంచి చిన్నారులను కాపాడేందుకు ప్రభుత్వం పల్స్ పోలియో కార్యక్రమానికి శ్రీకారం చు ట్టింది. జిల్లాలోని ఐదేండ్లలోపు పిల్లలందరికీ చుక్క లు వేసేందు�
నులిపురుగులను నివారిద్దామని జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజాశర్మ పిలుపునిచ్చారు. మండల కేంద్రమైన చిన్నకోడూరులోని జిల్లా పరిషత్ పాఠశాలలో బుధవారం నిర్వహించిన జాతీయ నులిపురుగుల దినోత్సవానికి ఎంపీపీ కూర �
Mansukh Mandaviya కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సూక్ మాండవీయ ఇవాళ ఆరోగ్యశాఖకు చెందిన ఉన్నత అధికారులతో సమావేశం అయ్యారు. దేశంలో ఉన్న కోవిడ్19 పరిస్థితులపై ఆయన సమీక్షించారు. ఢిల్లీలో ఆయన అధికారులతో మాట్ల
మండలంలోని జానంపేట ప్రాథమిక ఆరోగ్య కేం ద్రాన్ని సోమవారం కలెక్టర్ వెంకట్రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. దవాఖానను పరిశీలించడం తోపాటు, రోగులతో మాట్లాడుతూ వైద్య సేవలపై ఆరా తీశారు. హాజరు రికార్డులను పరిశీలిం�
ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా, రోగులకు మౌలిక వసతులు కల్పించకుండా నిర్వహిస్తున్న ప్రైవేట్ దవాఖానల యజమానులపై చర్యలు తీసుకుంటామని ఏజెన్సీ డిప్యూటీ డీఎంహెచ్వో విజయ్కుమార్ హెచ్చరించారు. మండలకేంద్రం�
ప్రైవేట్ దవాఖానల నిర్వాహకులు నిబంధనలు పాటించడం లేదని కొద్ది రోజుల క్రితం ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ హాస్పిటళ్లలో తనిఖీలు నిర్వహించాలని ప్రభుత్వం వైద్య, ఆరోగ�
పేదలను దగా చేస్తున్న ప్రైవేట్ దవాఖానలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నజర్ పెట్టింది. ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో వాటి ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు సిద్ధమైంది
నిబంధనలకు విరుద్ధంగా, అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు దవాఖానలపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ సర్కారు వైద్యాధికారులను ఆదేశించింది. ఈ మేరకు వైద్యులు మూడు రోజులుగా తనిఖీలు నిర్వహిస్తున్నారు