kalvasrirampoor | కాల్వశ్రీరాంపూ ర్, ఏప్రిల్ 7 : పల్లెలలన్నీ పచ్చగా ఉండాలనే ఉద్దేశ్యంతో తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ హరితహారం పథకాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టి రహదారులు, ప్రధాన సముదాయల వద్ద చెట్లు నాటించారు.
తెలంగాణ హరితహారం కింద నాటిన మొక్కలు ఎండిపోతున్నాయి. మొక్కల సంరక్షణ బాధ్యతలను కాంగ్రెస్ ప్రభుత్వం గాలికి వదిలేసింది. కండ్ల ఎదుట హరితహారంలో మొక్కలు కాలిపోతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు.
హరితహారం కార్యక్రమంలో భాగంగా ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 20 కోట్ల మొక్కలు నాటేందుకు ప్రణాళికలు అమలు చేస్తున్నామని పీసీసీఎఫ్ సి.సువర్ణ అన్నారు. గురువారం ఆమె సీసీఎఫ్ భీమానాయక్తో కలిసి సత్తుపల్లి అర్భన్�
స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు సందర్భంగా శనివారం ఉమ్మడి జిల్లాలో మొక్కలు నాటే కార్యక్రమం పండుగలా జరిగింది. పల్లె పట్నం అనే తేడా లేకుండా అంతటా మొక్కలు నాటారు. రాష్ట్ర వ్యాప్తంగా కోటి మొక్కల కార్యక్రమ�
Minister Jagadish Reddy | తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమం వల్ల రాష్ట్రంలో వాతావరణ సమతుల్య ఏర్పడి, సకాలంలో వర్షాలు పడుతున్నాయని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి(Minister Jagadish Reddy) అన్నారు.
పచ్చదనాన్ని పెంచడంలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచిందని అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం హరితహారంపై శాసనమండలిలో ఎమ్మెల్సీలు పోచారం శ్రీనివాస్రెడ్డి, తక్కళ్లపల్లి ర�
జిల్లాలో హరితహారం లక్ష్యాలను పూర్తి చేయాలని కలెక్టర్ పీ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. వరంగల్ కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో గురువారం ఆమె హరితహారం, మన ఊరు-మన బడిపై సమీక్షించారు. ప్రస్తుతం మొకలు నా�
హరితహారంలో భాగంగా సంపద వనాల ఏర్పాటుపై దృష్టిసారించాలని సంబంధిత అధికారులకు సంగా రెడ్డి కలెక్టర్ శరత్ సూచించారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై మంగళవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్హాల్ నుంచ�