భారీగా లాభపడ్డ దేశీయ స్టాక్ మార్కెట్లు సెన్సెక్స్ 463, నిఫ్టీ 143 పాయింట్ల లాభం ముంబై, జూన్ 24: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండోరోజు లాభాల్లో ముగిశాయి. వాహన, బ్యాంకింగ్, ఎనర్జీ రంగాలకు చెందిన షేర్ల నుం�
వడ్డీరేట్లను పెంచిన హెచ్డీఎఫ్సీ, పీఎన్బీ, ఐసీఐసీఐ బ్యాంక్ న్యూఢిల్లీ, జూన్ 1: సామాన్యుడిపై ఈఎంఐల భారం మరింత పడింది. రిజర్వుబ్యాంక్ గత నెలలో వడ్డీరేట్లను పెంచిన నాటి నుంచి ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్య
ఖాతాల్లో కోట్లలో నగదు జమ కావడంతో హెచ్డీఎఫ్సీ ఖాతాదారులు అవాక్కయ్యారు. గంటల్లోనే ఖాతాల్లోని నగదు తిరిగి మాయమవ్వడంతో బ్యాంకులకు పరుగులు తీశారు. సాంకేతిక సమస్యల కారణంగా గందరగోళం నెలకొన్నదని, అకౌంట్లను
వినియోగదారులను ఇబ్బందులు పెట్టొద్దని హెచ్డీఎఫ్సీ బ్యాంక్కు గురువారం హైదరాబాద్ వినియోగదారుల కమిషన్-1 మొట్టికాయలు వేసింది. వివరాల్లోకి వెళితే.. కూకట్పల్లికి చెందిన జీసీ బాబు అలియస్ గొర్ల చంటిబాబ�
క్యూ4లో 10వేల కోట్ల లాభం న్యూఢిల్లీ, ఏప్రిల్ 16: దేశంలో అతిపెద్ద ప్రైవేట్ రంగ ఆర్థిక సేవల సంస్థ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ విశ్లేషకుల అంచనాలకుమించి ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి �
సెన్సెక్స్ 233 పాయింట్లు డౌన్ న్యూఢిల్లీ, మార్చి 25: పెరుగుతున్న చమురు, ఇతర కమోడిటీల ధరలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల పట్ల ఆందోళనతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో స్టాక్ మార్కెట్ వరుసగా మూడో