కేసీఆర్ సర్కారు హరితహారంలో భాగంగా పలుచోట్ల నాటిన మొక్కలు ఎండిపోయాయి. మంచిర్యాల పట్టణంలోని గ్రీన్సిటీతో పాటు పండ్ల వనంలో పెద్ద సంఖ్యలో మొక్కలు నాటగా, ఏపుగా పెరిగి కళకళలాడాయి. ఆపై అధికారులు పట్టించుకోకపోవడంతో పూర్తిగా ఎండిపోయి లక్షలాది రూపాయలు వృథా అయ్యాయి.