శరీర ఆరోగ్యాన్ని, బలాన్ని పెంచడానికి మనం అనేక రకాల వ్యాయామాలు చేస్తూ ఉంటాం. మనం సులభంగా చేయదగిన వ్యాయామాల్లో వాల్ స్క్వాట్స్ కూడాఒకటి. వీటిని వాల్ సిట్స్, గోడ కుర్చీ అని కూడా పిలుస్తారు.
పాలతో తయారు చేసే పదార్థాల్లో నెయ్యి కూడా ఒకటి. నెయ్యి మన ఆహారానికి చక్కటి రుచిని అందిస్తుంది. నెయ్యితో మనం అనేక తీపి వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. నెయ్యితో చేసే వంటకాలను అందరూ ఇష్ట�
వంటల్లో ఉపయోగించే వివిధ పదార్థాల్లో వెల్లుల్లి ఒకటి. దీనిని ఎంతో కాలంగా మనం వంటల్లో వాడుతున్నాం. వెల్లుల్లిని వంటలల్లో వేయడం వల్ల వంటల రుచి పెరుగుతుంది. అంతేకాకుండా మన ఆరోగ్యానికి కూడా ఎంతో �
మల్బరీ చెట్లు లేకపోతే మనకు పట్టు దారమే దొరకదు. పట్టు పురుగులకు మల్బరీ ఆకులే ప్రధాన ఆహారం. పట్టు పురుగుల పెంపకం (సెరి కల్చర్) చేపట్టే రైతులు వాణిజ్య పంటగా మల్బరీని సాగు చేస్తున్నారు. ఇది మధ్యస్థంగా పెరిగే �
నేటి తరుణంలో యువత ఎక్కువగా రాత్రి సమయం పార్టీల పేరుతో గడిపేస్తున్నారు. రాత్రి పార్టీ చేసుకునేటప్పుడు బాగానే ఉన్నా మరుసటి రోజు మాత్రం కథ వేరేలాగా ఉంటుంది. అధికంగా మద్యం సేవించడం వల్ల , అతిగా
ప్రస్తుత కాలంలో చిరుతిళ్లు, వివిధ రకాల ఆహార పదార్థాల మార్కెట్ ను పెంచుకోవడానికి వాటిని ఆరోగ్యానికి మేలు చేసేవిగా చెప్పి అమ్ముతున్నారు. వీటిలో తక్కువ క్యాలరీలు, ఎక్కువ పోషకాలు ఉంటాయని వీటిని తీ�
శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడానికి మనం రోజూ స్నానం చేస్తూ ఉంటాం. రోజువారి పరిశుభ్రతలో స్నానం చేయడమనేది ఒక కీలకమైన భాగమని చెప్పవచ్చు. చాలా మంది వారి రోజును స్నానం చేయడంతోనే ప్రారంభిస్తూ ఉంట
మనం తీసుకునే ఆహారాలపైనే మన శరీర ఆరోగ్యం ఆధారపడి ఉంటుందన్న సంగతి మనకు తెలిసిందే. మన మెదడును ఆరోగ్యంగా ఉంచడంలో కూడా మనం తీసుకునే ఆహారాలే కీలకపాత్ర పోషిస్తాయి.
మన శరీరానికి కావల్సిన పోషకాలను అందించే ఆహారాల్లో కోడిగుడ్లు కూడా ఒకటి. కోడిగుడ్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో విటమిన్ ఎ, డి, ఇ, కె లతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు,
ప్రపంచంలోనే అత్యధికమంది బియ్యాన్నే ప్రధాన ఆహారంగా తీసుకుంటారు. అయితే, ఎక్కువగా తెల్లని పాలిష్ చేసిన బియ్యానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. మరికొందరు ఆరోగ్యానికి మంచిదని దంపుడు బియ్యాన్ని వండుకుంటారు.
మన శరీరానికి అవసరమయ్యే పోషకాల్లో విటమిన్ సి కూడా ఒకటి. దీనిని ఆస్కార్బిక్ ఆమ్లం అని కూడా పిలుస్తారు. విటమిన్ సి మన శరీరంలో అనేక విధులను నిర్వర్తిస్తుంది. శరీరంలో రోగనిరోధక శక్తిని మెరుగ�
ఆహారంలో భాగంగా మనం అనేక రకాల పప్పుదినుసులను తీసుకుంటూ ఉంటాం. వాటిలో మినుములు కూడా ఒకటి. ఇవి మనకు పొట్టు తీసిన పప్పు, పొట్టు తీయని పప్పు రూపంలో లభిస్తూ ఉంటాయి.
చలికాలంలో వాతావరణంలో తీవ్రమైన మార్పులు చోటుచేసుకుంటాయి. ఉష్ణోగ్రతలు పడిపోవడం, చలిగాలులు, పొగమంచు.. అన్నీ కలిపి ఆరోగ్యాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. జలుబు, దగ్గు, శ్వాసకోశ సమస్యలు ఇబ్బంది పెడతాయి.