IPL 2025 : తమ సొంత ఇలాకాలో విజయంతో టోర్నీలో ముందడుగు వేయాలనే కసితో ఉంది ముంబై ఇండియన్స్(Mumbai Indians). ఢిఫెండింగ్ ఛాంపియిన్ కోల్కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders)తో వాంఖడేలో జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన కె
IPL 2025 | ఐపీఎల్లో శనివారం గుజరాత్తో టైటాన్స్ జరిగిన మ్యాచ్లో ముంబయి ఇండిమన్స్ 36 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. జట్టు చాలా తప్పులు చేసిందని.. వసరమైన ప్రదర్శన చేయలేదని కెప్టెన్ హార్దిక్ పాండ్యా పేర్కొన్నా�
శనివారం నుంచి ప్రారంభం కాబోయే ఐపీఎల్లో ఇది 18వ సీజన్. గడిచిన 17 సీజన్లలో తాము ఆడిన 15 సీజన్ల (2016, 2017లో రెండేండ్లు నిషేధం)లో ఐదు ట్రోఫీలు గెలవడం ఒకెత్తు అయితే ఈ టోర్నీలో ఏకంగా పదిసార్లు ఫైనల్ ఆడిన జట్టు ఏదైనా ఉ�
మరో రెండు రోజుల్లో మొదలుకాబోయే ఐపీఎల్-18వ సీజన్లో మాజీ చాంపియన్ ముంబై ఇండియన్స్ తమ ఆరంభ మ్యాచ్ను రెగ్యులర్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా లేకుండానే ఆడనుంది. నిరుటి ఐపీఎల్లో స్లో ఓవర్ రేట్ కారణంగా �
ICC T20 Rankings | అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) బుధవారం టీ20 ర్యాంకింగ్స్ను విడుదల చేసింది. టీమిండియా యువ సంచలన బ్యాట్స్మెన్ అభిషేక్ శర్మ బ్యాట్స్మెన్ ర్యాకింగ్స్లో రెండోస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. బ�
IPL 2025: పాండ్యాపై ఒక మ్యాచ్ బ్యాన్ ఉన్న నేపథ్యంలో.. ఈ యేటి ఐపీఎల్లో చెన్నైతో జరిగే ఓపెనింగ్ మ్యాచ్కు ముంబై జట్టు కెప్టెన్గా సూర్యకుమార్ బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. ఈ విషయాన్ని ఇవాళ ప్రకటిం�
Hardik Pandya | ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 ఈ నెల 22న మొదలవనున్నది. కోల్కతా నైట్రైడర్స్-రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్తో ప్రారంభమవుతుంది. ఈ సీజన్లో ముంబయి ఇండియన్ మార్చి 23న తొలి మ్యాచ్ను చెన్నైల�
IND vs PAK | దుబాయి వేదికగా జరుగుతున్న మ్యాచ్లో పాకిస్థాన్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. 10వ ఓవర్లో పాక్ రెండో వికెట్ కోల్పోయింది. కుల్దీప్ యాదవ్ వేసిన 9.2వ బంతికి ఇమామ్ (10) రనౌట్ అయ్యాడు. అంతకుముందు 9వ ఓవర్లో
IND vs PAK | దుబాయి వేదికగా టీమిండియాతో జరుగుతున్న మ్యాచ్లో పాకిస్థాన్ తొలి వికెట్ కోల్పోయింది. 8వ ఓవర్లో బాబర్ ఆజామ్ (23) ఔటయ్యాడు. హార్దిక్ పాండ్యా వేసిన ఈ ఓవర్లో కేఎల్ రాహుల్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన�
భారత క్రికెట్లో పాండ్యా బ్రదర్స్గా గుర్తింపు పొందిన హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యాపై ముంబై ఇండియన్స్ యజమాని, రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు నీతా అంబానీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత జట్ట
సొంతగడ్డపై ఇంగ్లండ్తో జరుగుతున్న ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత్ మరో మ్యాచ్ మిగిలుండగానే 3-1తో చేజిక్కించుకుంది. రాజ్కోట్లో చేజారినా పుణెలో మాత్రం భారత్ పట్టు వదల్లేదు. శుక్రవారం పుణెలోని మహారాష�