న్యాయవాదులుగా తమ పేర్లు ఎన్రోల్ చేసుకున్న న్యాయవాదులందరికీ హెల్త్కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ ఆలిండియా లాయర్స్ యూనియన్ తెలంగాణ రాస్ట్ర కమిటీ ఆధ్వర్యంలో శనివారం ఇందిరాపార్కు వద్ద ధర్�
నిర్మల్ జిల్లాలో 6,972 మంది ఉద్యోగులతోపాటు 4,792 మంది పెన్షనర్లు ఉన్నారు. ఇప్పటివరకు కార్డులు రాకపోవడంతో అత్యవసర వైద్యం అవసరమైతే ఎక్కడికి వెళ్లాలంటూ ఉద్యోగులు, పెన్షనర్లు ప్రశ్నిస్తున్నారు. కాగా.. ప్రైవేట్
ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల ఆరోగ్య భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తామని ప్రకటించిన ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్(ఈహెచ్ఎస్) ఉద్యోగులను తీవ్ర గందరగోళానికి గురిచే�
రెండు, మూడు రోజుల్లో ఈహెచ్ఎస్ ట్రస్టు ఏర్పాటుచేస్తాం. ఏడు రోజుల్లో మార్గదర్శకాలిస్తాం. పది రోజుల్లో కార్డులిచ్చి ఉచిత వైద్యాన్ని అందిస్తాం. ఇదీ ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలకు కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన హా�
ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్(ఈహెచ్ఎస్) కోసం కనీస సమాచారం లేకుండా తమ డబ్బులెలా కట్ చేస్తారని పలు ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని ప్రశ్నించాయి. జీవో ఇవ్వకుండా.. మెమో జారీచేయకుండా.. డ్రాయింగ్ అండ్ డిస్బర్స�
Health Cards | తెలంగాణ రాష్ర్టావతరణ దినోత్సవ వేళ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం పిడుగులాంటి వార్తతో తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. సంబురంగా సంతోషం పంచుకునే సమయాన శుభవార్తను అందించాల్సిందిపోయి..
ఉద్యోగులకు జూన్ 2 నుంచి హెల్త్కార్డులు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఎలాంటి విధివిధానాలు ఖరారు చేయకపోవడంపై ఉద్యోగ సంఘాల మాజీ నేత దేవీప్రసాద్ ఆక్షేపించారు.
పెన్షనర్లను రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తున్నదని, రిటైర్డ్ అయిన ఉద్యోగులు, ఉపాధ్యాయు ల పెన్షనర్ల బకాయి జీపీఎఫ్ 100శాతం అందరికీ, కమ్యుటేషన్ మే 2025 వరకు చెల్లించామని ప్రకటించడం అవాస్తవమని రిటైర్డ్ ఎంప్లా�
రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకపోతే పీఆర్టీయూ టీఎస్ తరఫున ఉధృతమైన ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్రెడ్డి ప్రభుత్వాన్ని
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆరు నెలలలోపే ఉద్యోగులకు పీఆర్సీ, హెల్త్ కార్డులు, డీఏలు ఇచ్చి, సీపీఎస్ రద్దు చేస్తామని మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చింది.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జూన్ 1లోగా ఆరోగ్యభద్రత కార్డులను అందజేయడంతోపాటు ఆ రోజు నుంచే అన్ని రకాల దవాఖానల్లో నగదు రహిత చికిత్సలను అందుబాటులోకి తీసుకొస్తామని సీఎం రేవంత్రెడ్డి ప్రకటించారు.
డెస్క్ జర్నలిస్టుల హక్కుల కోసం డెస్క్ జర్నలిస్టుల సంఘం (డీజేఎస్) పోరాడుతుందని రాష్ట్ర అధ్యక్షుడు బాదిని ఉపేందర్ స్పష్టంచేశారు. హైదరాబాద్ ప్రెస్క్లబ్లో డీజేఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వ�
కాంగ్రెస్ ప్రభుత్వం రెండేండ్లుగా ఉద్యోగులపై కక్షపూరిత వైఖరిని ప్రదర్శిస్తున్నది. అధికారంలోకి రావడానికి అసెంబ్లీ ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చింది. కానీ ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ నేటివరకూ నెరవేర్చలేదు. �
Telangana | అధికారంలోకి వచ్చేందుకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కాంగ్రెస్ వెనుకాడుతున్నది. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రతిపక్షంలో ఉన్న రే వంత్రెడ్డి మాట్లాడుతూ..‘హోంగార్డులకు బీఆర్ఎస్
జర్నలిస్టులకు రాజ్యాంగం కల్పించిన పత్రికా స్వేచ్ఛను కాంగ్రెస్ ప్రభుత్వం హరిస్తున్నది. అక్రెడిటేషన్ కార్డుల విషయంలో కోత పెట్టాలని భావించి గందరగోళానికి తెరతీసింది.