హరితహారంపై గొడ్డలి వేటు పడింది. పచ్చదనమే ప్రగతికి మెట్టు అన్న లక్ష్యంతో బీఆర్ఎస్ హ యాంలో హరితహారంలో నాటిన మొ క్కలు ఏపుగా పెరిగి నీడనిస్తున్నాయి. ఇప్పుడు ఆ చెట్లకు కరెంట్ లైన్లు శాపంగా మారి గొడ్డలి వే�
అధికారులు మొద్దు నిద్రలో ఉండడంతో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నాటిన హరితహారం మొక్కలకు రక్షణ లేకుండా పోయింది. నాడు ప్రతిష్టాత్మకంగా నాటిన మొక్కలను అధికారులు గాలికి వదిలేయడంతో నేడు అవి ఎండిపోయాయి.
పోడు భూమిలో భారీ వృక్షాల నరికివేతపై అటవీ శాఖాధికారులు చర్యలు చేపట్టారు. పోడు పట్టాదారిణీతో పాటు చెట్టు నరికిన మరో వ్యక్తిపై కేసు నమోదు చేశారు. రూ.20 వేలు విలువైన కలపను స్వాదీనం చేసుకున్నారు.
అటవీ విస్తీర్ణం 33శాతం పెంచాలనే కృతనిశ్ఛయంతో 2015లో మొదలైన హరితహారం కార్యక్రమ లక్ష్యం ప్రభుత్వం మారడంతో నీరుగారుతున్నది. ఐదు నెలల క్రితం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారుతో ఎటు చూసినా కళావిహీనమైన దుర�
కాంగ్రెస్ ప్రభుత్వంలో నిధుల్లేక పంచాయతీలు నీరసించి పోతున్నాయి. ఈ ప్రభా వం హరితహారంపైనా పడింది. ఫలితంగా మొక్కల సంరక్షణ ప్రశ్నార్థకంగా మారిం ది. బీఆర్ఎస్ ప్రభుత్వం హరితహారానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం
బీఆర్ఎస్ పాలనలో పచ్చదనం, పరిశుభ్రత, స్వచ్ఛతతో అలరారిన గ్రామాలు, నేడు కళావిహీనంగా మారుతున్నాయి. కొన్ని నెలలుగా పంచాయతీలకు ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడంతో పల్లెపాలన పడకేసింది.
కేసీఆర్ సర్కారు హరితహారంలో భాగంగా పలుచోట్ల నాటిన మొక్కలు ఎండిపోయాయి. మంచిర్యాల పట్టణంలోని గ్రీన్సిటీతో పాటు పండ్ల వనంలో పెద్ద సంఖ్యలో మొక్కలు నాటగా, ఏపుగా పెరిగి కళకళలాడాయి.
హరితహారంలో భాగంగా నాటిన మొక్కల నిర్వహణ కరువైంది. పట్టించుకునే వారు లేక ఎక్కడికక్కడ ఎండిపోతున్నాయి. కురిక్యాల గ్రామ పంచాయతీ పరిధిలో జగిత్యాల-కరీంనగర్ జాతీయ రహదారికి ఇరువైపులా నాటిన మొక్కలు దెబ్బతిన్న�
అటవీ సంపద పెంపు కోసం కేసీఆర్ ప్రభుత్వం హరితహారంలో భాగంగా నాటిన చెట్లను ముత్తారం మండల కేంద్రంలో కొందరు వేబ్రిడ్జ్ నిర్వాహకులు ఇష్టారీతిన నరికివేశారు. వివరాల్లోకి వెళ్తే.. ముత్తారంలో ఎలాంటి పర్మిషన్ �
హరితహారం లక్ష్యాన్ని నేరేవేర్చేలా అధికారులు సన్నద్ధం అయ్యారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా హరితహారం కార్యక్రమంలో 63 లక్షల మొక్కలు నాటడం లక్ష్యం, కాగా, ఇప్పటి వరకు 5 లక్షల మొక్కలు నాటారు. త్వరలోన
ఈ గ్రామాలన్నీ అటవీ ప్రాంతంలో ఉండడంతో తండావాసులకు చుట్టుపక్కల ఉన్న అటవీ ప్రాంతంపై అవగాహన ఎక్కవగా ఉంటుంది. ఈ గ్రామాల మీదుగా ప్రయాణం చేసేవారికి ఎతైన గుట్టలు, దట్టమైన అటవీ ప్రాంతం కనువిందు చేస్తుంది.
ఎనిమిదో విడత కార్యక్రమానికి కార్యాచరణ భద్రాద్రి జిల్లాలో 65 లక్షల మొక్కలు నాటే లక్ష్యం ప్రభుత్వశాఖల వారీగా లక్ష్యాల కేటాయింపు జూన్ మొదటి వారంలో కార్యక్రమం ప్రారంభం ఎనిమిదో విడత హరితహారానికి మొక్కలు స�
ప్రతి పంచాయతీలో ఒక నర్సరీ మండలంలో 6.30 లక్షల మొక్కల పెంపకం 50 రకాల పండ్లు, పూల మొక్కలు సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులకు పర్యవేక్షణ బాధ్యత కందుకూరు, ఫిబ్రవరి 11: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్ట�