ఈ గ్రామాలన్నీ అటవీ ప్రాంతంలో ఉండడంతో తండావాసులకు చుట్టుపక్కల ఉన్న అటవీ ప్రాంతంపై అవగాహన ఎక్కవగా ఉంటుంది. ఈ గ్రామాల మీదుగా ప్రయాణం చేసేవారికి ఎతైన గుట్టలు, దట్టమైన అటవీ ప్రాంతం కనువిందు చేస్తుంది.
ఎనిమిదో విడత కార్యక్రమానికి కార్యాచరణ భద్రాద్రి జిల్లాలో 65 లక్షల మొక్కలు నాటే లక్ష్యం ప్రభుత్వశాఖల వారీగా లక్ష్యాల కేటాయింపు జూన్ మొదటి వారంలో కార్యక్రమం ప్రారంభం ఎనిమిదో విడత హరితహారానికి మొక్కలు స�
ప్రతి పంచాయతీలో ఒక నర్సరీ మండలంలో 6.30 లక్షల మొక్కల పెంపకం 50 రకాల పండ్లు, పూల మొక్కలు సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులకు పర్యవేక్షణ బాధ్యత కందుకూరు, ఫిబ్రవరి 11: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్ట�
హరితహారం మొక్కలపై అధ్యయనం బోడుప్పల్ పరిధిలో పీసీసీఎఫ్ తనిఖీ హైదరాబాద్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ): 2019-20 హరితహారం కార్యక్రమంలో భాగంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో నాటిన మొక్కల్లో 90 శాతం చిగురించాయన