ప్రైవేట్ దవాఖానలపై రాష్ట్ర ప్రభుత్వం నిఘాను మరింతగా పెంచింది. అనుమతులు లేని దవాఖానలను గుర్తిం చి అధికారులు సీజ్ చేస్తున్నారు. దీనికోసం ప్రభుత్వం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. ఈ బృందాలు ప్రైవేట్�
china monkeypox:విదేశీయుల్ని ఎవరూ తాకవద్దు అని చైనా అధికారులు దేశస్థులకు వార్నింగ్ ఇచ్చారు. ఇటీవల చైనాలో తొలి మంకీపాక్స్ కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆరోగ్య అధికారులు ఆ హెచ్చరిక చేసినట�
పారిశుధ్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించింది. ఇటీవల కురిసిన వర్షాలతో గ్రామాల్లో రోడ్లు చిత్తడిగా మారడంతో పాటు చెత్త పేరుకుపోయింది. అంతేకాకుండా గోదావరి పరీవాహక ప్రాంతాల్లో వరదలతో పలు గ్రామాలు నీట�
ప్రజా సంక్షేమమే కాదు ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యమిస్తున్న ప్రభుత్వ యంత్రాంగం సీజనల్ వ్యాధులు రాకుండా విస్తృత చర్యలు తీసుకుంటున్నది. వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత సాధారణంగా వచ్చే డెంగీ, విష జ్వరాలతో�
గువహటి : అసోంను జపనీస్ ఎన్సెఫలిటిస్(బ్రెయిన్ ఫీవర్) వైరస్ వణికిస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు 23 మంది చనిపోయారు. మొన్నటి వరకు వరదలతో అతలాకుతలమైన మొరిగావ్, నల్బరి జిల్
ఎడతెరిపిలేని వర్షాలతో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్న నేపథ్యంలో వైద్య, ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. ఇప్పటికే గ్రేటర్ పరిధిలోని పలు చోట్ల వైద్య శిబిరాలు, జ్వర సర్వే ప్రారంభించింది. అంతేకాకుండా డెంగీ, టైఫా�
చెన్నై : దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా తమిళనాడులో ఒమిక్రాన్ కొత్త సబ్ వేరియంట్ కేసులు 12 నమోదైనట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఎం సుబ్రమణియన్ మీడియాకు వెల్లడించ�
న్యూఢిల్లీ : ఢిల్లీలోని ఓ ప్రయివేటు స్కూళ్లో కరోనా కలకలం సృష్టించింది. ఓ టీచర్తో పాటు విద్యార్థి కరోనా పాజిటివ్గా నిర్ధారించబడ్డారు. దీంతో మిగతా విద్యార్థులందరూ సెలవులు ప్రకటించారు. అయ
Omicron | రాష్ట్రంలో మరో ఒమిక్రాన్ పాజిటివ్ కేసు నమోదైంది. నగరంలోని హయత్నగర్లో 23 ఏండ్ల యువకుడికి ఒమిక్రాన్ పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు వైద్యారోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. దీంతో తెలంగాణ
Omicron | డిసెంబర్ 1వ తేదీన బ్రిటన్ నుంచి వచ్చిన మహిళకు కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు జీనోమ్ సీక్వెన్స్కు నమూనాలు పంపించిన సంగతి తెలిసిందే. అయితే జీనోమ్ నివేదికలో
Telangana | దసరా పండుగ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియకు విరామం ప్రకటించింది. గురువారం నుంచి నాలుగు రోజుల పాటు వ్యాక్సినేషన్ ప్రక్రియకు సెలవు ప్రకటించాలని వైద్య సి�