స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు సందర్భంగా శనివారం ఉమ్మడి జిల్లాలో మొక్కలు నాటే కార్యక్రమం పండుగలా జరిగింది. పల్లె పట్నం అనే తేడా లేకుండా అంతటా మొక్కలు నాటారు. రాష్ట్ర వ్యాప్తంగా కోటి మొక్కల కార్యక్రమ�
Minister Jagadish Reddy | తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమం వల్ల రాష్ట్రంలో వాతావరణ సమతుల్య ఏర్పడి, సకాలంలో వర్షాలు పడుతున్నాయని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి(Minister Jagadish Reddy) అన్నారు.
పచ్చదనాన్ని పెంచడంలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచిందని అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం హరితహారంపై శాసనమండలిలో ఎమ్మెల్సీలు పోచారం శ్రీనివాస్రెడ్డి, తక్కళ్లపల్లి ర�
జిల్లాలో హరితహారం లక్ష్యాలను పూర్తి చేయాలని కలెక్టర్ పీ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. వరంగల్ కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో గురువారం ఆమె హరితహారం, మన ఊరు-మన బడిపై సమీక్షించారు. ప్రస్తుతం మొకలు నా�
హరితహారంలో భాగంగా సంపద వనాల ఏర్పాటుపై దృష్టిసారించాలని సంబంధిత అధికారులకు సంగా రెడ్డి కలెక్టర్ శరత్ సూచించారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై మంగళవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్హాల్ నుంచ�
హరితహారంలో భాగంగా ప్రభుత్వం మొక్కల పెంపకానికి ప్రాధాన్యమిస్తున్నది. గజ్వేల్ మున్సిపల్ పరిధిలోని క్యాసారం వరకు రోడ్డుకు ఇరువైపులా అధికారులు పచ్చదనాన్ని పెంచేందుకు వేల సంఖ్యలో మొక్కలు నాటించారు. వాట
తరగిపోతున్న అడవులకు పునర్జీవం పోయడం, ఫల, ఔషధ మొకలు పెంచి ఆరోగ్యవంతమైన తెలంగాణగా మార్చాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమం చేపట్టారని రాష్ట్ర బీసీ సంక్షే మం, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాక�
తెలంగాణలో అమలుచేస్తున్న ప్రతి పథకంతో మంచి ఫలితాలు, అద్భుతాలు సాధించడం సీఎం కేసీఆర్తోనే సాధ్యమైందని టీఎస్ చేనేత అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ చింతా ప్రభాకర్ అన్నారు.
జీవకోటికి చెట్టే ఆధారమని, పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పిలుపునిచ్చారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గంగాధర మండల కేంద్రంలో సోమవారం తెలంగాణ హరితోత్�
తెలంగాణ హరిత స్ఫూర్తి ప్రదాత, సీఎం కేసీఆర్ సోమవారం రంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలలో భాగంగా నిర్వహిస్తున్న హరితహారం కార్యక్రమంలో పాల్గొననున్నారు.