Harish Rao | జగిత్యాల జిల్లా తొంబరావుపేట గ్రామంలో చేసిన అభివృద్ధి పనులకు బిల్లులు రాక పంచాయతీ భవనాన్ని తాకట్టు పెట్టాల్సిన దుస్థితి వచ్చిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు పేర్కొన్నారు.
రాష్ర్టాన్ని పదేండ్లు పాలించిన కేసీఆర్, మాజీమంత్రులు కేటీఆర్, హరీశ్రావుపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తన పుట్టిన రోజునాడే దుర్భాషలాడారు. సమయం దొరికినప్పుడల్లా ప్రతిపక్ష నేతపై నోరు పారేసుకునే సీఎం త�
సీఎం రేవంత్రెడ్డి పాదయాత్ర చేస్తే తమ నాయకులను అరెస్ట్ చేయడం ఏమిటని.. ఇదేం దుర్మార్గమని బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తంచేసింది. ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులను ఎక్కడికక్కడ అరెస్టులు
Harish Rao | కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కేసీఆర్ కాలి గోటికి కూడా సరిపోని నువ్వు.. సీఎం స్థాయి దిగజారి మాట్లాడుతున్నావ్ �
Harish Rao | గురుకులాల్లో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనల పట్ల మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్నా, ప్రభుత్వ తీరు మారడం లేదని.. గురుకుల విద్యార్థుల కష్టాలు త�
సీఎం రేవంత్ రెడ్డికి సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు (Harish Rao) జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కనీసం మీరు పుట్టిన ఈ ఒక్క రోజైనా నిర్బంధాలు, అక్రమ అరెస్టులు లేకుండా పాలన కొనసాగించాలని కోరుకుంటున్నానని చెప్పా
తోపుడు బండి ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సాదిక్ మృతి చెందారు. బుధవారం రాత్రి ఆయనకు గుండెపోటు రావడంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేటు దవాఖానకు తరలించారు. చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున సాదిక్ తుది శ్వా
రాష్ట్రంలో ఉన్నది రైతు ప్రభుత్వం కాదని, రాబందుల సర్కార్ అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు ధ్వజమెత్తారు. సిద్దిపేట రూరల్ మండలం రాఘవపూర్ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ఆయన �
సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలంలో బుధవారం మా జీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు పర్యటించారు. చిన్నకోడూరులో శ్రీనివాస రైస్మిల్లును ఆయన ప్రారంభించారు.
Harish Rao | సీఎం రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటుతున్నాయి.. కానీ చేతలు గడప దాటడం లేదు అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శించారు. 91 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొంటామని చెప్పి, సకాలంలో ఐకే
Harish Rao | వాంకిడి ఆశ్రమ పాఠశాలలో కలుషిత ఆహారం తిని 60 మంది విద్యార్థులు ఆసుపత్రి పాలైన ఘటన మరువకముందే నేడు మంచిర్యాల గిరిజన ఆశ్రమ పాఠశాలలో మరో ఘటన చోటు చేసుకోవడం దారుణమని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హ
Harish Rao | సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నుంచి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులను మినహాయించాలని మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన సీఎం రేవంత్రెడ్డికి బహిరంగ లేఖ రాశారు.
హైదరాబాద్ పర్యటనకు వచ్చిన రాహుల్గాంధీ అశోక్నగర్ను సందర్శించాలని మాజీ మంత్రి హరీశ్రావు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ‘శోక’నగర్గా మార్చిన తీరు చూడాలని, విద్యార్థులు, నిరుద్యోగుల ఆవేదన వినా�
గురుకులాల నిర్వహణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు విమర్శించారు. ఫుడ్ పాయిజన్తో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, ఎలుకలు, పాము కాట్లతో ఆస్పత్రుల