మన వైద్యానికి జాతీయ గుర్తింపు లభించింది. వైద్యాధికారులు, సిబ్బంది కృషికి ఫలితం దక్కింది. జిల్లాలో దవాఖానల నిర్వహణ, నాణ్యతాప్రమాణాలు, రోగులకు మెరుగైన చికిత్సకు గాను ఏడు ఆరోగ్య కేంద్రాలకు ఇటీవలే ఎన్క్వా�
కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ‘మహాలక్ష్మి’ ఉచిత బస్సు ప్రయాణ పథకంలో ఆర్టీసీ బస్సుల్లో ద్వంద్వ ప్రయోజనాలతోపాటు సమస్యలు ఉన్నాయని హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ (హెచ్హెచ్ఎఫ్) సర్వేలో తెలిసింద
పొగాకుతో కలిగే నష్టంపై ప్రజలకు అవగాహన కల్పించాలని మంచిర్యాల జిల్లా వైద్యాధికారి డా.జీ.సుబ్బారాయుడు అధికారులకు సూచించారు. గురువారం మంచిర్యాల కలెక్టరేట్లోని జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో పొగాకు అవగ
కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, కొత్త వేరియంట్తో అప్రమత్తంగా ఉండాలని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి రఘునాథ స్వామి సూచించారు.
సూర్యాపేట కలెక్టర్ ఎస్.వెంకట్రావ్ వినూత్నంగా చేపట్టిన సడెన్ సర్ప్రైజ్ విజిట్ కార్యక్రమం సత్ఫలితాలు ఇస్తున్నది. ప్రత్యేకాధికారి సహా మండలానికో ప్రత్యేక బృందాన్ని నియమించగా ఈ నెల 14న తొలి విడుతగా 23
మాతా శిశు సంరక్షణే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన అమ్మఒడి-కేసీఆర్ కిట్ పథకానికి జిల్లాలో అనూహ్య స్పందన లభించింది. ఈ పథకం ఆడబిడ్డలకు వరంగా మారడంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలకు గర్భిణులు
ఆదిలాబాద్ జిల్లాలో కొన్ని రోజులుగా జ్వరాల తీవ్రత అధికంగా ఉంది. డెంగీ, వైరల్ జ్వరాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దోమలతోపాటు అపరిశుభ్రత కారణంగా జ్వరా లు వస్తుండడంతో వీటి నివారణకు అధికారులు పకడ్బందీ చర�
సర్వేంద్రియానాం నయనం ప్రధానం.. మనిషికి శరీరంలో కండ్లు చాలా ముఖ్యమైనవి. వాటికి ఏ చిన్న సమస్య వచ్చినా విలవిలలాడిపోతాం. ప్రస్తుత సీజన్లో వచ్చే కండ్ల కలక పిల్లలు, పెద్దలను కలవరపెడుతోంది.
సీజనల్ వ్యాధులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు గ్రేటర్ పరిధిలోని 259 బస్తీ దవాఖానల్లో వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసేందుకు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు బుధవారం హైదరాబాద్ జిల�
‘సర్కారు ఆస్పత్రికే వెళతా.. అక్కడే పరీక్షలు.. ప్రసవం చేయించుకుంటా.. అంటూ మక్కువ చూపుతూ పోటీ పడుతున్నారు గర్భిణులు. ఇందుకు కారణం.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సీఎం కేసీఆర్, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు నేత�
ప్రభుత్వం మహిళల సమస్యలను దృష్టిలో ఉంచుకొని ఏర్పాటు చేసిన ఆరోగ్య మహిళా కేంద్రాలకు చక్కటి స్పందన లభిస్తున్నదని మెదక్ కలెక్టర్ రాజర్షి షా అన్నారు. మంగళవారం శివ్వంపేట పీహెచ్సీలోని ఆరోగ్య మహిళా కేంద్రా�
వేసవిలో వచ్చే హీట్ ఫీవర్స్, వడదెబ్బ, డయేరియా తదితర వ్యాధులను సమర్థవంతంగా ఎదుర్కొని, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు గ్రేటర్ వైద్యాధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.