ప్రజారోగ్యం కోసం వేలకోట్ల రూపాయలు ఖర్చుపెడ్తున్నామంటూ సీఎం రేవంత్రెడ్డి చెప్పే మాటలు నీటిమూటలయ్యాయి. కోట్ల రూపాయల మాట అటుంచి అద్దెలు చెల్లించకపోవడంతో పట్టణ ఆరోగ్య కేంద్రాలు మూతపడే పరిస్థితి దాపురిం
చెత్త కుప్పలో కంటి వెలుగు అద్దాలు శీర్షికన శుక్రవారం పేపర్లలో ప్రచురితమైన వార్తకు సంబంధించి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ లలితాదేవి స్పందించారు. కళ్లద్దాలు పారవేసిన విషయం తమ దృష్టికి వచ్చిన
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారం గ్రామంలో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్సీ) భవనం ప్రారంభోత్సవానికి తగిన చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్య విధాన పరిషత్ సమన్వయకర్త డాక్టర్
Health Center | అడ్డగుట్ట ఆరోగ్య కేంద్రాన్ని తుకారం గేట్ బోయబస్తీలోని కమ్యూనిటీ హాల్కు మార్చుతున్నట్లు డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ రాజశ్రీ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.
ఇటలీలోని బెల్కాస్ట్రో అనే పట్టణ మేయర్ వింత ఆదేశాలు జారీ చేశారు. పట్టణంలో అనారోగ్యానికి గురికావడం, ముఖ్యంగా అత్యవసర స్థితిని తెచ్చుకోవడం నిషేధం అంటూ మేయర్ అంటోనియో టార్చియా ఉత్తర్వులు ఇచ్చారు. ఇటలీలో�
అపరిష్కృత సమస్యల పరిష్కారానికి ఆరోగ్య మిత్రలు సమ్మెబాట పట్టారు. ఆపదలో ఉన్న లక్షల మంది గుండె చప్పుడుగా మారిన ఆరోగ్యశ్రీ ఉద్యోగుల వేతనాల వెతలు పట్టించుకునేవారే లేకపోవడంతో ఆందోళన చేస్తున్నారు.
పెద్ద కొడప్గల్ పీహెచ్సీకి నిత్యం వంద మందికి పైగా రోగులు వస్తుంటారు. 24 గంటలూ ఇద్దరు వైద్యులు అందుబాటులో ఉండాలి. కానీ దవాఖాన ఏర్పాటు నుంచి ఒకే డాక్టర్ను నియమిస్తూ ఉన్నతాధికారులు చేతులు దులుపుకొంటున్న
అశ్వారావుపేట సామాజిక ఆరోగ్య కేంద్రానికి వచ్చిన గర్భిణికి వైద్యబృందం క్రిటికల్ సిజేరియన్ ఆపరేషన్ చేసి తల్లీబిడ్డను కాపాడారు. తెలిసిన వివరాల ప్రకారం.. అశ్వారావుపేట మండలంలోని జమ్మిగూడేనికి చెందిన ము�
Uttarakhand Tunnel: 41 మంది కార్మికుల్ని కాపాడిన తర్వాత వారిని ఆస్పత్రికి తరలించేందుకు టన్నెల్ వద్ద 41 అంబులెన్సులు రెఢీ చేశారు. ఇక కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక వార్డులో 41 ఆక్సిజన్ బెడ్�
మహారాష్ట్రలోని థాణే జిల్లాలో ఓ గర్భిణి సమయానికి దవాఖానకు వెళ్లలేక నడిరోడ్డుపైన్నే ప్రసవించింది. సీఎం ఏక్నాథ్ షిండే సొంత నియోజకవర్గం, ఆయన దత్తత తీసుకున్న గ్రామంలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది.
పీహెచ్సీ నిర్మాణంలో నిర్లక్ష్యంగా ఎందుకు వ్యవహరిస్తున్నారని కలెక్టర్ రాజర్షి షా అధికారులు, కాంట్రాక్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మనోహరాబాద్లో నూతనంగా నిర్మిస్తున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ఆరోగ్