రాష్ట్రవ్యాప్తంగా వచ్చే నెల 17వ తేదీ నుంచి పది రోజుల పాటు ప్రజాపాలన కార్యక్రమం చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. అర్హులైన ప్రతి ఒకరికీ రేషన్ కార్డులు, హెల్త్ కార్డులు జారీ చేస్తామన్నారు. మంగ�
Osmania Hospital | హైదరాబాద్లోని గోషామహల్లో ఉస్మానియా హాస్పిటల్ కొత్త భవనాన్ని నిర్మించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికను వేగవంతం చేయాలని చెప్పారు.
Telangana | తెలంగాణలో సెప్టెంబర్ 17 నుంచి 10 రోజుల పాటు ప్రజాపాలన కార్యక్రమం చేపట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా రేషన్ కార్డులు, హెల్త్ కార్డుల కోసం అధికారులు వివరాలు సేకరించనున్నారు.
రూ.2 లక్షలకుపైగా ఉన్న రైతు రుణాల మాఫీకి త్వరలోనే కటాఫ్ తేదీని ప్రకటిస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తెలిపారు. రూ.2 లక్షలకుపైగా రుణం ఉన్న అర్హులైన రైతులు ముందుగా ఆపై రుణాన్ని చెల్�
ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల ఆరోగ్యంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. అంతేకాదు, వారి కుటుంబసభ్యుల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానిదే. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్�
దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయ ఒగ్గు పూజారులు కలిసి తమ సమస్యలను విన్నించారు. తమకు ఆరోగ్యభద్రత కల్పించాలని, వృత్తిపరమైన కార్యక్రమాల్లో ఎదుర్కొంటున్న సమస్యలను మంత్�
పేద ప్రజలకు ఆరోగ్య కార్డు పరిమితి పెంపు వరంలాంటిదని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్ రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని బాలుర పాఠశాల మైదానంలో సోమవారం ఆరోగ్యశ్రీ, మహాలక్ష్మి పథకాలను కలెక్టర్ బద
కేసీఆర్ సర్కారు ఆటో డ్రైవర్ల సంక్షేమానికి అనేక చర్యలు చేపట్టిందని, రోడ్ ట్యాక్స్, గతంలో ఉన్న బకాయిలను రద్దు చేసిందని, భవిష్యత్లోనూ అండగా ఉంటామని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ, దివ్యాంగ, వృద్ధుల స�
Minister Koppula | పారిశుధ్య సిబ్బంది, ఆటోడ్రైవర్ల సంక్షేమానికి తెలంగాణ సర్కారు ప్రాధాన్యమిస్తున్నదని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ, దివ్యాంగ, వృద్ధుల సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ప్రజారోగ్య ప�
అంగన్వాడీ కేంద్రాల్లో త్వరలో బ్రిడ్జి కోర్స్ ఏర్పాటు చేస్తామని రాష్ట్ర స్త్రీ, శిశు, గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ వెల్లడించారు. శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ అంగన్వాడీ టీచర్స్, �
భారతదేశం ప్రపంచానికి అన్నం పెడుతుం ది. మీరేమీ దిగులు పడవలసిన పని లేదు... ఈ మాట మోదీ అనగానే ప్రపంచమంతా సంతోషించింది. దేశంలో ఆయన వ్యవసాయాన్ని ఎంత బాగా చేయిస్తున్నాడో అనుకొని మురిసిపోయింది. మరి దేశంలో ఏం జరిగ�
గతంలో ఏ ముఖ్యమంత్రైనా కార్మికుల సంక్షేమం గురించి ఆలోచించారా.. కార్మికులు మంచిగుండాలని కోరుకున్నరా.. వారి ఆరోగ్యం గురించి పట్టించుకున్నారా.. కానీ తెలంగాణ వచ్చినంక సీఎం కేసీఆర్ కార్మికుల సంక్షేమం కోసం కృ
అల్లం నారాయణ, క్రాంతికిరణ్కు మంత్రి హరీశ్రావు హామీ హైదరాబాద్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులకు జారీచేసిన హెల్త్కార్డులు అన్ని కార్పొరేట్ దవాఖానల్లో చెల్లుబాటు అయ్యేలా చర్