మహబూబ్నగర్లో హనుమాన్ జయంతి సందర్భంగా బజరంగ్దళ్ ఆధ్వర్యంలో మంగళవారం శోభాయాత్ర నిర్వహిం చారు. కార్యక్రమానికి మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి, బీజేపీ ఎంపీ అభ్యర్థి
మెదక్ జిల్లా వ్యాప్తంగా హనుమాన్ జయంతి వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. హనుమాన్ ఆలయాల్లో ఉదయం నుంచే అభిషేకాలు, హోమాలు నిర్వహించారు. అనంతరం అన్నదానకార్యక్రమాలు ఏర్పాటు చేశారు.
హనుమాన్ జయంతి సందర్భంగా ఏటా నిర్వహించే వీర హనుమాన్ శోభాయాత్ర (Hanuman Shobhayatra) ప్రారంభమైంది. గౌలిగూడలోని రామ మందిరంలో యజ్ఞంతో హనుమాన్ పూజలను ప్రారంభించారు. అనంతరం శోభాయాత్ర రామ మందిరం నుంచి మొదలైంది.
వేళ కాని వేళ ఊరు దాటుతున్నాం.. పలికే మంత్రం హనుమంతం. నిద్రలో పీడకల వచ్చి ఉలిక్కిపడి లేచాం.. స్మరించే నామం శ్రీ ఆంజనేయం.మారుతి మననం.. బతుకును సరళం చేస్తుందని నమ్మకం. గ్రహబాధలు తొలగిస్తుందని విశ్వాసం.
హనుమాన్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ఆదివారం జిల్లా కేంద్రంలోని కేస్లాపూర్ వీరాంజనేయ స్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన శోభాయాత్ర కనుల పండువగా సాగింది.
రాబో యే రోజుల్లో మహాశివరాత్రి, గుడ్ ఫ్రైడే, రంజాన్, ఉగాది, శ్రీరామనవమి, హనుమాన్ జయంతి తదితర పండుగలను పురస్కరించుకొ ని సీపీ కల్మేశ్వర్ సింగేనవార్ ఆదేశాల మేరకు సమయం సడలింపు చేసినట్లు తెలిపారు.
హనుమాన్ పెద్ద జయంతి సందర్భంగా ఆదివారం జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న క్షేత్రం కాషాయమయమైంది. లక్షమందికిపైగా దీక్షాపరుల రాకతో ఆలయ ప్రాంగణం జనసంద్రంగా మారింది.
సర్వమతాల సారాంశం మానవత్వమేనని, ప్రపంచానికి మంచి చేసేలా రాజకీయాలకుతీతంగా భక్తి భావాన్ని పెంచిపోషించడం ద్వారా సమాజంలో ప్రశాంతతను నెలకొల్పాల్సిన బాధ్యత అందరిపైన ఉందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివ�
Hanuman Jayanti | ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజనేస్వామి ఆలయంలో హన్మాన్ పెద్ద జయంతి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. జయంతి సందర్భంగా గర్భాలయంలో కొలువుదీరిన ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాల్లో భాగంగా కొండగట్టు క్షేత్రం దీక్షాపరులతో కాషాయమయమైంది. రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా, ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న భక్తులతో అంజన్న ఆలయం పోటెత్తింది.
కొండగట్టులో హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలు శుక్రవారం ప్రారంభం కానున్నాయి. ఈ నెల 15 వరకు వేడుకలు జరగనుండగా, అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నెల 14న హనుమాన్ పెద్ద జయంతి కాగా, లక్షలాది మంది అంజన్న దీక్షాపర�
కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో చిన్న జయంతి ఉత్సవాలు శుక్రవారంతో ముగిశాయి. మంగళవారం ప్రారంభమైన ఉత్సవాల్లో భాగంగా నాలుగు రోజులుగా దాదాపు లక్షకు పైగా భక్తులు తరలిరాగా గుట్టంతా భక్తజనసంద్రమైంది.
నగరంలో హనుమాన్ జయంతిని పురస్కరించుకొని గురువారం పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన శోభాయాత్ర వైభవంగా సాగింది. ‘రామ లక్ష్మణ జానకీ..జై బోలో హనుమాన్కీ’.. నినాదాలతో నగరం హోరెత్తిం�