హైదరాబాద్ క్రికెట్ సంఘం(హెచ్సీఏ)లో గత కొన్నేండ్లుగా కొనసాగుతున్న బహుళ క్లబ్ల ఆధిపత్య ధోరణికి రోజులు దగ్గర పడ్డాయి. సుప్రీం కోర్టు నియమించిన జస్టిస్ లావు నాగేశ్వర్రావు నేతృత్వంలోని ఏకసభ్య కమిటీ క
దేశంలో క్రికెట్కు ఉన్న క్రేజ్ మరే ఆటకు లేదు. క్రికెట్ను ప్రాణంగా ప్రేమించే అభిమానులు కోకొల్లలు. క్రికెట్ను ఒక మతంగా భావించే మన దేశంలో సరిగ్గా పుష్కర కాలం తర్వాత ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్ జరుగబ�
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ) ఆధ్వర్యంలో జరుగుతున్న డివిజన్ లీగ్స్లో సాయి ప్రజ్ఞాన్రెడ్డి శతక జోరు దిగ్విజయంగా కొనసాగుతున్నది. కంబై న్డ్ డిస్ట్రిక్ జట్టుతో జరిగిన మ్యాచ్లో ప్రజ్ఞా
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ) ఆధ్వర్యంలో ఈ నెల 10వ తేదీన నల్లగొండ జిల్లా సెలెక్షన్ ట్రయల్స్ జరుగనున్నాయి. నల్లగొండ జిల్లా కేంద్రంలోని మేకల అభినవ్ స్టేడియంలో ఉదయం 8 గంటల నుంచి ట్రయల్స్ మొ�
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ) లో లీగ్లకు వేళ యింది. జూన్ 6వ తేదీ నుంచి లీగ్లు మొదలవుతాయని హెచ్సీఏ వర్గాలు పేర్కొన్నాయి. సోమవారం ఉప్పల్ స్టేడియంలో నిర్వహించిన సమావేశంలో దుర్గాప్రసాద్,
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ)కు త్వరలో ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. హెచ్సీఏ కార్యవర్గం రద్దుతో ప్రస్తుతం సుప్రీంకోర్టు మాజీ జడ్జీ నాగేశ్వర్రావు పర్యవేక్షణలో హెచ్సీఏ కొనస�
ఈ ఏడాది ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో జరిగే ఐపీఎల్-2023 పోటీలకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ తెలిపారు. సోమవారం ఉప్పల్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడ
HCA | రంజీ టోర్నీ ఈ సీజన్లో హైదరాబాద్ ఒకే ఒక పాయింట్ పరిమితమైంది. ఆడిన ఏడు మ్యాచ్ల్లో ఆరు మ్యాచ్ల్లో ఘోర ఓటమి ఎదుర్కొన్న హైదరాబాద్..తమిళనాడుతో మ్యాచ్ను డ్రా చేసుకుని ఒక పాయింట్ ఖాతాలో వేసుకుంది.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ)కు ఎన్నికలు వెంటనే నిర్వహించాలని మాజీ పాలకవర్గ సభ్యులు డిమాండ్ చేశారు. తాజామాజీ అధ్యక్షుడు మహమ్మద్ అజారుద్దీన్ ఏకపక్ష ధోరణిపై వారు తీవ్ర స్థాయిలో విరుచుక�
HCA | హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్పై మరో కేసు నమోదయింది. గత ఆదివారం భారత్-ఆస్ట్రేలియా మధ్య ఉప్పల్ స్టేడియంలో టీ 20 మ్యాచ్ జరిగింది. మ్యాచ్కు సంబంధించిన టికెట్లపై తప్పుడు
భారత్, ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్ టికెట్లపై ఇంటాబయటా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ) తమకేం సంబంధం లేదన్నట్లు వ్యవహరిస్తున్నది. దాదాపు మూడేండ్ల తర్వాత భాగ్యనగరంలో