తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ఎంతో ముందుచూపుతో ప్రవేశ పెట్టిన పథకాలను నామరూపాలు లేకుండా చేయడానికి రేవంత్రెడ్డి ప్రభుత్వం కుట్రలు పన్నుతున్నదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇందులో భాగంగానే పలు పథకాలన
హరితహారంలో భాగంగా నాటిన మొక్కలు నేడు వృక్షాలుగా మారాయి. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన హరితహారం ఫలాలు ప్రస్తుతం కండ్లముందు కనిపిస్తున్నాయి. అవెన్యూ ప్లాంటేషన్లో భాగంగా రోడ్లక
పర్యావరణ పరిరక్షణకు మొక్కలే ఆధారమని ఎమ్మెల్యే విజయుడు అన్నారు. మండలంలోని డీ-బూడిద్దపాడు శివారులో స్వచ్ఛదనం-పచ్చదనం కార్యక్రమంలో భాగంగా అధికారులతో కలిసి మొక్కలు నాటి నీళ్లు పోశారు. అనంతరం ఆయన మాట్లాడుత
జీహెచ్ఎంసీలో పచ్చదనం పెంపు పనులపై నీలినీడలు కమ్ముకున్నాయి. గ్రీనరీ పనులంటేనే కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. ఈ ఏడాది హరితహారం స్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వం వన మహోత్సవం పేరిట పచ్చదనం పెంపునకు సంకల్
హరితహారంపై గొడ్డలి వేటు పడింది. పచ్చదనమే ప్రగతికి మెట్టు అన్న లక్ష్యంతో బీఆర్ఎస్ హ యాంలో హరితహారంలో నాటిన మొ క్కలు ఏపుగా పెరిగి నీడనిస్తున్నాయి. ఇప్పుడు ఆ చెట్లకు కరెంట్ లైన్లు శాపంగా మారి గొడ్డలి వే�
అధికారులు మొద్దు నిద్రలో ఉండడంతో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నాటిన హరితహారం మొక్కలకు రక్షణ లేకుండా పోయింది. నాడు ప్రతిష్టాత్మకంగా నాటిన మొక్కలను అధికారులు గాలికి వదిలేయడంతో నేడు అవి ఎండిపోయాయి.
పోడు భూమిలో భారీ వృక్షాల నరికివేతపై అటవీ శాఖాధికారులు చర్యలు చేపట్టారు. పోడు పట్టాదారిణీతో పాటు చెట్టు నరికిన మరో వ్యక్తిపై కేసు నమోదు చేశారు. రూ.20 వేలు విలువైన కలపను స్వాదీనం చేసుకున్నారు.
అటవీ విస్తీర్ణం 33శాతం పెంచాలనే కృతనిశ్ఛయంతో 2015లో మొదలైన హరితహారం కార్యక్రమ లక్ష్యం ప్రభుత్వం మారడంతో నీరుగారుతున్నది. ఐదు నెలల క్రితం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారుతో ఎటు చూసినా కళావిహీనమైన దుర�
కాంగ్రెస్ ప్రభుత్వంలో నిధుల్లేక పంచాయతీలు నీరసించి పోతున్నాయి. ఈ ప్రభా వం హరితహారంపైనా పడింది. ఫలితంగా మొక్కల సంరక్షణ ప్రశ్నార్థకంగా మారిం ది. బీఆర్ఎస్ ప్రభుత్వం హరితహారానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం
బీఆర్ఎస్ పాలనలో పచ్చదనం, పరిశుభ్రత, స్వచ్ఛతతో అలరారిన గ్రామాలు, నేడు కళావిహీనంగా మారుతున్నాయి. కొన్ని నెలలుగా పంచాయతీలకు ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడంతో పల్లెపాలన పడకేసింది.
కేసీఆర్ సర్కారు హరితహారంలో భాగంగా పలుచోట్ల నాటిన మొక్కలు ఎండిపోయాయి. మంచిర్యాల పట్టణంలోని గ్రీన్సిటీతో పాటు పండ్ల వనంలో పెద్ద సంఖ్యలో మొక్కలు నాటగా, ఏపుగా పెరిగి కళకళలాడాయి.
హరితహారంలో భాగంగా నాటిన మొక్కల నిర్వహణ కరువైంది. పట్టించుకునే వారు లేక ఎక్కడికక్కడ ఎండిపోతున్నాయి. కురిక్యాల గ్రామ పంచాయతీ పరిధిలో జగిత్యాల-కరీంనగర్ జాతీయ రహదారికి ఇరువైపులా నాటిన మొక్కలు దెబ్బతిన్న�
అటవీ సంపద పెంపు కోసం కేసీఆర్ ప్రభుత్వం హరితహారంలో భాగంగా నాటిన చెట్లను ముత్తారం మండల కేంద్రంలో కొందరు వేబ్రిడ్జ్ నిర్వాహకులు ఇష్టారీతిన నరికివేశారు. వివరాల్లోకి వెళ్తే.. ముత్తారంలో ఎలాంటి పర్మిషన్ �
హరితహారం లక్ష్యాన్ని నేరేవేర్చేలా అధికారులు సన్నద్ధం అయ్యారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా హరితహారం కార్యక్రమంలో 63 లక్షల మొక్కలు నాటడం లక్ష్యం, కాగా, ఇప్పటి వరకు 5 లక్షల మొక్కలు నాటారు. త్వరలోన